Boy Murders Tutor | లైంగికంగా వేధిస్తున్న ట్యూటర్పై ఒక బాలుడు ప్రతీకారం తీర్చుకున్నాడు. కత్తితో పొడిచి హత్య చేశాడు. (Boy Murders Tutor) ఈ సంఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు ఆ బాలుడ్ని అరెస్ట్ చేశారు.
దళితులకు రక్షణ కల్పించడంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విఫలమైందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీ వెంకట్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా దళితులపై దాడులు, హత్యలు, లైంగికదా�
Crime news | మహారాష్ట్రలోని పుణె నగర శివార్లలో ఘోరం జరిగింది. భార్య పెట్టే హింస భరించలేక ఓ వైద్యుడు ఘాతుకానికి ఒడిగట్టాడు. భార్య, ఇద్దరు పిల్లలను చంపేసి.. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇల్లు ఖాళీ చేయించిందనే కక్షతో ఒక వృద్ధురాలితో పాటు తొమ్మిదేండ్ల చిన్నారిని హత్య చేసిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసును విచారించిన శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు.
US teen | ఒక యువకుడు (US teen) తన తల్లిదండ్రులతోపాటు తోబుట్టువులను దారుణంగా హత్య చేశాడు. వారు నరమాంస భక్షకులని ఆరోపించాడు. తనను కూడా తినడానికి ప్లాన్ చేయడంతో వారిని చంపినట్లు తెలిపాడు.
ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు. నాలుగేండ్ల చిన్నారి స్కూల్లోనే అత్యాచారానికి గురైతే.. రాష్ట్రమంతా భగ్గుమన్నది. భరోసా కేంద్రం ఈ కేసును టేకప్ చేసింది. ఫోరెన్సిక్ టీమ్ రంగంలోకి దిగింది. త
Student Murders teacher | 16 ఏళ్ల విద్యార్థి స్కూల్లో అల్లరి పనులు చేయడంతోపాటు చాలా దురుసుగా ప్రవర్తించేవాడు. 54 ఏళ్ల టీచర్ శివచరణ్ సైన్ చాలాసార్లు అతడ్ని హెచ్చరించాడు. అయినప్పటికీ ఆ విద్యార్థి ప్రవర్తనలో మార్పు రాలేద
ఖమ్మాన్ని అవినీతిరహిత జిల్లాగా తీర్చిదిద్దాలని, దీనికి ప్రతి ఒకరూ తమవంతు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.
ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో 2021తో పోలిస్తే 2022లో కేసులు పెరిగాయి. నేరాల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించడం, గొడవల విషయంలో ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా కేసులు నమోదు చేశారు.