హామీలను విస్మరించిన కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ ఇన్చార్జి దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. శుక్రవారం మహబూబాబాద్లో మాజీ ఎంపీ కవితతో కలిసి మున్సిపల్ ఎన్నికల ప్రచారంల�
బీఆర్ఎస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం పుట్టిన పార్టీ అని, మన పార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు. వడ్డేపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో ఎ�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీలో మాజీ మంత్రి హరీశ్రావు శుక్రవారం మహిళలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. పూరి జగన్నాథస్వామి మందిరంలో మాజీ ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి, బ
ఎన్నికల ముందు అలవిగాని హామీలు ఇచ్చి, మాయమాటలతో పాలన సాగిస్తున్న మోసాల కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, పాలేరు మాజీ ఎమ్మెల్�
కేవలం మూడు రోజుల్లోనే రాష్ట్ర పురపాలక పరిపాలనా శాఖకు రూ.20 కోట్ల ఆస్తి పన్ను వచ్చి చేరింది. గత నెలంతా కలిపి రూ.60 కోట్ల వరకు పన్నుల రూపంలో ఆదాయం సమకూరింది. మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అని రాష్ట్ర ఖజానాకు ఇలా ప�
మున్సిపల్ ఎన్నికల్లో మోసపోయి కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేయవద్దని, మోసపోతే ఇబ్బందులు తప్పవని అమలుకాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్రెడ్డిని మున్సిపల్ ఎన్నికల్లో ఓటుతో బుద్ధిచెప్పాలని బీఆర్ఎస్�
అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా కాంగ్రెస్ నిలిచిందని, అందుకే ఆ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రం�
సూర్యాపేట జిల్లా కేంద్రం లో నిర్వహిస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయా వార్డుల్లో గులాబీ సైన్యం దండు కట్టి గడపగడపకు తిరుగుతూ శుక్రవారం ప్రచారం నిర్వహించింది. ఆయా వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల�
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, పంగనామాలు పెట్టిన కాంగ్రెస్ పార్టీని ప్రస్తుతం జరగబోయే కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు ఓటు అనే ఆయుధంతో కర్రు కాల్చి వాత పెట్టాలని బీఆర్ఎస్ కొత్తగూడ�
అవినీతి, అబద్ధాలు, ఆర్భాటం కలగలిపితే అది ఉత్తమ్కుమార్ రెడ్డి అని, రెండు సంవత్సరాల కాలంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ, నిధుల మంజూరు కోట్లలో చూపిస్తూ ఆచరణలో మాత్రం అభివృద్ధి పనులు ఒక్క అడుగు ముందుకు వే�
నర్సాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కండ్ల ముందు కనపడుతుందని, మీ చేసిన అభివృద్ధిని చూపించాలని ఎమ్మెల్యే సునితాలక్మారెడ్డి బీజేపీ, కాంగ్రేస్ పార్టీ నాయకులకు సవాలు విసిరారు.
స్వయంగా కేసీఆర్ రైతు కావడంతో ఆనాడు బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కిందని తద్వారా కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు రైతు బాంధవుడుగా పేరు తెచ్చుకోవడం జరిగిందని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ�
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పొద్దుగాల ముఖ్యమంత్రిని తిట్టడం రాత్రి పోయి కాళ్లు మొక్కడం అలవాటైందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంల