కొనసాగుతున్న సీబీఐ విచారణ | మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. కడప జిల్లా పులివెందులకు శుక్రవారం రెండు సీబీఐ బృందాలు వెళ్లాయి.
మెహిదీపట్నం జూన్ 9 : కూలీ కోసం వెళ్లిన ఓ మహిళ హత్యకు గురైంది. ఈ సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి వివరాల ప్రకారం.. మహబూబ్నగర్కు చెందిన ఆంజనేయులు, చెన్నమ�
కుమారుడిని కొట్టి చంపిన తల్లి | మేడ్చల్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. కన్నప్రేమను మరిచిన ఓ తల్లి కర్కోఠకంగా వ్యవహరించింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తన మూడేళ్ల కుమారుడిని విచక్షణారహితంగా కొట�
మూసాపేట, జూన్7: తన భార్యను తిడుతున్నాడనే కోపంతో మతిస్థిమితం లేని తండ్రిని హత్య చేశాడు. కూకట్పల్లి సీఐ నర్సింగ్రావు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి పరిధిలోని సఫ్దర్నగర్కు చెందిన ఇంతియాజ్ (55) గత ప
హత్య కేసు| మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ మళ్లీ ప్రారంభమయ్యింది. కేసు విచారణ నిమిత్తం ఆరుగురితో కూడిన సీబీఐ అధికారుల బృంధం ఇప్పటికే కడప కేంద్ర కారాగ�
పరిగెత్తుకుంటూ వెళ్లి యువకుడు మృతి జహనుమా రోడ్డులో ఘటన చాంద్రాయణగుట్ట, జూన్ 6 : పాతబస్తీలో ఓ యువకుడిని గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల�
న్యూఢిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం మండోలీ జైలులో ఉన్న స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్కు భద్రత పెంచారు. సుశీల్కు ప్రాణహాణి ఉందనే అనుమానంతో అదే జైలులో ఉన్న గ్య
నిత్యం భార్యతో గొడవ.. మద్యం మత్తులో హత్య పోలీసుల అదుపులో నిందితుడు జీడిమెట్ల,జూన్ 2 :అనుమానంతో భార్యను దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ బాల�
సుల్తాన్బజార్,జూన్ 1: చేతిపంపు వద్ద స్నానం చేయవద్దన్నందుకు యాచకుడిని మరో యాచకుడు చంపేశాడు. ఈ సంఘటన అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ రవీందర్రెడ్డి తెలిపిన వివరా�
మల్కాజిగిరి, మే 27: రైల్వే ఉద్యోగి విజయ్కుమార్ హత్య కేసు మిస్టరీ వీడింది. ఆర్మీ ఉద్యోగి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ జగదీశ్వర్ రావు తెలిపిన వివరాల ప్ర�
న్యూఢిల్లీ: యువ రెజ్లర్ హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్కు ప్రాణహాని ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అందుకే అతడిని కోర్టుకు హాజరు పరిచే సమయంలో ప్ర
బొల్లారం, మే 23 : రిహాబిలిటేషన్ సెంటర్లో ఓ వృద్ధుడు దారుణహత్యకు గురైన సంఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ శ్రావణ్కుమార్ తెలిపిన కథనం ప్రకారం.. తిరుమలగిరిలోని ఆశ
బొల్లారం, మే 23 : మద్యం మత్తులో భార్యను బండరాయితో మోది హతమార్చి… తానూ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ శ్రావణ్కుమార్ కథనం ప్రకారం.. తిరుమలగి�
పోలీసులకు అప్పగించిన న్యాయస్థానం న్యూఢిల్లీ: స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ను 6 రోజులు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 4న దేశ రాజధానిలోని ఛత్రాసాల్ స్టేడియంలో స