మినీ ఇండియాగా పేరుగాంచిన మహానగరంలో శాంతిభద్రతలు గాడి తప్పుతున్నాయా....హైదరాబాద్ నగరం మరో బిహార్గా మారుతున్నదా..? ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు చేస్తుంటే.. అవుననే అనిపిస్తున్నది.
Man Murders Girlfriend | ఒక వ్యక్తికి ప్రియురాలితో ఉన్న సంబంధం గురించి అతడి భార్యకు తెలిసింది. దీంతో ఆమె ప్లాన్ మేరకు ఆ మహిళను అతడు హత్య చేశాడు. దీనికి ముందు ఆమె కుమారుడ్ని కూడా దారుణంగా చంపాడు.
Husband Murders Wife | ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్న భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందని భర్త అనుమానించాడు. ఈ నేపథ్యంలో ఇంట్లో నిద్రిస్తున్న ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత భార్య మృతదేహం పక�
ఒకప్పుడు దోపిడీలు, దొంగతనాలు, దారి దోపిడీలు వంటి ఆర్థిక నేరాళ్లు జరిగేవి. ఈ క్రమంలో భౌతిక దాడులు, హత్యలు వంటివి ఘటనలు కూడా చోటు చేసుకునేవి. కానీ.. మారుతున్న కాలంతో పాటు నేరస్తులు కూడా తమ రూట్ మారుస్తున్నార
జాతీయ నేర గణాంకాల సంస్థ(ఎన్సీఆర్బీ) తాజా నివేదికలో ఆందోళనకర విషయాలు వెల్లడైంది. దేశవ్యాప్తంగా రోజుకు 78 హత్యలు చోటుచేసుకొంటున్నట్టు పేర్కొన్నది. ఈ హత్యాకాండ రేటు దేశవ్యాప్తంగా ప్రతి లక్ష జనాభాకు 2.1గా ఉన్�
Ex Navyman | ఒక మహిళతో వివాహేతర సంబంధం నేపథ్యంలో మాజీ నేవీ వ్యక్తి (Ex Navyman) ముగ్గురిని హత్య చేశాడు. ఆ తర్వాత పేరు మార్చుకుని మరో రంగంలో సెటిల్ అయ్యాడు. అయితే 20 ఏళ్ల తర్వాత పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
Boy Murders Tutor | లైంగికంగా వేధిస్తున్న ట్యూటర్పై ఒక బాలుడు ప్రతీకారం తీర్చుకున్నాడు. కత్తితో పొడిచి హత్య చేశాడు. (Boy Murders Tutor) ఈ సంఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు ఆ బాలుడ్ని అరెస్ట్ చేశారు.
దళితులకు రక్షణ కల్పించడంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విఫలమైందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీ వెంకట్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా దళితులపై దాడులు, హత్యలు, లైంగికదా�
Crime news | మహారాష్ట్రలోని పుణె నగర శివార్లలో ఘోరం జరిగింది. భార్య పెట్టే హింస భరించలేక ఓ వైద్యుడు ఘాతుకానికి ఒడిగట్టాడు. భార్య, ఇద్దరు పిల్లలను చంపేసి.. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇల్లు ఖాళీ చేయించిందనే కక్షతో ఒక వృద్ధురాలితో పాటు తొమ్మిదేండ్ల చిన్నారిని హత్య చేసిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసును విచారించిన శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు.
US teen | ఒక యువకుడు (US teen) తన తల్లిదండ్రులతోపాటు తోబుట్టువులను దారుణంగా హత్య చేశాడు. వారు నరమాంస భక్షకులని ఆరోపించాడు. తనను కూడా తినడానికి ప్లాన్ చేయడంతో వారిని చంపినట్లు తెలిపాడు.
ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు. నాలుగేండ్ల చిన్నారి స్కూల్లోనే అత్యాచారానికి గురైతే.. రాష్ట్రమంతా భగ్గుమన్నది. భరోసా కేంద్రం ఈ కేసును టేకప్ చేసింది. ఫోరెన్సిక్ టీమ్ రంగంలోకి దిగింది. త
Student Murders teacher | 16 ఏళ్ల విద్యార్థి స్కూల్లో అల్లరి పనులు చేయడంతోపాటు చాలా దురుసుగా ప్రవర్తించేవాడు. 54 ఏళ్ల టీచర్ శివచరణ్ సైన్ చాలాసార్లు అతడ్ని హెచ్చరించాడు. అయినప్పటికీ ఆ విద్యార్థి ప్రవర్తనలో మార్పు రాలేద