మన్సూరాబాద్, జూలై 9: కుమారుడిని రక్షించుకునే ప్రయత్నంలో గాయపడిన తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ అశోక్రెడ్డి కథనం ప్రకారం.. నాగో�
భార్యను హత్య చేసిన ఆటో డ్రైవర్ అనుమానంతో పోలీసులకు అత్త ఫిర్యాదు పోస్టుమార్టంలో తేలిన అసలు నిజం హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 3 (నమస్తే తెలంగాణ): అనుమానం పెంచుకొని భార్యను చంపేశాడు. కరోనా పేరు చెప్పి తప్పి�
ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధి హెచ్ఎండీఏ లేఅవుట్లోని శిల్పారామం సమీపంలో జూన్ 21న కాలిన స్థితిలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం కనిపించడంతో హెచ్ఎండీఏ సూపర్వైజర్ నరేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశార�
బాలానగర్, జూన్ 28 : కుటుంబంలో ఎవరో ఒకరు తరుచూ అనారోగ్యానికి గురవుతుండటంతో చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో పినతండ్రి కొడుకు (అన్న)ను రోకలి బండతో మోది హత్య చేశాడు.. ఈ ఘటన జనవరిలో జరగగా.. సీసీ ఫుటేజీల ఆధారంగా న�
వినాయక్నగర్, జూన్ 26: ఆర్థిక ఇబ్బందులతో వృద్ధురాలిని హత్య చేసిన ఘటనలో ఓ వ్యక్తిని అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేట్ బషీరాబాద్ ఏసీపీ �
బంగారు గాజులు తీసుకుని.. ఫైనాన్స్లో కుదువ.. కూతురు ఫిర్యాదుతో వెలుగులోకి.. పరారీలో నిందితుడు అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన వినాయక్నగర్, జూన్ 24: ఆర్థిక ఇబ్బందులతో ఓ వృద్ధురాలిని హత్య చేశాడు. ఆపై �
హయత్నగర్, జూన్ 23: వివాహేతర సంబంధంతో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ సురేందర్ గౌడ్ కథనం ప్రకారం.. యాదాద్రి-భువనగిరి జిల్లా, రామన�
గురుగ్రామ్: ఒక భార్య తన భర్తను చాకుతో పొడిచి చంపింది. హర్యానాలోని గురుగ్రామ్లో ఈ ఘటన జరిగింది. సచిన్ అనే 39 ఏండ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్ శుక్రవారం జ్యోతి పార్క్ కాలనీలోని తన ఇంటికి రాగా భార్యాభ
అమరావతి, జూన్ 17: వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ 11వ రోజు కు చేరుకున్నది. ఈరోజు సీబీఐ బృందం నలుగురు అనుమానితులను ప్రశ్నిస్తున్నది. పులివెందులకు చెందిన గంగాధర్, ఎర్ర గంగిరెడ్డి, సుంకేశులకు చె�
లేబర్ అడ్డా నుంచి కూలీ పని ఉందని తీసుకెళ్లాడు.. మార్గమధ్యలో కల్లు, మద్యం తాగించాడు.. మత్తులోకి వెళ్లిన తర్వాత చంపేశాడు.. ఆపై వెండి, బంగారు ఆభరణాలు దోచుకున్నాడు.. మహిళ హత్యకేసులో నిందితుడు అరెస్ట్ సిటీబ్యూ
చార్మినార్, జూన్ 15 : తన నేరచరిత్రపై పోలీసులకు సమాచారం అందిస్తున్నాడని అనుమానించి స్నేహితుడిపై కక్ష పెంచుకుని.. మరో ఇద్దరితో కలిసి అతన్ని హత్య చేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను హుస్సేనిఅలం పోలీసులు అ�
గాజులరామారం, జూన్ 14 : ఓ రోడ్డు ప్రమాదం వల్ల ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి క్షణికావేశంలో ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది. ఎస్ఐ రాములు తెలిపిన వివరాల ప్రకారం..జగద్గిరిగుట్ట దావూద్బస్తీకి చెందిన జావిద్ (30) బంధ�
చార్మినార్, జూన్ 12 :నిర్మాణంలో ఉన్న భవనంలో ఓ యువకుడు హత్యకు గురైయ్యా డు. ఈ సంఘటన హుస్సేనిఆలం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఇన్స్పెక్టర్ నరేశ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బ హదూర్ఫుర ప�
తండ్రిని హతమార్చిన కుమారుడు | ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా దర్శి మండలం మోటుపల్లిలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా పెంచిన మమకారాన్ని మరిచి కుమారుడు అతిదారుణంగా కొట్టి తండ్రిని హతమార్చాడు.