హైదరాబాద్ మహానగరంలో ఇటీవల వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం బోనకల్లు మండల కేంద్రానికి చెందిన ఐదేళ్ల పాపపై వీధి కుక్క దాడి చేసి గాయపరిచింది.
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి పన్నుల వసూళ్లకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వందశాతం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న ఏడు మున్సిపాలిటీలు, మూడు కార్పొరేష�
మున్సిపాలిటీలో కంటి వెలుగు కార్యక్రమానికి మంచి స్పందన వస్తున్నది. ప్రజలు పెద్దసంఖ్యలో కంటి వెలుగు శిబిరాల వద్దకు చేరుకుంటున్నారు. ప్రతి ఒక్కరి వివరాలు సేకరిస్తున్న వైద్యులు.. సహనంతో వారిని పరీక్షిస్తు
పెబ్బేరు మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో రోడ్ల విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. తెలంగాణ అర్బన్ ఫైనాన్సియల్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేస�
జిల్లాలో మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న ఆసిఫాబాద్ను ప్రభుత్వం మున్సిపాలిటీగా ప్రకటించింది. శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని తెలుపగా, ప్రాధాన్యం సంతరించు క�
కేంద్ర ప్రభుత్వం అర్బన్ ఔట్ కమ్ ఫ్రేమ్ వర్క్స్లో భాగంగా ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ రూపొందించేందుకు చేపట్టిన సిటిజన్ పర్సెప్షన్ సర్వే యాక్టివిటీలో పెద్దపల్లి జిల్లా రామగుండం నగర పాలక సంస్థకు �
దుండిగల్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు కృషి చేస్తున్నానని చైర్పర్సన్ సుంకరి కృష్ణవేణి కృష్ణ అన్నారు. శుక్రవారం దుండిగల్ మున్సిపల్ కౌన్సిల్ హాలులో కృష్ణవేణి అధ్యక్షతన సాధారణ
ఆమనగల్లు మున్సిపాలిటీని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించామని ఎమెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. ఆమనగల్లు రైతు వేదిక భవనంలో బుధవారం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్�
ఆదిలాబాద్ బల్దియాలో ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి మంగళవారం పుర ప్రజావాణి పేరిట మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ జోగు ప్రేమేందర్ ప్రజల నుంచి ద�
మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ బాలికల హాస్టల్లో అర్బన్ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో శుక్రవారం వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ శివకాంత్ ఆధ్వర్యంలో 120 మంది విద్యార్థినులకు వైద్య పరీక్షలు ని ర్వహ�
మన పట్టణాలకు కొత్తరూపు రాబోతున్నది. ఏండ్ల క్రితం రూపొందించిన ప్రణాళికలను ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అందుకోసం కొత్త మాస్టర్ ప్లాన్లను సిద్ధం చేస్�