మల్కాజిగిరి, మే 27: రైల్వే ఉద్యోగి విజయ్కుమార్ హత్య కేసు మిస్టరీ వీడింది. ఆర్మీ ఉద్యోగి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ జగదీశ్వర్ రావు తెలిపిన వివరాల ప్ర�
న్యూఢిల్లీ: యువ రెజ్లర్ హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్కు ప్రాణహాని ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అందుకే అతడిని కోర్టుకు హాజరు పరిచే సమయంలో ప్ర
బొల్లారం, మే 23 : రిహాబిలిటేషన్ సెంటర్లో ఓ వృద్ధుడు దారుణహత్యకు గురైన సంఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ శ్రావణ్కుమార్ తెలిపిన కథనం ప్రకారం.. తిరుమలగిరిలోని ఆశ
బొల్లారం, మే 23 : మద్యం మత్తులో భార్యను బండరాయితో మోది హతమార్చి… తానూ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ శ్రావణ్కుమార్ కథనం ప్రకారం.. తిరుమలగి�
పోలీసులకు అప్పగించిన న్యాయస్థానం న్యూఢిల్లీ: స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ను 6 రోజులు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 4న దేశ రాజధానిలోని ఛత్రాసాల్ స్టేడియంలో స
మద్యం మత్తులో పైశాచికత్వం | వనపర్తి జిల్లాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కుమారుడి ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో నవమాసాలు మోసి పెంచిన తల్లే అతడిని కడతేర్చి ఇంట్లో పూడ్చిపెట్టింది.
చికిత్స పొందుతూ మృతి.. హత్య కేసులో నలుగురు అరెస్టు ఇద్దరు రిమాండ్.. మరో ఇద్దరు బాల నేరస్తులు ఎల్బీనగర్, మే 19 : హోటల్లో చికెన్ లేదని చెప్పినందుకు నలుగురు యువకులు సర్వెంట్పై దాడి చేయగా.. చికిత్స పొందుతూ మ�
శామీర్పేట, మే 19 : వృద్ధురాలి మెడలో ఉన్న పుస్తెల తాడుపై నిందితుడి కన్ను పడింది. ఎలాగైనా అపహరించాలనుకున్నాడు. పథకం ప్రకారం ఫోన్ చేసి ఎవరూలేని ప్రాంతానికి రప్పించుకున్నాడు. వృద్ధురాలిని హతమార్చి.. పుస్తెల �
నేరేడ్మెట్, మే 17 : మద్యం మత్తులో తిడుతుండడాన్ని తట్టుకోలేక.. స్నేహితుడిపై దాడిచేసి చంపేశాడు. ఈ సంఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ నర్సింహస్వామి తెలిపిన వివరాల �
లాల్గడి మలక్పేటలో ఘటనరంగంలోకి క్లూస్ టీమ్, డాగ్ స్వాడ్ శామీర్పేట, మే 16: ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. మ�
చర్లపల్లి, మే 16 : క్షుద్రపూజలతో బంగారాన్ని వెలికితీయడానికి సహాయం కోరిన ఓ బిల్డింగ్ కాంట్రాక్టర్ను బ్లాక్మెయిల్ చేసి హత్యచేశారు.. ఈ కేసులో ఆరుగురు నిందితులను ఆదివారం కుషాయిగూడ పోలీసులు అరెస్ట్ చేసి �
జైపూర్ : రాజస్థాన్ లోని జైపూర్ జిల్లాలో దారుణం జరిగింది. మహిళ (25) తన ప్రియుడి (45)తో కలిసి నాలుగేండ్ల కుమార్తెను ఊపిరాడకుండా చేసి ఉసురు తీసింది. గాయపడిన చిన్నారి చికిత్సకు డబ్బు ఖర్చు చేయడం ఇష్టం ల�