తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో ఆదరించాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు.
ఇల్లెందు మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ఓటు అడిగేందుకు వచ్చే కాంగ్రెస్ నాయకులను ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల గురించి నిలదీయాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, మున్సిపల్ ఎన్నికల ఇన్చ�
దొంగ హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం భూదాన్ పోచంపల్లిలోని పలు వార్డులలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా..
పట్టణంలో వార్డుకు కౌన్సిలర్ను ఎన్నుకోవడం అంటే మీ ఇంట్లో మనిషిని ఎన్నుకోవడమేనని, ఫోన్ చేస్తే మీ ఇంటి ముందుకు వచ్చే వాళ్లు ఎన్నిక కావాలని, అప్పుడే మీ ప్రతి సమస్య పరిష్కారం అవుతుందని.. మీ ఓటుకు న్యాయం జర
ఆరు గ్యారంటీలతో పాటు అమలుకు నోచుకోని 420 హామీలతో ప్రజలను మభ్యపెట్టి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి మిర్యాలగూడ పట్టణ ఓటర్లు మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేలా బీఆర్ఎ�
తెలంగాణ రాష్ట్రం దొంగల చేతుల్లోకి పోయిందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 60వ వార్డులో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
KTR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల వేళ తమ ప్రభుత్వ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కేసీ
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 20వ వార్డులో బీఆర్ఎస్ బలపరిచిన నస్రిన్ సుల్తానా ఇంతియాజ్ అలీని భారీ మెజారిట�
Zaheerabad | సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 12, 13, 14, 17, 18, 22, 34 వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు స్థానికులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నా�
Adilabad | రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యకాండ కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వెళ్తే సమస్యలపై నిలదీశాడని కక్షతో రాత్రి ఇంటికెళ్లి ఓ ఓటర్పై కాంగ్రెస్ అభ్యర్థి అనుచరుడు దాడికి దిగాడు. ఆదిల
KTR | రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఇవాళ వేములవాడ, సిరిసిల్లలో ఆయన ప్రచారం చేయనున్నారు.
‘సార్ మీకు ఓటేసుడు సంగతి పక్కన పెట్టుండ్రి.. ముందు మాకు తాగడానికి మంచినీరు ఇవ్వండి.. నల్లాల నుంచి వచ్చే మురికి నీరు తాగి మేము, మా పిల్లలు రోగాలబారిన పడుతున్నం..’ అంటూ పలువురు మహిళలు మాజీ మంత్రి, కాంగ్రెస్ �
Municipal Elections | జనగామ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తన సతీమణి 16వ వార్డు బీజేపీ అభ్యర్థి మాచర్ల స్వరూప గెలుపుకోసం జనగామ ప్రభుత్వ ప్రధాన దవాఖాన వైద్యుడు మాచర్ల భిక్షపతి పాల్గొనడం వివాదాస్పదమైంది.
KTR | మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కు సిరిసిల్ల కార్మికక్షేత్రం బ్రహ్మరథం పట్టింది. ప్రచారంలో భాగంగా ఓ సాధారణ వ్యక్తిలా పలు వార్డుల్లో కలియదిరిగిన రామన్నకు అడ�
Congress | ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ కాంగ్రెస్ ఆడుతున్న నాటకానికి పరాకాష్ట. చట్టాలను తుంగలో తొక్కి, ధర్మాన్ని పక్కనబెట్టి, దేశ అత్యున్నత న్యాయస్థానాన్నే తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వ�