అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని మున్సిపాలిటి సిబ్బంది ఆదివారం తొలగించారు. దీంతో నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. అల్కాపూర్ కాలనీలో ప్రతిష్ఠించిన శ
పట్టణ అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నాలుగో విడుత పట్టణ ప్రగతిని నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నది. పట్టణ ప్రగతిని ఒక సామాజిక ఉద్యమంగ
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో జహీరాబాద్ మున్సిపాలిటీ ఆదర్శంగా నిలుస్తున్నది. ఎర్లీబర్డ్ స్కీం ద్వారా రూ.3.40కోట్లు పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణ�
పచ్చదనం, పారిశుధ్యం, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, నర్సరీల నిర్వహణ తదితర అంశాల్లో పల్లెలు ఆదర్శంగా మారాయని, బల్దియాల్లో సైతం ఈ మార్పు జరిగి పట్టణాల రూపురేఖలు పూర్తిగా మారాలని ఆర్థ్ధిక, వైద్య ఆరోగ్య శా�
సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ పి.రామానుజులరెడ్డి హైదరాబాద్ పెద్దఅంబర్పేటకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నిర్మల్ కమిషనర్గా పని చేస్తున్న సత్యనారాయణరెడ్డి రానున్నారు. మున్సిపల్ కమిషనర్గా పి.రామాన
హాలియా మున్సిపాలిటీకి మహర్దశ పట్టనున్నది. హాలియా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 40 కోట్లు విడుదల చేయగా.. తాజాగా శనివారం మంత్రి కేటీఆర్ మరో రూ. 18.75 కోట్లను మంజూరు చేశారు. దాంతో పట్టణంలో అభివృద్ధి
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న సూర్యాపేటలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్పై పురపాలక శాఖ కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. పేట సమీకృత మార్కెట్ రాష్�
పార్టీకి, ప్రభుత్వానికి కార్యకర్తలు వారధిలా పని చేయాలని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని పోలీస్ కన్వెన్షన్హాల్లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట పట్టణ విస�
పుణెలో సదరన్ కమాండ్ పరిధిలోని పలు రాష్ర్టాల ప్రతినిధుల భేటీ విలీన ప్రతిపాదనలకు వివిధ స్వచ్ఛంద సంస్థలు ఆమోదం సికింద్రాబాద్, మే 5 : సికింద్రాబాద్ కంటోన్మెంట్ వికాస్ మంచ్, ఔరంగాబాద్ కంటోన్మెంట్ జన
ఓపెన్ జిమ్లకు విశేష స్పందన రాష్ట్రంలో ఇప్పటికే 443 చోట్ల ఏర్పాటు మరిన్ని ఏర్పాటుకు స్థలాల అన్వేషణ నమస్తే తెలంగాణ నెట్వర్క్;కొవిడ్ మహమ్మారి రాకతో ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. వ్యాధి నిరోధక శ�
జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోన్కు ఎర్లీబర్డ్లో ఆస్తిన్నుల వసూళ్ల వరద కొనసాగింది. ప్రతీ ఆర్థిక సంవత్సరంలో మాదిరిగానే ఈ ఆర్థిక సంవత్సరంలోనూ అత్యథిక ఆస్తిపన్ను వసూళ్లతో బల్దియాలో మరోసారి తన గుర్తింపు
ఇప్పటికే రాష్ట్రంలో 443 ఏర్పాటు హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): ఇంతకాలం ప్రైవేట్ రంగానికే పరిమితమైన జిమ్లను ఓపెన్ జిమ్ల పేరిట రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుండటంతో ప్రజలకు ముఖ్యంగా యువతకు ఆ�
నాగారం మున్సిపాలిటీలో ఆస్తిపన్ను వసూళ్లలో మున్సిపల్ అధికారులు వేగం పెంచారు. ఆస్తిపన్ను వసూళ్లకు గడువు తక్కువగా ఉండడంతో లక్ష్యాన్ని చేరుకునేందకు సెలవుదినాల్లో సైతం అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నా�
అనధికార గోదాంలపై ఉక్కుపాదం మోపాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇటీవల బోయిగూడలోని స్క్రాప్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే