రేవంత్రెడ్డికి పరిపాలన చేతగాక రాష్ర్టాన్ని భ్రష్టు పట్టించారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని 1వ వార్డ�
మున్సిపల్ ఎన్నికల కోసమే అభివృద్ధి పనుల పేరిట కాంగ్రెస్ శిలాఫలకాలు వేసి హడావుడి చేసిందని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో పరిగి మున్స�
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ప్రజాపాలన- ప్రగతిబాట పేరిట బుధవారం సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారసభలో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. సీఎం రేవంత్రెడ్డి ప్రసంగం మొదలయ్యేసర
ప్రపంచ చరిత్రలోనే రేవంత్రెడ్డి లాంటి చెత్త ముఖ్యమంత్రి ఎవరూ ఉండరని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మండిపడ్డారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని బుధవారం
మున్సిపల్ ఎన్నికల ప్రచార ప్రారంభ సభలోనే బీజేపీ తుస్సుమంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత నితిన్ నబీన్ తొలిసారి రాష్ట్ర పర్యటనకు రావడం, ఆయన ఎదుర్కొంటున్న తొలి ఎన్నికలు కూడా ఇవే కావడంతో సభ
హామీల అమలు చేయకుండా ప్రజలను వచించిన కాంగ్రెస్ను మున్సిపాలిటీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని, మళ్లీ మంచి రోజులు రావాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారె�
గత సాధారణ ఎన్నికల్లో కల్లబొల్లి మాటలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధం కావాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం కోదాడ 16వ వార్డులో మున్సిపల్ ఎన్నికల కార్యాలయాన్ని..
మున్సిపల్ ఎన్నికల వేళ నల్లగొండ జిల్లా హాలియా కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, జిల్లా మాజీ డీసీసీ ప్రధాన కార్యదర్శి, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షు�
MLA Sunitha Lakshma Reddy | కళ్యాణి ఆనంద్ ఎంబీఏ చదివి ప్రజా సేవకు మీ ముందుకు వచ్చిందని, ప్రతి ఓటరు ఆదరించి గెలిపించాలని నర్సాపూర్ మున్సిపల్ ప్రచారంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఓటర్లను కోరారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా మునుగోడు నియోజకవర్గం, చండూరు మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధి శూన్యం అని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుధవారం
Padma Devender Reddy | మెదక్ పట్టణాన్ని పదేండ్ల కాలంలో అన్ని రంగాలలో అభివృద్ధి చేశామని.. మున్సిపల్ఎన్నికల్లో తమ అభ్యర్థులను ఆశీర్వదించాలని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి కోరారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కొత్తగూడెం కార్పొరేషన్ ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు..
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కోదాడ మున్సిపాలిటీ వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు అప్రతిహతంగా కొనసాగాయని, పట్టణం సర్వతోముఖాభివృద్ధి చెందిందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం మున్సి�