ఎన్నికల హడావుడి మొదలు కావడంతో అధికార యంత్రాంగం అన్నీ సిద్ధం చేస్తున్నది. ఎలక్షన్ను ప్రశాంతగా, పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగానే మొదటగా ఓటరు జాబితాను సరిచేయడంలో అధికారుల�
దాదాపు వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు శుక్రవారం విరామం ఇచ్చాయి. అయితే వరద నీరు మాత్రం తగ్గలేదు. చెరువులు, కుంటలకుపై నుంచి వరద వస్తుండటంతో అలుగుపోస్తున్నాయి. నియోజకవర్గంలోని మేడ్చల్�
ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు వారణాసి మున్సిపాలిటీ చర్యలు చేపట్టింది. ఇక నుంచి పుణ్యక్షేత్రం పరిసరాల్లో ప్లాస్టిక్ సంబంధిత వస్తువులు కొనుగోలు చేసే భక్తులు రూ.50 సెక్య
మున్సిపల్ శాఖ పూర్తిస్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ప్రజలకు సత్వర సేవలు అందిస్తున్నది. గతంలో మున్సిపాలిటీల్లో పనులు కావాలంటే ఏళ్ల తరబడి కార్యాలయం చుట్టూ తిరిగి వేసారిన సందర్భాలు అనేక
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం జరిగిన వేడుకల్లో శకటాలు, స్టాల్స్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో మంత్రి గుం�
సాధారణంగా మనిషి ఆహ్లాదంగా, మంచి అనుకూల వాతావరణంలో ఉండాలంటే ఇంట్లో 24 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అవసరమవుతాయి. అయితే, మన రాష్ట్రంలో మార్చి చివరి వారం నుంచే వాతావరణంలో మార్పులు ప్రారంభమయ్యే విషయం అందరి�
గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి ప్రజలు చెల్లించే పన్నులే ప్రధాన ఆధారం. బకాయిలు ఉంటే నిధుల కొరత ఏర్పడుతుంది. ఆస్తిపన్ను వసూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. ఇందుకోసం బంపర్ ఆఫర్ ప్రకట�
తెలంగాణలోని సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా మారాయని, దేశమంతా సీఎం కేసీఆర్ వైపు చూస్తుందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పోచారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మే�
నిరుపేద వృద్ధురాళ్లకు మరింత చేయూనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్న భర్త మృతి చెందితే అతడి భార్యకు వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని నిర్ణయించింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని పట్టణాల్లో మహిళా వారోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు (Minister KTR) తెలిపారు.