ఇల్లు ఖాళీ చేయించిందనే కక్షతో ఒక వృద్ధురాలితో పాటు తొమ్మిదేండ్ల చిన్నారిని హత్య చేసిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసును విచారించిన శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు.
US teen | ఒక యువకుడు (US teen) తన తల్లిదండ్రులతోపాటు తోబుట్టువులను దారుణంగా హత్య చేశాడు. వారు నరమాంస భక్షకులని ఆరోపించాడు. తనను కూడా తినడానికి ప్లాన్ చేయడంతో వారిని చంపినట్లు తెలిపాడు.
ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు. నాలుగేండ్ల చిన్నారి స్కూల్లోనే అత్యాచారానికి గురైతే.. రాష్ట్రమంతా భగ్గుమన్నది. భరోసా కేంద్రం ఈ కేసును టేకప్ చేసింది. ఫోరెన్సిక్ టీమ్ రంగంలోకి దిగింది. త
Student Murders teacher | 16 ఏళ్ల విద్యార్థి స్కూల్లో అల్లరి పనులు చేయడంతోపాటు చాలా దురుసుగా ప్రవర్తించేవాడు. 54 ఏళ్ల టీచర్ శివచరణ్ సైన్ చాలాసార్లు అతడ్ని హెచ్చరించాడు. అయినప్పటికీ ఆ విద్యార్థి ప్రవర్తనలో మార్పు రాలేద
ఖమ్మాన్ని అవినీతిరహిత జిల్లాగా తీర్చిదిద్దాలని, దీనికి ప్రతి ఒకరూ తమవంతు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.
ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో 2021తో పోలిస్తే 2022లో కేసులు పెరిగాయి. నేరాల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించడం, గొడవల విషయంలో ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా కేసులు నమోదు చేశారు.
లైంగిక దాడి బాధితురాళ్ల హత్యలకు కారణం చట్టమేనని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చెప్పారు. నిందితులకు మరణ శిక్ష విధిస్తూ చట్టం తీసుకొచ్చినప్పటి నుంచే హత్యలు పెరిగాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చే�
రేప్లు, మర్డర్ల వంటి అభియోగాలు వాళ్లపై ఉన్నాయి నెహ్రూ కాలంనాటి విలువలు ప్రస్తుతం లేవు సింగపూర్ ప్రధాని లీ సియెన్ లూంగ్ వ్యాఖ్యలు ఖండించిన భారత్.. ఆ దేశ హైకమిషనర్కు తాఖీదులు సింగపూర్: భారత లోక్సభ�