మద్యం మత్తులో పైశాచికత్వం | వనపర్తి జిల్లాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కుమారుడి ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో నవమాసాలు మోసి పెంచిన తల్లే అతడిని కడతేర్చి ఇంట్లో పూడ్చిపెట్టింది.
చికిత్స పొందుతూ మృతి.. హత్య కేసులో నలుగురు అరెస్టు ఇద్దరు రిమాండ్.. మరో ఇద్దరు బాల నేరస్తులు ఎల్బీనగర్, మే 19 : హోటల్లో చికెన్ లేదని చెప్పినందుకు నలుగురు యువకులు సర్వెంట్పై దాడి చేయగా.. చికిత్స పొందుతూ మ�
శామీర్పేట, మే 19 : వృద్ధురాలి మెడలో ఉన్న పుస్తెల తాడుపై నిందితుడి కన్ను పడింది. ఎలాగైనా అపహరించాలనుకున్నాడు. పథకం ప్రకారం ఫోన్ చేసి ఎవరూలేని ప్రాంతానికి రప్పించుకున్నాడు. వృద్ధురాలిని హతమార్చి.. పుస్తెల �
నేరేడ్మెట్, మే 17 : మద్యం మత్తులో తిడుతుండడాన్ని తట్టుకోలేక.. స్నేహితుడిపై దాడిచేసి చంపేశాడు. ఈ సంఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ నర్సింహస్వామి తెలిపిన వివరాల �
లాల్గడి మలక్పేటలో ఘటనరంగంలోకి క్లూస్ టీమ్, డాగ్ స్వాడ్ శామీర్పేట, మే 16: ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. మ�
చర్లపల్లి, మే 16 : క్షుద్రపూజలతో బంగారాన్ని వెలికితీయడానికి సహాయం కోరిన ఓ బిల్డింగ్ కాంట్రాక్టర్ను బ్లాక్మెయిల్ చేసి హత్యచేశారు.. ఈ కేసులో ఆరుగురు నిందితులను ఆదివారం కుషాయిగూడ పోలీసులు అరెస్ట్ చేసి �
జైపూర్ : రాజస్థాన్ లోని జైపూర్ జిల్లాలో దారుణం జరిగింది. మహిళ (25) తన ప్రియుడి (45)తో కలిసి నాలుగేండ్ల కుమార్తెను ఊపిరాడకుండా చేసి ఉసురు తీసింది. గాయపడిన చిన్నారి చికిత్సకు డబ్బు ఖర్చు చేయడం ఇష్టం ల�
ఆస్తి తగాదాలతో అడ్డుకున్న భార్య అర్ధరాత్రి రోడ్డుపై అనాథగా మృతదేహం ఛత్రినాక పోలీసుల జోక్యంతో ఇంట్లోకి చాంద్రాయణగుట్ట, మే 15: ఆస్తి తగాదాలతో కట్టుకున్న భర్త మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించలేదు ఓ ఇల్లాలు. క�
పట్నా : ఆర్థిక సాయం చేయకపోవడం, ఆస్తిలో వాటా పంచకపోవడంతో తల్లితండ్రులపై కోపం పెంచుకున్న కొడుకు ఆపై వృద్ధ దంపతుల ఉసురుతీశాడు. పట్నాలోని రామక్రిష్ణ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శివాజీ చౌక్ ప్�
ఇంట్లో నుంచి వెళ్లి హత్యకు గురైన కాంట్రాక్టర్పోలీసుల అదుపులో ఇద్దరు? చర్లపల్లి, మే 14 : ఇంటి నుంచి బయటకు వెళ్లి అదశ్యమైన ఓ కాంట్రాక్టర్.. హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు చంపేసి చెరువులో పడేశారు. �
ఘట్కేసర్ రూరల్, మే 13: ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యకు గురైన మహిళ ఆచూకీ లభ్యమైంది. నగరంలోని ఓయూ సమీపంలోని మాణికేశ్వరీనగర్కు చెందిన ఒరుసు లత(29)గా గుర్తించారు. ఇన్స్పెక్టర్ చంద్రబాబు తెలిపి�
కన్నతల్లిని కడతేర్చిన కుమార్తె | ఆంధప్రదేశ్లోని విజయనగరంలో జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడు కోసం కన్నతల్లినే కడతేర్చింది ఓ కుమార్తె. భోగాపురం మండలం సవర్లవల్లి గ్రామంలో ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగుల�