జైపూర్ : రాజస్థాన్ లోని జైపూర్ జిల్లాలో దారుణం జరిగింది. మహిళ (25) తన ప్రియుడి (45)తో కలిసి నాలుగేండ్ల కుమార్తెను ఊపిరాడకుండా చేసి ఉసురు తీసింది. గాయపడిన చిన్నారి చికిత్సకు డబ్బు ఖర్చు చేయడం ఇష్టం ల�
ఆస్తి తగాదాలతో అడ్డుకున్న భార్య అర్ధరాత్రి రోడ్డుపై అనాథగా మృతదేహం ఛత్రినాక పోలీసుల జోక్యంతో ఇంట్లోకి చాంద్రాయణగుట్ట, మే 15: ఆస్తి తగాదాలతో కట్టుకున్న భర్త మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించలేదు ఓ ఇల్లాలు. క�
పట్నా : ఆర్థిక సాయం చేయకపోవడం, ఆస్తిలో వాటా పంచకపోవడంతో తల్లితండ్రులపై కోపం పెంచుకున్న కొడుకు ఆపై వృద్ధ దంపతుల ఉసురుతీశాడు. పట్నాలోని రామక్రిష్ణ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శివాజీ చౌక్ ప్�
ఇంట్లో నుంచి వెళ్లి హత్యకు గురైన కాంట్రాక్టర్పోలీసుల అదుపులో ఇద్దరు? చర్లపల్లి, మే 14 : ఇంటి నుంచి బయటకు వెళ్లి అదశ్యమైన ఓ కాంట్రాక్టర్.. హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు చంపేసి చెరువులో పడేశారు. �
ఘట్కేసర్ రూరల్, మే 13: ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యకు గురైన మహిళ ఆచూకీ లభ్యమైంది. నగరంలోని ఓయూ సమీపంలోని మాణికేశ్వరీనగర్కు చెందిన ఒరుసు లత(29)గా గుర్తించారు. ఇన్స్పెక్టర్ చంద్రబాబు తెలిపి�
కన్నతల్లిని కడతేర్చిన కుమార్తె | ఆంధప్రదేశ్లోని విజయనగరంలో జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడు కోసం కన్నతల్లినే కడతేర్చింది ఓ కుమార్తె. భోగాపురం మండలం సవర్లవల్లి గ్రామంలో ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగుల�
అత్యాచారం జరిగినట్లు పోలీసుల అనుమానం అన్నోజిగూడలో ఆలస్యంగా వెలుగులోకి ఘట్కేసర్ రూరల్, మే 9 : గుర్తు తెలియని మహిళ హత్యకు గురైన సంఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నోజిగూడలో ఆలస్యంగా వెలుగు
అబిడ్స్, మే 9 : కుటుంబ సభ్యులను గత కొంత కాలంగా వేధిస్తున్న ఓ వ్యక్తిని చున్నీతో హత్య చేసిన సంఘటన మంగళ్హాట్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం చోటు చేసుకున్నది. మంగళ్హాట్ ఇన్స్పెక్టర్ రణవీర్రెడ�
గోల్నాక, మే 9 : పూటుగా మద్యం సేవించిన స్నేహితుల మధ్య చెలరేగిన వివాదం ఒకరి ప్రాణాన్ని బలితీసుకున్నది. ఈ సంఘటన అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ బి.మోహన్కుమార్ తెలిపిన వి�
మల్కాజిగిరి, మే 8: మల్కాజిగిరిలో ఓ రైల్వే ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు. ఇంట్లోకి చొరబడిన ఓ వ్యక్తి కొబ్బరి బోండాం కత్తితో అతడి మెడ నరికేశాడు. ఇన్స్పెక్టర్ జగదీశ్వర్రావు తెలిపిన వివరాల ప్రకారం.. విజయ్�
కందుకూరు, మే 5 : సొంత బావను రోకలిబండతో కొట్టి హతమార్చిన సంఘటన కందుకూరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని మురళీనగర్ గ్రామానికి చెందిన బలరామ్(38)కు గోరితో వివాహం
భార్యను కొట్టి చంపిన భర్త | అనుమానమే పెనుభూతమైంది. భార్యపై అనుమానం పెంచుకొని కొట్టి చంపాడు ఓ భర్త. పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.