సుల్తాన్బజార్, ఏప్రిల్ 17: అడ్డాకూలీల మధ్య తలెత్తిన చిన్న వివాదం హత్యకు దారి తీసింది. సహచర కార్మికుడిని ఇటుకతో తలపై బాది హత్య చేశాడు. ఈ ఘటన శనివారం తెల్లవారు జామున అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్లో జరిగిం
మేడ్చల్ : కల్లు తాగడానికి వెళ్లిన ఓ వ్యక్తి హత్యకు గురైయ్యాడు. ఈ సంఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ ప్రవీణ్రెడ్డి తెలియజేసిన వివరాల ప్రకారం.. దుందిగల్ మండలం, నాగలూరు గ్రామానిక�
మద్యం మత్తులో హేళనగా మాట్లాడాడని స్నేహితుడిని చంపేశాడు ఓ నిందితుడు. జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్రెడ్డి గురువారం వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నం.10లో ఈ నెల 11న రాత్రి శివ అనే వ్యక్తి దారు�
వరుసకు బావమరదళ్లు.. పెండ్లికి నిర్ణయం ఇటీవల అనుమానం పెంచుకున్నాడు.. ఇంటికి పిలిచి హత్యచేసి.. సంపులో పడేశాడు ఆలస్యంగా వెలుగులోకి..కూకట్పల్లిలో ఘటన వరుసకు బావమరదళ్లు.. ఇద్దరు చునువుగా ఉంటుండటంతో ఇరు కుటుంబ
వ్యక్తి దారుణ హత్య | మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎనుగొండలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మిట్టే నరసింహులు(40) అనే వ్యక్తిని కొందరు దుండగులు బండరాయితో కొట్టి దారుణంగా హతమార్చారు.
మద్యం మత్తులో భార్యను హతమార్చిన భర్త నిందితుడు తప్పించుకుంటుండగా పట్టుకున్న స్థానికులు మణికొండ : అనుమానం ఓ నిండు ప్రాణా న్ని బలిగొంది. వారికి వివాహమై పదహారేండ్లు అయ్యింది. అన్యోన్యంగా సాగుతున్న సంసారం�
రక్తస్రావం ఆగేందుకు .. ఫ్రిజ్లో పెట్టే ప్రయత్నం..కార్మికనగర్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి.. వివాహేతర సంబంధాన్ని కొనసాగించేందుకు ప్రియురాలి భర్తను దారుణంగా హత్య చేసిన కేసులో సంచలన విషయాలు వ
బంజారాహిల్స్, ఏప్రిల్ 2: కార్మికనగర్లో జరిగిన వ్యక్తి హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో హతుడి భార్య ప్రియుడు అలీ హత్య చేసినట్ల�
కోపాన్ని మనుస్సులో పెట్టుకున్నారు… అదను కోసం ఎదురు చూశారు… సమయం దొరకగానే అటాక్ చేసి చంపేశారు. తెల్లవారుజామున నగరంలో మూడు హత్యలు చోటు చేసుకోవడం కలకలం రేపింది. ఒక హత్య నడిరోడ్డుపై పట్టపగలు జరుగగా.. మరో రె�
ప్రేమించి పెండ్లి చేసుకున్నారు.. ఇద్దరు పిల్లలు అయిన తర్వాత.. గొడవ పడుతున్నారు.. పెద్దలు సర్థిచెప్పినా వారిలో మార్పు రాలేదు.. మద్యం తాగిన తర్వాత టవల్తో భార్య గొంతుకు బిగించి హత్య చేశాడు. అనంతరం నేరుగా పోలీ
లక్నో : తన కుమార్తెకు ప్రియుడితో వివాహం జరిపించేందుకు నిరాకరించడంతో యువకుడు ప్రియురాలి తండ్రిని దారుణంగా హత్య చేసిన ఘటన యూపీలోని బరేలి జిల్లాలో వెలుగుచూసింది. నిందితుడిని రసూల్పూర్ గ్రామానికి చెంది�
హయత్నగర్ : మద్యం కోసం డబ్బులిచ్చాడు ఓ చిరు వ్యాపారి. అయితే తిరిగివ్వాలని అడిగినందుకు ఘర్షణ జరిగింది. ఈ గొడవ చిలికి చిలికి గాలివానలా మారి పనివాడిని హత్యకు కారణమైంది. కేసు వివరాలను హయత్నగర్ ఇన్స్పెక్ట�
హైదరాబాద్ : పండ్ల దుకాణంలో పనిచేసే వ్యక్తి హత్య కేసులో నగరంలోని రాచకొండ పోలీసులు ఆదివారం ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. అరెస్టు అయిన నిందితులు పి. సందీప్ రెడ్డి(28), పి. ఉదయ్ కిరణ్ రెడ్డి, ఏ. శ్రీకాం�