బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో మున్సిపాలిటీలో కోట్లాది రూపాయల తో చేపట్టిన అభివృద్ధి పనులను.. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో మధ్యలో నిలిపి వేయడాన్ని నిరసిస్తూ గురువా రం పార్టీ పిలుపు మేరకు ఉమ్మడ�
మున్సిపాలిటీ పరిధి పసుమాములలోని శ్రీనివాస డెవలపర్స్ పేరుతో ఏర్పాటు చేసిన లేఅవుట్లో ప్లాట్లు కొన్న తమను డెవలపర్స్ మోసం చేశారని బాధితులు మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలని ఆదివారం లేఅవుట్ ప్రాంతంలో ట�
Narayanapeta | మద్దూరు మున్సిపాలిటీలో తమ గ్రామాన్ని విలీనం చేయొద్దని రెనివట్ల వాసులు ఆందోళనకు దిగారు. మంగళవారం నారాయణపేట జిల్లా మద్దూరు తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
‘మా గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయవద్దు’ అంటూ.. ఘాన్సీమియాగూడ గ్రామస్తులు కోరుతున్నారు. ఈ మేరకు బుధవారం ఎంపీడీవో సూపరింటెండెంట్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ..
GHMC | ఔటర్ రింగ్రోడ్డు లోపల ఉన్న 51 గ్రామ పంచాయతీలు సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీనం అయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ గెజిట్పై గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. న్యాయ శాఖ కార్యద�
గ్రామపంచాయతీగా ఉన్న ములుగు జిల్లా కేంద్రం మున్సిపాలిటీగా మారనున్నది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. ములుగు, బండారుపల్లి, జీవంతరావుపల్లి గ్రామపంచాయతీలతో కలిసి పు�
మున్సిపాలిటీలో మంగళవారం పొగమంచు కమ్ముకున్నది. తెల్లవారుజాము నుంచి ఉద యం 9 గంటల వరకూ పొగమంచు దట్టంగా ఉన్నది. దీంతో వాహనదారులు లైట్లు వేసుకుని నెమ్మదిగా రాకపోకలు సాగించారు.
మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కొత్త తరహా కుట్రకు తెరలేపింది. ఎమ్మెల్యేలుగా గెలిచి వారం రోజులు కూడా దాటక ముందే జిల్లాలోని మున్సిపాలిటీలను ‘హస్త’గతం చేసుకునే దిశగా ఆ పార్టీ నాయకులు పావులు కదుపుతు
నియోజకవర్గంలో కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గురువారం మున్సిపాలిటీ పరిధి పెద్దఅంబర్పేట, పసుమాముల గ్రామంలో రూ.9.5 కోట్లతో చేపడుతున్న వివిధ అభివ�
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్దే గెలుపని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం అంటే ఏంటో తెలంగాణను చూస్తే తెలుస్తోందని గుర్తుచేశారు.
నర్సాపూర్ మున్సిపాలిటీ రూపురేఖలు మారుతున్నాయి. ప్రజలకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు సీఎం కేసీఆర్ రూ.25 కోట్లు మంజూరు చేయడంతో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు రూ.7 కోట్ల పనులు చేపట్టా�