కోదాడ మున్సిపాలిటీ నామినేషన్ల ప్రక్రియలో కాంగ్రెస్ నేతలు బ్లాక్ మెయిలింగ్ దౌర్జన్యంతో బీఆర్ఎస్ అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా ఉప సంహరింపజేశారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్ర స్థాయి
బీఆర్ఎస్ హయాంలో వనపర్తి జిల్లా పెబ్బేరు(Pebberu) మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ అభ్యర్థులను ఆదరించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో గెలవలేక కోదాడ పట్టణ 11వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి ప్రసాద్ ను కాంగ్రెస్ వారు కిడ్నాప్ చేశారని, తక్షణమే పోలీసులు వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మె�
మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల లొల్లి తారాస్థాయికి చేరింది. గతంలో ఇతర పార్టీల్లో ఉండి టికెట్లు ఆశించి కాంగ్రెస్లో చేరిన సిట్టింగ్ కౌన్సిలర్లకు టికెట్లు రాకపోవడంతో ఆగ్రహ
మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జోరందుకున్నాయి. సూర్యాపేట జిల్లాలో అధికార కాంగ్రెస్తోపాటు బీజేపీ నుంచి భారీగా వచ్చి చేరుతున్నారు.
మున్సిపల్ ఎన్నికల వేళ పెద్దపల్లి జిల్లా రామగుండంలో బీజేపీ మహిళా అభ్యర్థిని కాంగ్రెస్ అభ్యర్థి అనుచరులు కిడ్నాప్ చేసి నామినేషన్ విత్డ్రా చేయించిన ఘటన కలక లం రేపుతున్నది.
మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్కు సొంతపార్టీకి చెందిన రెబల్స్ ము చ్చెమటలు పట్టిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో మొత్తం 256 వార్డులు ఉన్నాయి. 256 వార్డులకు మొత్తం 769 మంది కాంగ్రెస్ నా
మున్సిపల్ ఎన్నికల్లో ప్రధానంగా అధికార కాంగ్రెస్లో బీఫాంల పంపిణీ విషయంలో గందరగోళం నెలకొన్నది. పార్టీ అభ్యర్థులను ప్రకటించడంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ముందంజలో ఉంది. జిల్లా కేంద్రంలో వనపర్తి బీఆర్ఎస్
మున్సిపల్ ఎన్నికల్లో వలస నేతలకు కాంగ్రెస్ పెద్ద పీట వేస్తోంది. ఏండ్ల తరబడి పార్టీని నమ్ముకొని ఉన్న పాత కాపులకు టికెట్ల కేటాయించకుండా మొండిచెయ్యి చూపింది. ఇతర పార్టీల నుం చి కాంగ్రెస్లో చేరినోళ్లకే ప�
గోదావరిఖని, కోల్బెల్ట్ : రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో బెదిరింపులతో విజయం సాధించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సామరస్య పద్ధతిలో గెలుపు సాధించలేమని భావిస్తున్న కాంగ్రెస�
మున్సిపల్ ఎన్నికల విధులను పీఓ, ఏపీఓలు సమర్థవంతంగా నిర్వర్తించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి.చంద్రశేఖర్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఉదయాదీత్య భవన్లో మున�
మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు జరుగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వారావుపేటపేట, ఇల్లెందు, కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ నుండి నాయకులు, కార్యకర్తలు ఎంపీ వద్ది�