ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ వీడడం లేదు. గత పది రోజులుగా అనేక మలుపులు తిరుగు తున్న ది. ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ వచ్చినా అధికార కాంగ్రెస్ పార్టీ కావ�
రాష్ట్రంలోని పురపాలక సంఘాలకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా సహాయం అందించేందుకు రూ.25 కోట్లు విడుదల చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
సంగారెడ్డి జిల్లాలోని ఐదు మున్సిపల్ చైర్మన్ పీఠాలను బీఆర్ఎస్ దక్కించుకున్నది. పటాన్చెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు మంగళవారం జరిగాయి. ఇంద్రేశంలో మెజారి
సంగారెడ్డి జిల్లాలో ఐదు మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. జిల్లాలో మొత్తం 11 మున్సిపాలిటీలకు ఉండగా, ఐదింటిని బీఆర్ఎస్ దక్కించుకుంది. కోరం లేకపోవడంతో వాయిదా పడిన ఇంద్రేశం, జహీరాబాద్ మున్సిప�
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్కు కోరం ఉన్నప్పటికీ ఎన్నిక ఎందుకు నిలిపివేశారని కేటీఆర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ను ప్రశ్నించారు. ఈ విషయంపై అధికార కాంగ్రెస్ నాయ
ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పటికీ, బీఆర్ఎస్ తన సత్తాను చాటింది. మున్సిపల్ ఎన్నికల్లో మూడు మున్సిపాలిటీలపై జెండా ఎగురవేసింది. సిరిసిల్ల, జమ్మికుంట, రాయికల్ మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న ఆ పార్టీ, అత్�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో రెండు మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మూడుచింతలపల్లి, ఎల్లంపేట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులు చైర్మన్లుగా ఎన్నికయ్యారు. సోమవారం నిర్వహించిన చైర్మన్ ఎన్నిక పక్�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నడిగడ్డలో బీఆర్ఎస్ రెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నది. అలంపూర్, అయిజ మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగిరింది. వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో బీజేపీ స్నేహపూర�
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పరిసమాప్తమైంది. ఈ నెల 11న ఎన్నికలు జరుగగా.. 13న అధికారులు కౌంటింగ్ నిర్వహించి విజేతలకు ధ్రువపత్రాలు అందించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్లో భాగంగా ఇల్లెందు మినహా సోమ�
రాష్ట్రంలో మున్సిపాలిటీల విలీనంపై దాఖలైన పిటిషన్లలో ప్రభుత్వం తమ వాదనను తెలియజేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మున్సిపాలిటీల విలీనానికి అనుసరించిన విధానం ఏమిటో తెలియజేయాలన
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీలు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లలో నూతన పాలకవర్గాలు సోమవారం కొలువుదీరాయి. పది మున్సిపాలిటీల్లో ఏడు చోట్ల కొత్త చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్ల�
జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక సందర్భంగా అధికార పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. బీఆర్ఎస్కు పలు మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజార్టీ వచ్చినా అధికార పార్టీ అడ్డ�
Municipalities | రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సోమవారం కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ఇందుకు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10 మున్సిపాలిటీలు సహా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో కొత్త పాలకవర్గాలు నేడు కొలువు తీరనుండగా, యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.
కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పాలకవర్గం కొలువుదీరడంపై ఉత్కంఠ కొనసాగుతున్నది. స్పష్టమైన మెజారిటీ వచ్చిన ఆయా పార్టీలు గెలిచిన అభ్యర్థులను క్యాంప్లకు తరలించారు. కొన్ని మున్సిపాలిటీల