రాష్ట్రంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మోసాలు, దొంగతనాల నుంచి లైంగిక దాడులు, హత్యల వరకు, పల్లెల నుంచి పట్టణాల వరకు ఎక్కడ చూసినా నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏడాదిలో జరిగిన నేరాల చిట్టా చూస్తే పరి�
Murders | మానవసంబంధాలు (Human relations) మంటగలిసిపోతున్నాయి. చిన్నచిన్న విషయాలకే భౌతిక దాడుల (Physical attacks) కు, ఏకంగా హత్యల (Murders) కు పాల్పడుతున్నారు. సొంత కుటుంబసభ్యులను సైతం అత్యంత కిరాతకంగా హతమారుస్తున్నారు.
Arvind Kejriwal | దేశ రాజధాని ఢిల్లీలో నేరాలు పెరుగడంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల్లో బిజీగా ఉన్నారంటూ మండిపడ్డారు. గ్యాంగ్స్టర్ల ని�
Man Avenge Father's Death | ఒక వ్యక్తి తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. తండ్రిని చంపిన వ్యక్తిని అదే తరహాలో హత్య చేశాడు. తొలుత ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లుగా పోలీసులు భావించారు. అయితే సీసీటీవీ ఫుట
గురుకుల పాఠశాలల్లో అనేక మంది విద్యార్థులు చనిపోతున్నారని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాల్సి ఉంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, పాడి కౌశిక్రెడ్డి విమర్శించారు.
వరుస హత్యలతో రాష్ట్రం అట్టుడుకుతున్నది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ప్రతిరోజూ ఏదో మూలన హత్యలు, మూక దాడులు, దొంగతనాలు, దోపిడిలు జరుగుతుండటం నగర ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నది.
MLA Rajasingh | మర్డర్లకు ఓల్డ్ సిటీ అడ్డాగా మారిందని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెలలోనే అత్యధికంగా ఓల్డ్ సిటీలో మర్డర్లు జరిగాయని పేర్కొన్నారు.
Old Man Murders Woman | అత్యాచారాన్ని అడ్డుకున్న మహిళను వృద్ధుడు హత్య చేశాడు. మృతదేహాన్ని రెండు భాగాలుగా నరికాడు. వాటిని రెండు రైళ్లలో పడేశాడు. దర్యాప్తు జరిపిన రైల్వే పోలీసులు చివరకు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో (Hyderabad) శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. రోజురోజుకు హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి. హత్యతలు, హత్యాయత్నాలు ప్రతిరోజూ వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇలా గత 24 గంటల్లోనే నగరంలో ఐదు హత్య�