పంట పండితే సంతోషించాల్సిన రైతన్న నేడు అమ్ముకోవడానికి దుఃఖిస్తున్నాడని.. ధాన్యం కొనుగోళ్లలో తీవ్రంగా జాప్యం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు.
గర్భిణి అయిన భార్య(23)తో గొడవ పడిన ఒక వ్యక్తి ఆమె ప్రైవేట్ పార్ట్లో హాక్సా బ్లేడ్ చొప్పించి దారుణ హత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. మే 14న ఛత్తీస్గఢ్ సర్గుజా జిల్లాలోని భిత్తికాలా గ్రామంలో ఈ ఘట�
నమ్మకంగా ఇంట్లోకి వచ్చి , నయవంచనతో ప్రాణాలు తీసి, కోట్లతో సరిహద్దులు దాటుతున్న నేపాలీ ముఠా ఆగడాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయి. ఇటీవల బంజారాహిల్స్లో మాజీ డీజీపీ ఇంట్లో దోపిడీ, హత్యకు పాల్పడిన నేపాలీ ము�
Hitman murders woman | ఆస్తి వివాదం నేపథ్యంలో పెద్ద కుమారుడ్ని చంపాలని అతడి తల్లి ప్లాన్ చేసింది. కిరాయి హంతకుడ్ని నియమించింది. అయితే అతడు ఆ మహిళనే హత్య చేశాడు. పది లక్షల డబ్బు, నగలు దోచుకుని పారిపోయాడు. ఐదేళ్ల తర్వాత ఆ
YS Sharmila | కల్తీ పాలు తాగిన ఘటనలో చికిత్స పొందుతున్న బాధితులను సోమవారం రాజమండ్రి ఆసుపత్రిలో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరామర్శించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరిగిన విద్యార్థుల మరణాలన్నీ సర్కార్ హత్యలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. గడిచిన రెండేండ్ల్లలో సుమారు 112 ఫుడ్ పాయిజన�
తెలంగాణలో పెరిగిన హత్యలు, అత్యాచారాలను పోలీస్ శాఖ కప్పిపుచ్చే ప్రయత్నం చేసినప్పటికీ జైళ్ల శాఖ విడుదల చేసిన వార్షిక నివేదికలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
Man Murders Woman Friend, Sucide | స్కూల్లో కలిసి చదువుకున్న వివాహితురాలైన స్నేహితురాలిని ఒక వ్యక్తి పెళ్లి కోసం బలవంతం చేశాడు. ఆమె అంగీకరించకపోవడంతో కత్తితొ పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మనుషుల్లో ఆవేశం, ఆక్రోశాలు పెరిగిపోతున్నాయి. చిన్నపాటి గొడవలకే ఓపిక నశించిపోతున్నది. కొద్దిపాటి గొడవలకే 2025లో నమోదైన హత్యలే 112 ఉన్నాయి. 2024లో ఈ తరహా హత్యలు 82 నమోదు కాగా.. 2025లో ఆ సంఖ్య 112కు పెరిగింది. ముఖ్యంగా కుటు
హత్యలు, దోపిడీలు, దొంగతనాలు వంటి నేరాలతో హైదరాబాద్ నగరం అట్టుడుకుతున్నది. శాంతి భద్రతలు పట్టు తప్పాయి.. నిఘా వ్యవస్థ నిద్రావస్థలోకి జారిపోయింది. గడిచిన పదిహేను రోజుల్లో 10 హత్యలు జరగడంతో నగరంలో శాంతి భద్�
హైదరాబాద్లో నేరగాళ్లు తుపాకులు, కత్తులతో హత్యలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. జవహర్నగర్లో ఒక రియల్టర్ను గుర్తుతెలియని వ్యక్తులు పట్టపగలు కాల్చి చంపారు. రెండు మూడు గంటల వ్యవధి�
పట్టపగలే హత్యలు,కాల్పులు, దోపిడీలు,దొంగతనాలు, విద్యుదాఘాతాలు, అగ్ని ప్రమాదా లు,ప దుల సంఖ్యలో మరణాలు,ఎటు చూసినా ఘోరకలి, అసలు ఏమైంది ఈ నగరానికి..రెండేండ్లలో పరిస్థితులు ఒక్కసారిగా ఎందుకు మారిపోయాయి. శాంతి భ�
Woman Kills Girl | తనకంటే అందంగా ఉన్నదన్న అసూయతో బంధువైన మహిళ ఒక బాలికను హత్య చేసింది. నీటి టబ్లో ముంచి చంపింది. దర్యాప్తు చేసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గతంలో తన కొడుకుతో సహా ముగ్గురు పిల్లలను కూడా ఆమ