మున్సిపల్ ఎన్నికలవేళ జాతీయ పార్టీల్లో టికెట్ల మంట రాజుకున్నది. దాదాపుగా అన్ని మున్సిపాలిటీల్లో కార్చిచ్చులా రగిలింది. కాంగ్రెస్లో కల్లోలం.. బీజేపీలో విలాపాన్ని సృష్టించింది. ప్రధానంగా జగిత్యాల జిల్�
హామీలు నెరవేర్చని కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం ఆమ�
మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ మంగళవారంతో ముగిసింది. దీంతో రిటర్నింగ్ అధికారులు బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. జిల్లాలోని 126 వార్డులకు 453 మంది అభ్యర్థులు పోటీలో మిగిలారు. వార
రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్కు అనుకూల వాతావరణం నెలకొన్నది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు కచ్చితంగా బుద్ధి చెప్తరు. వచ్చే వారం పాటు పార్టీ శ్రేణులంతా సమన్వయంతో కష్టపడితే భారీ మెజారిటీతో బ�
ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంపిణీ తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఈ ఎన్నికల్లో పార్టీ టికెట్లు ఆశించినా చేరిన వారికి బీ-ఫారాలు అందకపోవడంతో నాయకులు రాజీనామా చేస్�
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీచేసే 49 వార్డుల అభ్యర్థుల జాబితాను మాజీ మంత్రి జోగు రామన్న ప్రకటించారు.
మున్సిపల్ ఎన్నికలలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని మలాజిగిరి ఎమ్మెల్యే, మంగళవారం అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డు నంబర్ 7 (టంటం నర్సింహ ప్రాంతం)లో నిర్వ�
మతపరమైన సంస్థలు, ప్రార్థనా మందిరాలను రాజకీయ ప్రయోజనాల కోసం, పార్టీ ప్రచారాల కోసం వాడుకోవడం చట్టప్రకారం తీవ్రమైన నేరమని డీజీపీ శివధర్రెడ్డి హెచ్చరించారు.వారికి ఐదేండ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని, �
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీకి సంబంధించిన బీఆర్ఎస్ సీపీఎం కూటమికి సంబంధించిన అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ నేతలు మంగళవారం అధికారికంగా విడుదల చేశారు. నామినేషన్ ఉప సంహరణ గడువు ముగిసిన అనంతరం తుది జా�
కోదాడ మున్సిపాలిటీ నామినేషన్ల ప్రక్రియలో కాంగ్రెస్ నేతలు బ్లాక్ మెయిలింగ్ దౌర్జన్యంతో బీఆర్ఎస్ అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా ఉప సంహరింపజేశారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్ర స్థాయి
బీఆర్ఎస్ హయాంలో వనపర్తి జిల్లా పెబ్బేరు(Pebberu) మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ అభ్యర్థులను ఆదరించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు.