తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలోనే మైనార్టీల సంక్షేమానికి ప్రాధాన్యం లభించిందని మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. కాంగ్రెస్ అబద్ధాలు విని మోసపోయామని, మళ్లీ ఆ తప్పు చేయొద్దని సూచించారు.
కాంగ్రెస్ మాయమాటలు నమ్మి ఓటేస్తే మళ్లీ మోసపోతామని, మోసపోతే గోసపడతామని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి హెచ్చరించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని ఆ పార్టీకి ఓట్లడిగే హక్కు లేదని, మున్సిపల్ ఎన్న
మున్సిపల్ ఎన్నికల్లో కీలకమైన మరో ఘట్టానికి నేడు తెరపడనున్నది. వారం రోజుల నుంచి సాగుతున్న ప్రచార పర్వానికి మరికొద్ది గంటల్లోనే బ్రేక్పడనున్నది. ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్కు రెండ్రోజుల ముందు స�
మోస పోతే.. గోస పడ్తామని, ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం నర్సంపేట, వర్ధన్నపేట, తొర్రూరులో మాజీ మంత్రి �
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనున్నది. వా రంరోజులుగా పట్టణాల్లో హో రాహోరీగా ప్రచారం నిర్వహించిన పార్టీలు చివరిరోజైన సోమవారం అన్నిచోట్ల భారీ రోడ్షోలతో ఓటర్లను అకట్టుకోనున్నారు.
జనగామ పట్టణ అభివృద్ధికి పైసా ఖర్చు చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను ఓట్లడిగే హక్కులేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం 3, 4 వార్డుల్లోని పలు కాలనీల్ల�
మున్సిపల్ ఎన్నికల్లో కాం గ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నది. సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపల్ ఎన్నికల్లో రెండో వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలాపురం గీతాంజలి భర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో ఉమ్మడి జిల్లాలో సక్సెస్ అయ్యింది. తారక రామారావు ప్రసంగం కార్యకర్తల్లో జోష్ నింపింది. నర్సంపేట, వర్ధన్నపేట, తొర్రూరులో ఆదివారం నిర్వహించిన కార్నర్
హామీలిచ్చి అన్ని వర్గాలను మోసగించిన కాంగ్రెస్ను ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ను నమ్మి ఓట్లేస్తే అధికారంలోకి వచ్చి రెండేండ్లు అయినా ఏం అభివృద్ధి చేయలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నా యకులు ఏం చెప్పి ఓట్
ఆచరణకు సాధ్యంకాని హామీలతో ప్రజలను మోసగించి అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో గుణ పాఠం తప్పదని, మున్సిపల్ ఎన్నికల్లో మహిళలు ఓటుతో కొట్టే దెబ్బకు దిమ్మ తిరగడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూ�
కేసీఆర్ అసలైన నాయకుడైతే, రేవంత్రెడ్డి డూప్లికేట్ నాయకుడని.. మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బరాబర్ అసలైన బీఆర్ఎస్ను గెలిపించి, నకిలీగాళ్లకు కర్రుకాల్చి వాతపెడతారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్
Harish Rao : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) మిస్సైల్లా దూసుకెళ్తున్నారు. ప్రచారంలో భాగంగా హరీశ్ రావు ఒక్కరోజే 15 కార్నర్ మీటింగ్లో పాల్గొని రికార్డు సృష్టించారు.
Harish Rao | రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలమయంగా మారితే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్లకు మాత్రం గంతలమయంగా మారిందని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఎద్దేవా చేశారు. గల్లీల్లో వీధి దీపాలు మార్చడం లేద