అత్యాచారం జరిగినట్లు పోలీసుల అనుమానం అన్నోజిగూడలో ఆలస్యంగా వెలుగులోకి ఘట్కేసర్ రూరల్, మే 9 : గుర్తు తెలియని మహిళ హత్యకు గురైన సంఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నోజిగూడలో ఆలస్యంగా వెలుగు
అబిడ్స్, మే 9 : కుటుంబ సభ్యులను గత కొంత కాలంగా వేధిస్తున్న ఓ వ్యక్తిని చున్నీతో హత్య చేసిన సంఘటన మంగళ్హాట్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం చోటు చేసుకున్నది. మంగళ్హాట్ ఇన్స్పెక్టర్ రణవీర్రెడ�
గోల్నాక, మే 9 : పూటుగా మద్యం సేవించిన స్నేహితుల మధ్య చెలరేగిన వివాదం ఒకరి ప్రాణాన్ని బలితీసుకున్నది. ఈ సంఘటన అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ బి.మోహన్కుమార్ తెలిపిన వి�
మల్కాజిగిరి, మే 8: మల్కాజిగిరిలో ఓ రైల్వే ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు. ఇంట్లోకి చొరబడిన ఓ వ్యక్తి కొబ్బరి బోండాం కత్తితో అతడి మెడ నరికేశాడు. ఇన్స్పెక్టర్ జగదీశ్వర్రావు తెలిపిన వివరాల ప్రకారం.. విజయ్�
కందుకూరు, మే 5 : సొంత బావను రోకలిబండతో కొట్టి హతమార్చిన సంఘటన కందుకూరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని మురళీనగర్ గ్రామానికి చెందిన బలరామ్(38)కు గోరితో వివాహం
భార్యను కొట్టి చంపిన భర్త | అనుమానమే పెనుభూతమైంది. భార్యపై అనుమానం పెంచుకొని కొట్టి చంపాడు ఓ భర్త. పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రాయిలాపూర్ హత్య కేసును ఛేదించిన పోలీసులుహంతకుడి రిమాండ్ మేడ్చల్, ఏప్రిల్ 20: డబ్బుల కోసం వ్యక్తిని హత్య చేసిన హంతకుడిని మేడ్చల్ పోలీసులు రిమాండ్కు తరలించారు. మేడ్చల్ సీఐ ప్రవీణ్రెడ్డి తెలిపిన వి
భార్యను హతమార్చిన భర్త | కట్టుకున్నవాడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో కిరాతకంగా బండరాయితో కొట్టి హతమార్చాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండల కేంద్రంలో ఈ దారుణ ఘటన జరిగింద�
సుల్తాన్బజార్, ఏప్రిల్ 17: అడ్డాకూలీల మధ్య తలెత్తిన చిన్న వివాదం హత్యకు దారి తీసింది. సహచర కార్మికుడిని ఇటుకతో తలపై బాది హత్య చేశాడు. ఈ ఘటన శనివారం తెల్లవారు జామున అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్లో జరిగిం
మేడ్చల్ : కల్లు తాగడానికి వెళ్లిన ఓ వ్యక్తి హత్యకు గురైయ్యాడు. ఈ సంఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ ప్రవీణ్రెడ్డి తెలియజేసిన వివరాల ప్రకారం.. దుందిగల్ మండలం, నాగలూరు గ్రామానిక�
మద్యం మత్తులో హేళనగా మాట్లాడాడని స్నేహితుడిని చంపేశాడు ఓ నిందితుడు. జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్రెడ్డి గురువారం వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నం.10లో ఈ నెల 11న రాత్రి శివ అనే వ్యక్తి దారు�
వరుసకు బావమరదళ్లు.. పెండ్లికి నిర్ణయం ఇటీవల అనుమానం పెంచుకున్నాడు.. ఇంటికి పిలిచి హత్యచేసి.. సంపులో పడేశాడు ఆలస్యంగా వెలుగులోకి..కూకట్పల్లిలో ఘటన వరుసకు బావమరదళ్లు.. ఇద్దరు చునువుగా ఉంటుండటంతో ఇరు కుటుంబ
వ్యక్తి దారుణ హత్య | మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎనుగొండలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మిట్టే నరసింహులు(40) అనే వ్యక్తిని కొందరు దుండగులు బండరాయితో కొట్టి దారుణంగా హతమార్చారు.