దుమ్ముగూడెం: మద్యం మత్తులో తల్లిని హతమార్చిన తనయుడు కల్లూరి నర్సింహారావును దుమ్ముగూడెం పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు భద్రాచలం సీఐ స్వామి దుమ్ముగూడెం పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశా�
Accident | పెళ్లి రిసెప్షన్ జరుగుతోందా ఇంట్లో. అయితే అదే కాలనీలో ఉండే అజయ్ అనే కుర్రాడి వల్ల ఏమైనా ప్రమాదం జరుగుతుందని ఆ కుటుంబం భయపడింది. అతను ఆ పరిసరాల్లో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ చాలాసార్లు
ఇందూరు(నిజామాబాద్) : జిల్లాలో మిస్టరీగా మారిన మహిళా హత్య కేసును పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఛేదించారు. సహజీవనం చేస్తున్న వ్యక్తే ఆమెను హత్య చేసి ఆనవాళ్లు దొరకకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. చిన్న
చండీగఢ్: డేరా సచ్చా సౌదా సంస్థ మాజీ మేనేజర్ రంజిత్సింగ్ హత్య కేసులో ఆ సంస్థ చీఫ్ గుర్మిత్ రాం రహీమ్ సింగ్ (డేరా బాబా)ను సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది. 2002లో రంజిత్ సింగ్ హత్యకు గురయ్యారు. �
మూసాపేట, అక్టోబర్ 6 : వివాహేతర సంబంధం కొనసాగుతుందన్న అనుమానంతో ఓ నిండు ప్రాణాన్ని బలికొన్న సంఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కైత్లాపూర్కు చెంది
తాండూరు రూరల్ : ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన కరణ్కోట పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. తాండూరు మండలం, మల్కాపూర్ గ్రామానికి చెందిన మ్యాతరి రామప్ప (54) ఐసీఎల్ సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంల
కార్వాన్, సెప్టెంబర్ 27: కొడుకు చేతిలో ఓ తండ్రి హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ కథనం ప్రకారం.. తాళ్లగడ్డ తాలీం అమ్లాపూర్ బస్తీలో �
అమీర్పేట్, సెప్టెంబర్ 27: సనత్నగర్ పీఎస్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తనకు తెలియకుండా అబార్షన్ చేయించుకుందన్న కోపంతో భార్యను గొంతు నులిమి హత్య చేశాడో వ్యక్తి. జగద్గిరిగుట్టకు చెందిన గంగాధర్ �
దుండిగల్, సెప్టెంబర్ 27 : ప్రేమించి పెండ్లి చేసుకున్న భార్యను అనుమానంతో హత్యచేసి తాను ఆత్మహత్యకు యత్నించిన కిరణ్కుమార్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు తెలుస్తుంది. పదునైన ఆయుధంతో భార్య గొంతుకోసి చ
పరిగి టౌన్ : పింఛన్ డబ్బుల కోసం కన్న తల్లిని ఓ కసాయి కొడుకు హత్య చేసిన ఘటన పరిగి పోలీస్టేషన్ పరిధిలోని ఖుదావంద్పూర్లో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. సీఐ లక్ష్మీరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం
మెహిదీపట్నం, సెప్టెంబర్ 22: పాతకక్షలతో ఓ వ్యక్తిని దారి కాచి దారుణంగా హత్య చేశారు. గోల్కొండ ఇన్స్పెక్టర్ కొణతం చంద్రశేఖర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం…..టోలీచౌకి నదీంకాలనీలో నివాసముండే సయ్యద్ జిలాన
మెహిదీపట్నం : పాతకక్ష్యల నేపథ్యంలో ఓ వ్యక్తిని దారి కాచి దారుణంగా హత్య చేసిన సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగు చూసింది. ఇన్స్పెక్టర్ కొణతం చంద్రశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకార�
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో ప్రియురాలి కొడుకును గొంతు నులిమి చంపిన వ్యక్తికి యావజ్జీవ జైలు శిక్ష విధిస్తూ జిల్లా అదనపు న్యాయమూర్తి కే శైలజ తీర్పు వెలువరించారు.