హైదరాబాద్లో నేరగాళ్లు తుపాకులు, కత్తులతో హత్యలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. జవహర్నగర్లో ఒక రియల్టర్ను గుర్తుతెలియని వ్యక్తులు పట్టపగలు కాల్చి చంపారు. రెండు మూడు గంటల వ్యవధి�
పట్టపగలే హత్యలు,కాల్పులు, దోపిడీలు,దొంగతనాలు, విద్యుదాఘాతాలు, అగ్ని ప్రమాదా లు,ప దుల సంఖ్యలో మరణాలు,ఎటు చూసినా ఘోరకలి, అసలు ఏమైంది ఈ నగరానికి..రెండేండ్లలో పరిస్థితులు ఒక్కసారిగా ఎందుకు మారిపోయాయి. శాంతి భ�
Woman Kills Girl | తనకంటే అందంగా ఉన్నదన్న అసూయతో బంధువైన మహిళ ఒక బాలికను హత్య చేసింది. నీటి టబ్లో ముంచి చంపింది. దర్యాప్తు చేసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గతంలో తన కొడుకుతో సహా ముగ్గురు పిల్లలను కూడా ఆమ
కుటుంబ కలహాలతో ఓ యువకుడు కుటుంబ సభ్యులను హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. కులకచర్ల గ్రామానికి చెందిన వేపూరి యాదయ్య(38) ఇంట్లో కొంతకాలంగా గొడవలు జ�
Woman Murders Daughter, Kills Self | ఒక మహిళ తన కుమార్తెను హత్య చేసింది. ఆ తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నైట్ షిప్ట్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన భర్త పొరుగువారి సహాయంతో ఇది గుర్తించాడు. సమాచారం అందుకున్న పోలీసులు �
ఇటీవల మేడిపల్లిలో 5 నెలల గర్భిణి స్వాతిని ఆమె భర్త మహేందర్రెడ్డి ముక్కలుగా నరికి.. మూసీ నదిలో పడేశాడు. ప్రేమించి పెళ్లాడిన భాగస్వామిని కడతేర్చి.. జైలుపాలయ్యాడు.
woman murdered by boyfriend | ఒక వ్యక్తికి ఇన్స్టాగ్రామ్లో 52 ఏళ్ల మహిళ పరిచయమైంది. ఫిల్టర్తో యంగ్గా కనిపించేందుకు ఆమె ప్రయత్నించింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య రిలేషన్షిప్ ఏర్పడింది. తనను పెళ్లి చేసుకోవాలని, ఇచ్చిన డబ
నగరంలో శాంతి భద్రతలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. వరుసగా జరుగుతున్న ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా సోమవారం ఒకేరోజు వేర్వేరు చోట్ల ఇద్దరు హత్యకు గురికావడం భయాందోళనకు గురిచేస్తున్నది. కూకట్పల్లి�
Man Murders Wife, Mother In Law | ఒక వ్యక్తి తన భార్య, అత్తను హత్య చేశాడు. తోటలో మృతదేహాలు పాతిపెట్టాడు. ఎవరికీ అనుమానం రాకుండా అక్కడ అరటి చెట్లు నాటాడు. భార్య, అత్త అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Bihar Murders | బీహార్లో ఇటీవల వరుసగా హత్యా సంఘటనలు జరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో ఇవి కలకలం రేపుతున్నాయి. అయితే వర్షాకాలం ముందు వ్యవసాయ పనులు లేకపోవడం వల్లనే సుపారీ హత్యలు పెరుగుతున్నాయని బీహార్ పోలీస్ అధికారి అ�
కన్నవాళ్లే కాలయములవుతున్నారు.. ప్రేమకు అడ్డొస్తున్నారని కన్న తల్లులనే కాటేస్తున్నారు.. ప్రేమ మోజులో పడి తల్లిని చంపేంత కాఠిన్యాన్ని నింపుకుంటూ..తమ ప్రియుడితో కలిసి హత్యలు చేస్తున్నారు.
woman murders husband | మేనల్లుడితో వివాహేతర సంబంధం నేపథ్యంలో అతడితో కలిసి ఉండేందుకు భర్తను భార్య హత్య చేసింది. తన భర్తను పొరుగువారు చంపినట్లు ఆరోపించింది. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అయితే దర్యాప్తులో అసల�
తండ్రిని నడిరోడ్డుపై కత్తితో కసితీరా పొడిచి చంపిన ఓ కొడుకు.. అన్నను రోడ్డుపై పరుగెత్తించి పరుగెత్తించి నరికి చంపిన ఓ తమ్ముడు.. కుమారుడిని అతి కిరాతకంగా చితకబాది ప్రాణాలు తీసిన తండ్రి.. ప్రియుడిని పెళ్లి చ
కాంగ్రెస్ పాలనలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న లైంగిక దాడులు, హత్యలను నివారించడంలో ప్రభుత్వం విఫలమవ�