మహిళ హత్యకేసును ఛేదించిన పోలీసులు ఆమనగల్లు : మహిళను అతి కిరాతకంగా హత్యచేసిన నిందితుడిని 24గంటలు గడవకముందే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు షాద్నగర్ ఏసీపీ కుషాల్కర్ తెలిపారు. గురువారం ఆమనగల్లు ప�
ఘటన స్థలాన్ని పరిశీలించిన డీసీపీ వారంలో ఇద్దరు మిస్సింగ్.. హత్య జవహర్నగర్, సెప్టెంబర్ 14 : కూలీ పనుల కోసం వెళ్లిన ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. �
మియాపూర్, సెప్టెంబర్ 12 : కూతురు సమస్యపై మాట్లాడేందుకు వెళ్లగా..మామపై అల్లుడు విచక్షణారహితంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన మియాపూర్ ఠాణా పరిధిలోని ఆదిత్యనగర్లో చోటు చేసుకున్నది. ఆటో డ్రైవర్ ఒమర్�
మియాపూర్ : కూతురి కుటుంబ సమస్య గురించి మాట్లాడేందుకు వెళ్లిన మామపై అల్లుడు విచక్షణా రహితంగా కత్తితో దాడి చేసి హత్య చేసిన సంఘటన మియాపూర్ ఠాణా పరిధిలోని ఆదిత్యనగర్లో చోటు చేసుకున్నది. వివరాల ప్రకారం మ
వీడిన వృద్ధురాలి హత్య కేసు మిస్టరీ ముగ్గురి అరెస్టు శంషాబాద్, సెప్టెంబర్ 11 : రాజేంద్రనగర్లో వృద్ధురాలు మేరీ క్రిస్టియన్ హత్య కేసు మిస్టరీ వీడింది. దత్తత కూతురే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది. ముగ
జవహర్నగర్, సెప్టెంబర్ 11: అదృశ్యమైన ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. జవహర్నగర్ సీఐ భిక్షపతిరావు తెలిపిన వివరాల ప్రకారం… అశోక్(36) సికింద్రాబాద్లోని ఓ హోటల్లో స్వీపర్గా పనిచేస్తున్న సమయంలో రాజమణితో ఏర�
కొండాపూర్, సెప్టెంబర్ 11 : చెడు వ్యసనాలకు అలవాటు పడిన ఓ మహిళ.. తన తల్లితో కలిసి కన్నకూతురినే కడతేర్చింది. చందానగర్ ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో తెలిపిన వివరాల ప్రకారం…. శివాజీనగర్లో నివాసముండే వడ్డె యాదమ�
మొయినాబాద్ : ప్రేమ పేరుతో చెల్లిని ఆరు నెలల నుంచి వేధింపులకు గురి చేస్తున్నాడని కోపోద్రిక్తుడైన సోదరి అన్న యువకుడిపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం మొయినాబాద్లో స్థా�
శేరిలింగంపల్లి :తలపై బండరాయితో మోది గుర్తు తెలియని ఓ వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. రాయదుర్గం ప్రధాన రహదారికి పక్కన ఉన్న బస్స్టాప్లో ఆదివారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికంగా కల
చాంద్రాయణగుట్ట, ఆగస్టు 29: పాతబస్తీలో అర్ధరాత్రి ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఛత్రినాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్పేట్లో ఉండే ఉమాకాంత్ (33) మొదట్లో లలితాబాగ్లో నివసించేవాడు. 2017లో మెదక్ కౌడిపల్�
మాదన్నపేట, ఆగస్టు 25: రియాసత్నగర్కు చెందిన అక్బర్, ఈసా స్నేహితులు. కొద్ది రోజులుగా అక్బర్ పెండ్లయిన ఓ అమ్మాయిని ప్రేమించాలంటూ వేధిస్తున్నాడు. విషయం ఆమె భర్తకు తెలియడంతో అతడు తన భార్య వెంట పడవద్దని అక్�
మెహిదీప ట్నం ఆగస్టు 25: వివాహేతర సంబంధం కారణంగా ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన ఆసిఫ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం జ రిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ వారాసిగూడల�
National Sc commission | ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు ఇవాళ కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో వారు భేటీ అయ్యారు.