Rythu Bharosa | మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుభరోసా పెట్టుబడి సాయం పంపిణీ చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీపై రైతుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్రెడ్డి మాటలు నమ్మశక్యమేనా? అనే చర�
Municipal Elections | పంచాయతీ ఎన్నికల్లో పరువు పోగొట్టుకొన్న అధికార కాంగ్రెస్ పార్టీ.. మున్సిపల్ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రాబట్టడానికి అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నది. అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు బీఆర్
భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలం కాంగ్రెస్కు ముచ్చెమటలు పట్టిస్తున్నది. అభివృద్ధిని మరవడం, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, తదితర కారణాలతో మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీపై ప్రజావ్యతిరేక
బీఆర్ఎస్ హయాంలో షాద్నగర్ మున్సిపాలిటీని ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి చేశామని.. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధికంగా కౌన్సిలర్లుగా గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఓట�
వికారాబాద్ మున్సిపాలిటీలోని వార్డుల అభివృద్ధి కాం గ్రెస్ ప్రభుత్వానికి చేతకాదని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనం ద్ ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మున్సిపాలిటీలోని 9, 13, 14 వార్డు�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన సంగతి తెలిసిందే. కొన్నిరోజులుగా ఎమ్మెల్యే గూడెం కాంగ్రెస్కు దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యే తనయుడ
రెండేండ్లలో ఏం చేశారని ఓట్లు అడుగుతున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పురపాలక శాఖ ఏర్పాటుచేసిన గ్రీవెన్స్ సెల్కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని 2,996 డివిజన్ల ఎన్నికకు ఎస్
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో నాటి సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారని మాజీ మం త్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కొనియాడారు. కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చ
కాంగ్రెస్ పార్టీ రైతుల భూములు అమ్ముకొని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నదని, భూములు గుంజుకోవడంలో ఈ ప్రభుత్వం ముందున్నదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు.
Padma Devender Reddy : అభివృద్ధి పేరు చెప్పి మెదక్ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో బుద్ది చెప్పాలని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి(Padma Devender Reddy) అన్నారు.
మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సాయంత్రం పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావుతో కలిసి నిర్వహించిన రోడ్ షో కు జన నీరాజనం పోటెత్తింది. 22, 23,