మహిళపై లైంగిక దాడి, హత్య ఘాతుకానికి పాల్పడిన దంపతులు విచారణలో వెలుగుచూసిన మరో మూడు దోపిడీలు వివరాలు వెల్లడించిన బాలానగర్ జోన్ డీసీపీ పద్మజ దుండిగల్/జీడిమెట్ల, జూలై 29: భర్త లైంగిక సంతోషం కోసం ఓ మహిళ క్ర�
ఆస్తి వివాదంలో సోదరుడి ఘాతుకం గోల్కొండ పీఎస్ పరిధిలో ఘటన మెహిదీపట్నం జూలై 29: ఆస్తి వివాదంలో సోదరుడు కిరాతకంగా కత్తితో సోదరి గొంతు కోసి హత్య చేశాడు. ఈ సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం మధ్�
లక్నో : యూపీలో దారుణం చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో వీడియో అప్లోడ్ వ్యవహారం 22 ఏండ్ల బీసీ యువకుడి హత్యకు దారితీసింది. ప్రయాగరాజ్ జిల్లాలోని ఖులిబరి గ్రామంలో మంగళవారం అగ్ర కులానికి చెందిన వ్�
Viveka Murder Case | మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. ఈ కేసులో అనుమానితులందరినీ ఒక్కొక్కరిగా విచారిస్తున్నది.
Viveka Murder Case | ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్వయానా బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ వేగం పెంచింది.
Viveka murder case | ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్రెడ్డి స్వయానా బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులోని కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎర్ర గంగిరెడ్డి ఇవాళ మీడియా ముందుకు వచ్చారు.
అలీఘఢ్ : యూపీలో అమానవీయ ఘటనలకు బ్రేక్ పడటం లేదు. మహిళలు, బాలికలపై లైంగిక దాడులు పెరిగిపోతుండగా దళితులపై వేధింపులు, అరాచకాలూ కొనసాగుతున్నాయి. అలీఘఢ్ జిల్లాలోని హర్దుగంజ్ ప్రాంతంలో దళ�
అమరావతి : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సంచలనం విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణలో భాగంగా సీబీఐ వాచ్మెన్ రంగయ్యను విచారించి కీలక విషయాలు రాబట్టినట్లు తెలిసింది. ఇవాళ జమ్మలమడుగు మ
వారణాసి : యూపీలోని వారణాసిలో ప్రముఖ డాక్టర్ను ఆమె మరిది దారుణంగా హత్య చేసిన ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. బుధవారం ఉదయం హత్యకు సంబంధించి డయల్ 112 హెల్ప్లైన్కు ఫోన్ కాల్ రావడంతో వారణ
పహాడీషరీఫ్, జూలై 20: డ్రైవర్ను తోటి డ్రైవరే హత్య చేసిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. డీఐ అర్జునయ్య వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన మురిగేషన్ (37), మరో డ్రైవర్ కలిసి గ్లాసెస్
రౌడీ షీటర్ హత్య కేసులో ఐదుగురు అరెస్ట్ రౌడీయిజంపై కఠిన చర్యలు : సీపీ సిటీబ్యూరో, జూలై 19(నమస్తే తెలంగాణ): రౌడీ షీటర్ హత్య కేసులో మరో రౌడీ షీటర్ సోదరులు, వారి అనుచరులను చాదర్ఘాట్ పోలీసులు అరెస్ట్ చేశార�
దారుణం | ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ తగాదాల కారణంగా తోడబుట్టిన అన్ననే కత్తితో నరికి తమ్ముడు పాశవికంగా హతమార్చాడు.
బంజారాహిల్స్, జూలై 16: జూబ్లీహిల్స్లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఘటన వివరాలిలా ఉన్నాయి. ఉత్తర్ప్రదేశ్లోని కౌషంబీ జిల్లాకు చెందిన విజిలేశ్ కుమార్(30) రెండునెలల కిందట నగరానికి వచ్చి, కాచిగూడలోని