తాండూరు రూరల్ : ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన కరణ్కోట పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. తాండూరు మండలం, మల్కాపూర్ గ్రామానికి చెందిన మ్యాతరి రామప్ప (54) ఐసీఎల్ సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంల
కార్వాన్, సెప్టెంబర్ 27: కొడుకు చేతిలో ఓ తండ్రి హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ కథనం ప్రకారం.. తాళ్లగడ్డ తాలీం అమ్లాపూర్ బస్తీలో �
అమీర్పేట్, సెప్టెంబర్ 27: సనత్నగర్ పీఎస్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తనకు తెలియకుండా అబార్షన్ చేయించుకుందన్న కోపంతో భార్యను గొంతు నులిమి హత్య చేశాడో వ్యక్తి. జగద్గిరిగుట్టకు చెందిన గంగాధర్ �
దుండిగల్, సెప్టెంబర్ 27 : ప్రేమించి పెండ్లి చేసుకున్న భార్యను అనుమానంతో హత్యచేసి తాను ఆత్మహత్యకు యత్నించిన కిరణ్కుమార్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు తెలుస్తుంది. పదునైన ఆయుధంతో భార్య గొంతుకోసి చ
పరిగి టౌన్ : పింఛన్ డబ్బుల కోసం కన్న తల్లిని ఓ కసాయి కొడుకు హత్య చేసిన ఘటన పరిగి పోలీస్టేషన్ పరిధిలోని ఖుదావంద్పూర్లో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. సీఐ లక్ష్మీరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం
మెహిదీపట్నం, సెప్టెంబర్ 22: పాతకక్షలతో ఓ వ్యక్తిని దారి కాచి దారుణంగా హత్య చేశారు. గోల్కొండ ఇన్స్పెక్టర్ కొణతం చంద్రశేఖర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం…..టోలీచౌకి నదీంకాలనీలో నివాసముండే సయ్యద్ జిలాన
మెహిదీపట్నం : పాతకక్ష్యల నేపథ్యంలో ఓ వ్యక్తిని దారి కాచి దారుణంగా హత్య చేసిన సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగు చూసింది. ఇన్స్పెక్టర్ కొణతం చంద్రశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకార�
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో ప్రియురాలి కొడుకును గొంతు నులిమి చంపిన వ్యక్తికి యావజ్జీవ జైలు శిక్ష విధిస్తూ జిల్లా అదనపు న్యాయమూర్తి కే శైలజ తీర్పు వెలువరించారు.
మెహిదీపట్నం సెప్టెంబర్ 17: లంగర్హౌస్లో దారుణం జరిగింది. మానసిక స్థితి సరిగా లేని తండ్రి తన రెండేళ్ల కొడుకు గొంతు కోసి హత్య చేశాడు. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం…..మహ్మద్ హసీబ్(38) న�
బొల్లారం,సెప్టెంబర్ 16: భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెను, అడ్డువచ్చిన అత్తను నరికి చంపేశాడు. ఈ సంఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ శ్రావణ్ కుమార్�
శంకర్పల్లి : మండలంలోని మహాలింగాపురం గ్రామానికి చెందిన బోడ వెంకటయ్య హత్య కేసులో నిందితులను శంకర్పల్లి పోలీసులు రిమాండ్కు తరలించారు. గురువారం చేవెళ్ల ఏసీపీ రవీందర్రెడ్డి స్థానిక పోలీస్స్టేషన్లో న�