రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థులు, ప్రజల ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిషరించేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (టీజీఎస్ఈసీ) క్లస్టర్లవారీగా నోడల్ అధికారులను నియమించింది.
హుజురాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో తనకు కౌన్సిలర్గా ఒక అవకాశం ఇస్తే వార్డును ఆదర్శంగా తీర్చిదిద్ది చూపిస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి దాసి కుమారస్వామి (Dasi Kumaraswamy) పేర్కొన్నారు.
KTR | కేసీఆర్ హయాంలో తెలంగాణలో స్వర్ణయుగం నడిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పేదల కోసం కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. కానీ అడ్డగోలు హామీలు ఇచ్చి కాంగ్రెస�
Harish Rao | రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో పాలు, నీళ్లు ఏమిటో ప్రజలకు అర్థమైందని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నారు. ఎవర్ని అడిగినా రేవంత్ పాలన ఎలా ఉందో చెబుతున్నారని తెలిపారు. గజ్వేల్ మున్సిపాలి�
హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదని, ఆరు గారెంటీలు, 420 హామీలు అమలు చేయని వారికి బుద్ధిచెప్పే సమయం ఆసన్నమైందని, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గ
రాష్ట్రంలో కాంగ్రెస్ , కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేటలోన�
నిజాం షుగర్స్ పునరుద్ధరణ అంటూ గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందూ, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఊదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందా..? నిజాం షుగర్స్ ఫునరుద్ధరణ ఇక లేనట్టేనా? అన్న అనుమానాలు ని�
తాను మంత్రిగా ఉన్నప్పుడు వందల కోట్ల రూపాయలతో భీమ్గల్ పట్టణాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతున్న క్రమంలో, రెండేండ్ల క్రితం అధికారంలోకి వచ్చిన ఈ దుష్టకాంగ్రెస్ అభివృద్ధిని అడ్డుకుంటున్నదని మాజీ మంత్రి, �
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి పట్టణాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్ర�