Man Avenge Father's Death | ఒక వ్యక్తి తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. తండ్రిని చంపిన వ్యక్తిని అదే తరహాలో హత్య చేశాడు. తొలుత ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లుగా పోలీసులు భావించారు. అయితే సీసీటీవీ ఫుట
గురుకుల పాఠశాలల్లో అనేక మంది విద్యార్థులు చనిపోతున్నారని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాల్సి ఉంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, పాడి కౌశిక్రెడ్డి విమర్శించారు.
వరుస హత్యలతో రాష్ట్రం అట్టుడుకుతున్నది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ప్రతిరోజూ ఏదో మూలన హత్యలు, మూక దాడులు, దొంగతనాలు, దోపిడిలు జరుగుతుండటం నగర ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నది.
MLA Rajasingh | మర్డర్లకు ఓల్డ్ సిటీ అడ్డాగా మారిందని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెలలోనే అత్యధికంగా ఓల్డ్ సిటీలో మర్డర్లు జరిగాయని పేర్కొన్నారు.
Old Man Murders Woman | అత్యాచారాన్ని అడ్డుకున్న మహిళను వృద్ధుడు హత్య చేశాడు. మృతదేహాన్ని రెండు భాగాలుగా నరికాడు. వాటిని రెండు రైళ్లలో పడేశాడు. దర్యాప్తు జరిపిన రైల్వే పోలీసులు చివరకు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో (Hyderabad) శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. రోజురోజుకు హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి. హత్యతలు, హత్యాయత్నాలు ప్రతిరోజూ వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇలా గత 24 గంటల్లోనే నగరంలో ఐదు హత్య�
మినీ ఇండియాగా పేరుగాంచిన మహానగరంలో శాంతిభద్రతలు గాడి తప్పుతున్నాయా....హైదరాబాద్ నగరం మరో బిహార్గా మారుతున్నదా..? ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు చేస్తుంటే.. అవుననే అనిపిస్తున్నది.
Man Murders Girlfriend | ఒక వ్యక్తికి ప్రియురాలితో ఉన్న సంబంధం గురించి అతడి భార్యకు తెలిసింది. దీంతో ఆమె ప్లాన్ మేరకు ఆ మహిళను అతడు హత్య చేశాడు. దీనికి ముందు ఆమె కుమారుడ్ని కూడా దారుణంగా చంపాడు.
Husband Murders Wife | ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్న భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందని భర్త అనుమానించాడు. ఈ నేపథ్యంలో ఇంట్లో నిద్రిస్తున్న ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత భార్య మృతదేహం పక�
ఒకప్పుడు దోపిడీలు, దొంగతనాలు, దారి దోపిడీలు వంటి ఆర్థిక నేరాళ్లు జరిగేవి. ఈ క్రమంలో భౌతిక దాడులు, హత్యలు వంటివి ఘటనలు కూడా చోటు చేసుకునేవి. కానీ.. మారుతున్న కాలంతో పాటు నేరస్తులు కూడా తమ రూట్ మారుస్తున్నార