బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట 4, 5వ వార్డులకు చెందిన కాంగ్రెస్ నాయకులు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సూర్యాపేట జడ్పీ వైస్ చైర
రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 11న జరుగనున్న 116 మున్సిపాలిటీ, 7 కార్పొరేషన్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన స్థానాల్లో మైనారిటీ వర్గాల వారికి 10 శాతం చైర్మన్, చైర్ పర్సన్, మేయర్ పదవులను కేటాయించాలని మైనార
ఆలేరు పట్టణ కేంద్రంలోని ఏడో వార్డులో మాజీ కోఆప్షన్ సభ్యురాలు, ఏడో వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి బింగి లత రవి మున్సిపల్ ప్రచారంలో దూసుకుపోతుంది. సోమవారం ఆమె మాట్లాడుతూ..
బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తేనే ఆలేరు మున్సిపాలిటీలో అభివృద్ధి సాధ్యమని ఆ రాష్ట్ర నాయకుడు, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ అన్నారు. సోమవారం ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక కమలమ్మ జనార్ధన్ గా�
స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని 29వ వార్డు మిత్రపక్షాల ఉమ్మడి అభ్యర్థి డబ్బికార్ మల్లేష్కు మద్దతుగా సోమవారం భారీ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జుల�
Zaheerabad | జహీరాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ఇంకా కొలిక్కి రావడం లేదు. తమ అనుచరులకే ఎలాగైనా బీఫామ్లు దక్కించుకోవాలని కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు చేస్తుండటంతో అభ్యర్థుల ఎంపిక జాప్యమవుతోం
KCR | మున్సిపల్ ఎన్నికల్లో విజయ పతాక ఎగురవేయాలి.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలకు కేసీఆర్ సూచనరాష్ట్రంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయపతాక ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖ�
మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్కు షాక్లా మీద షాక్ తగులుతున్నది. 24 నెలలు దాటినా ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనీ సక్రమంగా నెరవేర్చకపోవడంతో ప్రజల్లో ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. అంతేకాక
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, దాని మిత్రపక్షాల మధ్య అవగాహన కుదరలేదు. పొత్తు కోసం కాంగ్రెస్ పార్టీ కనీస ప్రయత్నం చేయలేదని తేటతెల్లమైంది. మిత్రపక్షాలైన సీపీ ఐ, టీజేఎస్ (తెలంగాణ జనసమితి), సీపీఎంను కాం�
రాష్ట్రంలో రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టానికి చేరింది. నామినేషన్ల స్వీకరణ ఘట్టం శుక్రవారంతో ముగియగా, ఒక్కో వార్డు నుంచి సుమారు 10 మంది చొప్పున పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో 116 మున్సి�
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు రెబెల్స్తో బెడద తీవ్రంగా ఉన్నది. టికెట్ల కేటాయింపులో తమకు న్యాయం జరగలేదని పలువురు జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థుల ఎంపికలో ఆ పార�
ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు సీఎం రేవంత్రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అనుకున్న దాని కంటే తక్కువ స్థానాల్లో గె
మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. నామినేషన్ వేసిన వివిధ పార్టీలకు చెందిన నాయకుల్లో బీఫామ్ టెన్షన్ పట్టుకున్నది. అన్ని పార్టీల నుంచి ఒక్కో వార్డుకు నలుగురు
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన ఓటరు జాబితా తప్పుల తడకగా మారింది. భీమ్గల్, బోధన్లో ఓటరు జాబితాలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తున్నది.