జైలు నుంచే హత్య కేసు నిందితుడి కుట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్, సాక్షులకు బెదిరింపు లేఖలు జయరాం హత్య కేసు సూత్రధారి నిర్వాహకం సహకరించిన జైలు సిబ్బంది.. ముగ్గురు నిందితులు అరెస్ట్ సిటీబ్యూరో, అక్టోబర్ 19 (�
Crime news | జిల్లా కేంద్రంలోని బీట్ బజార్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తోట శేఖర్ అనే వ్యక్తి ఈ నెల 16న హత్యకు గురయ్యాడు. కాగా, ఈ హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి సోమవారం రిమాండ్కు తరలించినట్లు జగిత్యాల డీఎస్�
చర్లపల్లి, ఆక్టోబర్ 16: ఓ మహిళ హత్యకు గురైంది. ఈ ఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. చర్లపల్లి డివిజన్ పరిధిలోని చక్రీపురం కటింగ్ కాలనీలో నివాసముండే లలిత(56) కృష్ణానగర్ కా
చాంద్రాయణగుట్ట,అక్టోబర్ 16 : ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటనలో నలుగురిని రిమాండ్కు తరలించారు. కేసులో నిందితులు సొంత అన్నదమ్ములు కా వడం విశేషం. హత్యకు సంబంధించిన వివరాలను ఫలక్నుమా ఏసీపీ కార్యాలయంలో విలేకర్ల
పరిగి టౌన్ : అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని సొంత మామను కోడలు ప్రియుడితో కలిసి హత్య చేసిన ఘటన మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో చోటు చేసుకుంది. శుక్రవారం గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి �
శేరిలింగంపల్లి, అక్టోబర్ 14: గోపన్పల్లి మేస్త్రీ హత్య కేసు మిస్టరీని గచ్చిబౌలి పోలీసులు ఛేదించారు. మృతుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ప్రియు డు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నింద�
Wife Kills Husband | భాగ్యనగరంలో దారుణం జరిగింది. ప్రియుడి మోజులో పడిన ఒక ఇల్లాలు కట్టుకున్న భర్త ఉసురు తీసింది. ఈ ఘటన హైదరాబాద్లోని గచ్చిబౌలిలో వెలుగు చూసింది.
శేరిలింగంపల్లి, అక్టోబర్ 11: గోపన్పల్లి తండాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గచ్చిబౌలి సీఐ సురేశ్, మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా దారారం గ్రామానికి చెందిన ముడావ
దుమ్ముగూడెం: మద్యం మత్తులో తల్లిని హతమార్చిన తనయుడు కల్లూరి నర్సింహారావును దుమ్ముగూడెం పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు భద్రాచలం సీఐ స్వామి దుమ్ముగూడెం పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశా�
Accident | పెళ్లి రిసెప్షన్ జరుగుతోందా ఇంట్లో. అయితే అదే కాలనీలో ఉండే అజయ్ అనే కుర్రాడి వల్ల ఏమైనా ప్రమాదం జరుగుతుందని ఆ కుటుంబం భయపడింది. అతను ఆ పరిసరాల్లో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ చాలాసార్లు
ఇందూరు(నిజామాబాద్) : జిల్లాలో మిస్టరీగా మారిన మహిళా హత్య కేసును పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఛేదించారు. సహజీవనం చేస్తున్న వ్యక్తే ఆమెను హత్య చేసి ఆనవాళ్లు దొరకకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. చిన్న
చండీగఢ్: డేరా సచ్చా సౌదా సంస్థ మాజీ మేనేజర్ రంజిత్సింగ్ హత్య కేసులో ఆ సంస్థ చీఫ్ గుర్మిత్ రాం రహీమ్ సింగ్ (డేరా బాబా)ను సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది. 2002లో రంజిత్ సింగ్ హత్యకు గురయ్యారు. �
మూసాపేట, అక్టోబర్ 6 : వివాహేతర సంబంధం కొనసాగుతుందన్న అనుమానంతో ఓ నిండు ప్రాణాన్ని బలికొన్న సంఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కైత్లాపూర్కు చెంది