అమరావతి, జూన్ 17: వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ 11వ రోజు కు చేరుకున్నది. ఈరోజు సీబీఐ బృందం నలుగురు అనుమానితులను ప్రశ్నిస్తున్నది. పులివెందులకు చెందిన గంగాధర్, ఎర్ర గంగిరెడ్డి, సుంకేశులకు చె�
లేబర్ అడ్డా నుంచి కూలీ పని ఉందని తీసుకెళ్లాడు.. మార్గమధ్యలో కల్లు, మద్యం తాగించాడు.. మత్తులోకి వెళ్లిన తర్వాత చంపేశాడు.. ఆపై వెండి, బంగారు ఆభరణాలు దోచుకున్నాడు.. మహిళ హత్యకేసులో నిందితుడు అరెస్ట్ సిటీబ్యూ
చార్మినార్, జూన్ 15 : తన నేరచరిత్రపై పోలీసులకు సమాచారం అందిస్తున్నాడని అనుమానించి స్నేహితుడిపై కక్ష పెంచుకుని.. మరో ఇద్దరితో కలిసి అతన్ని హత్య చేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను హుస్సేనిఅలం పోలీసులు అ�
గాజులరామారం, జూన్ 14 : ఓ రోడ్డు ప్రమాదం వల్ల ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి క్షణికావేశంలో ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది. ఎస్ఐ రాములు తెలిపిన వివరాల ప్రకారం..జగద్గిరిగుట్ట దావూద్బస్తీకి చెందిన జావిద్ (30) బంధ�
చార్మినార్, జూన్ 12 :నిర్మాణంలో ఉన్న భవనంలో ఓ యువకుడు హత్యకు గురైయ్యా డు. ఈ సంఘటన హుస్సేనిఆలం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఇన్స్పెక్టర్ నరేశ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బ హదూర్ఫుర ప�
తండ్రిని హతమార్చిన కుమారుడు | ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా దర్శి మండలం మోటుపల్లిలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా పెంచిన మమకారాన్ని మరిచి కుమారుడు అతిదారుణంగా కొట్టి తండ్రిని హతమార్చాడు.
కొనసాగుతున్న సీబీఐ విచారణ | మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. కడప జిల్లా పులివెందులకు శుక్రవారం రెండు సీబీఐ బృందాలు వెళ్లాయి.
మెహిదీపట్నం జూన్ 9 : కూలీ కోసం వెళ్లిన ఓ మహిళ హత్యకు గురైంది. ఈ సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి వివరాల ప్రకారం.. మహబూబ్నగర్కు చెందిన ఆంజనేయులు, చెన్నమ�
కుమారుడిని కొట్టి చంపిన తల్లి | మేడ్చల్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. కన్నప్రేమను మరిచిన ఓ తల్లి కర్కోఠకంగా వ్యవహరించింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తన మూడేళ్ల కుమారుడిని విచక్షణారహితంగా కొట�
మూసాపేట, జూన్7: తన భార్యను తిడుతున్నాడనే కోపంతో మతిస్థిమితం లేని తండ్రిని హత్య చేశాడు. కూకట్పల్లి సీఐ నర్సింగ్రావు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి పరిధిలోని సఫ్దర్నగర్కు చెందిన ఇంతియాజ్ (55) గత ప
హత్య కేసు| మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ మళ్లీ ప్రారంభమయ్యింది. కేసు విచారణ నిమిత్తం ఆరుగురితో కూడిన సీబీఐ అధికారుల బృంధం ఇప్పటికే కడప కేంద్ర కారాగ�
పరిగెత్తుకుంటూ వెళ్లి యువకుడు మృతి జహనుమా రోడ్డులో ఘటన చాంద్రాయణగుట్ట, జూన్ 6 : పాతబస్తీలో ఓ యువకుడిని గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల�
న్యూఢిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం మండోలీ జైలులో ఉన్న స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్కు భద్రత పెంచారు. సుశీల్కు ప్రాణహాణి ఉందనే అనుమానంతో అదే జైలులో ఉన్న గ్య
నిత్యం భార్యతో గొడవ.. మద్యం మత్తులో హత్య పోలీసుల అదుపులో నిందితుడు జీడిమెట్ల,జూన్ 2 :అనుమానంతో భార్యను దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ బాల�
సుల్తాన్బజార్,జూన్ 1: చేతిపంపు వద్ద స్నానం చేయవద్దన్నందుకు యాచకుడిని మరో యాచకుడు చంపేశాడు. ఈ సంఘటన అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ రవీందర్రెడ్డి తెలిపిన వివరా�