జీడిమెట్ల, ఆగస్టు 13 : ఓ వివాహిత హత్య కేసును జీడిమెట్ల పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జీడిమెట్ల సీఐ కె. బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్�
మెహిదీపట్నం : నేర సామ్రాజ్యంలో పేరు సంపాదించి అక్రమమార్గంలో డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశ్యంతో ట్రావెల్ ఏజెంట్ను కత్తులతో దారుణంగా హత్య చేశారు ఆరుగురు యువకులు. వారిలో ప్రధాన నిందితుడు తప్ప అందరూ గంజా
దుండిగల్: తన భార్య మరణానికి బావే కారకుడనే అనుమానంతో బావమరిది కుటుంబసభ్యులు పథకం ప్రకారం ఇంటికి పిలిచి దారుణంగా హతమార్చారు. కొట్టి చంపుతున్నామని హతుడి కుటుంబసభ్యులకు ఫోన్చేసి చెప్పి మరీ దారుణానికి ఒడి
Viveka murder case : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతున్నది. ఈ కేసులో అనుమానితులందరినీ సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.
జీడిమెట్ల, ఆగస్టు 10: ఓ వివాహితను స్నేహితుడితో కలిసి మాజీ ప్రియుడు హత్య చేశాడు. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. జీడిమెట్ల సీఐ కె.బాలరాజు వివరాల ప్రకారం.. జార్ఘండ్ రాష్ట్రం ధన్బా
సిటీబ్యూరో, అగస్టు 8(నమస్తే తెలంగాణ): రియల్టర్ విజయ్భాస్కర్రెడ్డి హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. హత్యకు గల కారణం ఓ మహిళా భక్తురాలు అభిమానంతో త్రిలోక్నాథ్కు చెప్పిన మాటలే.. రి
మెహిదీపట్నం ఆగస్టు 7: తాగుడుకు బానిసై శారీరకంగా, మానసికంగా వేధిస్తున్న భర్తను భార్య కత్తితో పొడిచి హత్య చేసింది. ఈ ఘటన శనివారం సాయంత్రం హబీబ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గోషామహల్ ఏసీపీ నరేం�
అనంతరం ఆత్మహత్యాయత్నం నిలకడగా ఇద్దరి పరిస్థితి కంటోన్మెంట్, ఆగస్టు 4: పెండ్లికి నిరాకరించిందనే కోపంతో యువతిపై ఓ యువకుడు కత్తితో దాడిచేశాడు. అదే కత్తితో తాను కడుపులో పొడుచుకున్నాడు. ఈ ఘటన సికింద్రాబాద్
మాదాపూర్, జూలై 30: మాదాపూర్ లెమన్ ట్రీ హోటల్లో గురువారం వెలుగుచూసిన ప్రేమి కుల మరణం మిస్టరీ వీడింది. పెండ్లి విషయమై ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో ఆ యువతిని ప్రేమికుడు గొంతుకోసి ఆ తర్వాత ఆత్మహత్య చేసుక�