హైదరాబాద్ : పండ్ల దుకాణంలో పనిచేసే వ్యక్తి హత్య కేసులో నగరంలోని రాచకొండ పోలీసులు ఆదివారం ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. అరెస్టు అయిన నిందితులు పి. సందీప్ రెడ్డి(28), పి. ఉదయ్ కిరణ్ రెడ్డి, ఏ. శ్రీకాం�
భోపాల్ : బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) ఎమ్మెల్యే రామ్భాయి సింగ్ భర్త గోవింద్ సింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో ఆదివారం చోటుచేసుకుంది. 2019లో జరిగిన కాంగ్రెస్ నేత దేవేంద్ర చౌరాసియ�
గాజులరామారం : యువకుడి హత్య కేసులో జగద్గిరిగుట్ట పోలీసులు సోమవారం ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జగద్గిరిగుట్ట సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూల్ జిల్లా బేకర్ కట్టకు చెందిన షేక్
శ్రీనివాస్నగర్: జగద్గిరిగుట్ట పరిధిలోని శ్రీనివాస్ నగర్లో యువకుడి దారుణ హత్యకు సంబంధించిన కేసును పోలీసులు చేధించారు. కేసుకు సంబంధించి మొత్తం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
సుల్తాన్బజార్ : క్యాబ్ను అద్దెకు తీసుకెళ్లి డ్రైవర్ను దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను నాంపల్లి పోలీసులు ఆదివారం అరెస్ట్చేసి రిమాండ్కు తరలించారు. స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర
సొంత బావమరిదిని హత్య చేసిన బావపోలీసులు అదుపులో నిందితుడుమలక్పేట్ : నిండు గర్భిణి అయిన అక్కతో గొడవ పడితే చంపేస్తానని అన్న బావమరిదిని కత్తితో పొడిచి కడతేర్చాడు. శుక్రవారం రాత్రి మూసారాంబాగ్ చౌరస్తాలోన
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు కత్తులతో పొడిచి పాశవికంగా అతడిని హతమార్చారు. మైలార్దేవుపల్లి పరిధిలోని ముస్తఫానగర్లో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. �
అమరావతి : తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హత్య కేసులో అరెస్టయ్యారు. స్వయానా బావ హత్య కేసులో ఆయన ప్రమేయం ఉందంటూ ఫిర్యాదు అందడంతో శుక్రవారం రామవర
గగన్ హత్యతో మరోసారి అలజడి నిందితురాలిని రిమాండ్ చేసిన పోలీసులు సహకరించిన వారికోసం గాలింపు వనస్థలిపురం, మార్చి 11 : కట్టుకున్న భర్తను భార్యే చంపి పాతిపెట్టిన ఘటనకు కేంద్రమైన ఆ ఇంటివైపు చూడాలంటేనే స�
సంగారెడ్డి : జిల్లాలోని జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం గ్రామంలో వృద్ధురాలి దారుణ హత్య కలకలం రేపింది. అంతమ్మ (65) అనే వృద్ధురాలిని గుర్తు తెలియని దుండగులు ఇంట్లోనే హతమార్చారు. ఇంట్లో పనిచేసే వారే డబ్బు, నగల �