రోడ్డు వెంట చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీధివ్యాపారుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వారికి రుణాలను మంజూరు చేస్తూ ఆర్థిక చేయూతనందిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం చేపడుతున్న ఈజీ ఆఫ్ లివింగ్ సిటీల పోటీల్లో గతేడాది కంటే ముందు వరుసలో నిలిచేందుకు కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టిసారించింది. నగరంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలపై క
మున్సిపాలిటీ 4వ వార్డులోని సాయినగర్ కాలనీ ఫేస్-3లో శివప్రసాద్రెడ్డి ఇంటినుంచి పడమటి చంద్రారెడ్డి ఇంటివరకు రూ.5 లక్షల నిధులతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులకు స్థానిక కౌన్సిలర్ వడ్డేపల్లి విద్యారెడ్డి �
పట్టణాల్లో ఇండ్ల పన్ను మదింపులో పారదర్శకత, జవాబుదారీ విధానం తేవటానికి మున్సిపల్శాఖ అమలుచేస్తున్న జియో మ్యాపింగ్తో తప్పుడు వివరాలకు చెక్ పడుతున్నది. రాష్ట్రంలో 20,54,216 ఇండ్లు ఉండగా, 17,70,645 ఇండ్ల (86%)కు జియో మ�
మున్సిపాలిటీల పరిధిలో ఆస్తిపన్ను చెల్లింపు మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర పురపాలక శాఖ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నది. రాష్ట్రమంతా ఒకే నెంబర్ ఉపయోగించి వాట్సాప్ ద్వారా ఆస్తిపన్ను చెల్లించే అ
Minister KTR | రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ను ఆ శాఖ అధికారులు బుధవారం కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్కు లభించిన వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డును, లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ గ్రోత్ అండ్
జాతీయ స్థాయిలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ - 2022 పోటీల్లో మన పట్టణాలు మెరిశాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాలుగు మున్సిపాలిటీలు సత్తా చాటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు వేములవాడ, జగిత్యాల జి�
ములుగు.. మున్సిపాలిటీగా అవతరించనుంది. మేజర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారనుంది. బండారుపల్లి, జీవంతరావుపల్లి గ్రామ పంచాయతీలతో కలిసి ఏర్పాటు కానుంది. అసెంబ్లీలో మంగళవారం తెలంగాణ పురపాలక చట్టం-2019
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని వికేంద్రీకరించేందకు చర్యలు తీసుకుంటున్నారు. సమగ్రాభివృద్ధికి అధికారులు పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. స్మార్ట్స�
ప్రతి పేదింటి పెద్దన్న సీఎం కేసీఆర్ అని, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలం, మేడ్చల్, మున్సిపాలిటీ పరిధిలోని ఆసరా లబ్ధిదారులకు గుర�
కామారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధి దిశగా పయనిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం బల్దియాల అభివృద్ధి కోసం చేపట్టిన పట్టణప్రగతితో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు. సీఎం కేసీఆర్, మున్సిపల్ �
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని ఎస్ఎల్జీ దవాఖాన యాజమాన్యం సెల్ఫ్ అసెస్మెంట్లో తప్పుడు లెక్కలు చూపినందుకుగాను నిజాంపేట కార్పొరేషన్ అధికారులు రూ.24 కోట్ల జరిమానా విధించారు. 21 రోజుల్లో దవ�