మద్యం మత్తులో భార్యను హతమార్చిన భర్త నిందితుడు తప్పించుకుంటుండగా పట్టుకున్న స్థానికులు మణికొండ : అనుమానం ఓ నిండు ప్రాణా న్ని బలిగొంది. వారికి వివాహమై పదహారేండ్లు అయ్యింది. అన్యోన్యంగా సాగుతున్న సంసారం�
రక్తస్రావం ఆగేందుకు .. ఫ్రిజ్లో పెట్టే ప్రయత్నం..కార్మికనగర్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి.. వివాహేతర సంబంధాన్ని కొనసాగించేందుకు ప్రియురాలి భర్తను దారుణంగా హత్య చేసిన కేసులో సంచలన విషయాలు వ
బంజారాహిల్స్, ఏప్రిల్ 2: కార్మికనగర్లో జరిగిన వ్యక్తి హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో హతుడి భార్య ప్రియుడు అలీ హత్య చేసినట్ల�
కోపాన్ని మనుస్సులో పెట్టుకున్నారు… అదను కోసం ఎదురు చూశారు… సమయం దొరకగానే అటాక్ చేసి చంపేశారు. తెల్లవారుజామున నగరంలో మూడు హత్యలు చోటు చేసుకోవడం కలకలం రేపింది. ఒక హత్య నడిరోడ్డుపై పట్టపగలు జరుగగా.. మరో రె�
ప్రేమించి పెండ్లి చేసుకున్నారు.. ఇద్దరు పిల్లలు అయిన తర్వాత.. గొడవ పడుతున్నారు.. పెద్దలు సర్థిచెప్పినా వారిలో మార్పు రాలేదు.. మద్యం తాగిన తర్వాత టవల్తో భార్య గొంతుకు బిగించి హత్య చేశాడు. అనంతరం నేరుగా పోలీ
లక్నో : తన కుమార్తెకు ప్రియుడితో వివాహం జరిపించేందుకు నిరాకరించడంతో యువకుడు ప్రియురాలి తండ్రిని దారుణంగా హత్య చేసిన ఘటన యూపీలోని బరేలి జిల్లాలో వెలుగుచూసింది. నిందితుడిని రసూల్పూర్ గ్రామానికి చెంది�
హయత్నగర్ : మద్యం కోసం డబ్బులిచ్చాడు ఓ చిరు వ్యాపారి. అయితే తిరిగివ్వాలని అడిగినందుకు ఘర్షణ జరిగింది. ఈ గొడవ చిలికి చిలికి గాలివానలా మారి పనివాడిని హత్యకు కారణమైంది. కేసు వివరాలను హయత్నగర్ ఇన్స్పెక్ట�
హైదరాబాద్ : పండ్ల దుకాణంలో పనిచేసే వ్యక్తి హత్య కేసులో నగరంలోని రాచకొండ పోలీసులు ఆదివారం ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. అరెస్టు అయిన నిందితులు పి. సందీప్ రెడ్డి(28), పి. ఉదయ్ కిరణ్ రెడ్డి, ఏ. శ్రీకాం�
భోపాల్ : బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) ఎమ్మెల్యే రామ్భాయి సింగ్ భర్త గోవింద్ సింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో ఆదివారం చోటుచేసుకుంది. 2019లో జరిగిన కాంగ్రెస్ నేత దేవేంద్ర చౌరాసియ�
గాజులరామారం : యువకుడి హత్య కేసులో జగద్గిరిగుట్ట పోలీసులు సోమవారం ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జగద్గిరిగుట్ట సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూల్ జిల్లా బేకర్ కట్టకు చెందిన షేక్
శ్రీనివాస్నగర్: జగద్గిరిగుట్ట పరిధిలోని శ్రీనివాస్ నగర్లో యువకుడి దారుణ హత్యకు సంబంధించిన కేసును పోలీసులు చేధించారు. కేసుకు సంబంధించి మొత్తం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
సుల్తాన్బజార్ : క్యాబ్ను అద్దెకు తీసుకెళ్లి డ్రైవర్ను దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను నాంపల్లి పోలీసులు ఆదివారం అరెస్ట్చేసి రిమాండ్కు తరలించారు. స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర
సొంత బావమరిదిని హత్య చేసిన బావపోలీసులు అదుపులో నిందితుడుమలక్పేట్ : నిండు గర్భిణి అయిన అక్కతో గొడవ పడితే చంపేస్తానని అన్న బావమరిదిని కత్తితో పొడిచి కడతేర్చాడు. శుక్రవారం రాత్రి మూసారాంబాగ్ చౌరస్తాలోన