బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని మంత్రి వాకిటి శ్రీహరి గారడీ మాటలతో కాంగ్రెస్ హయాంలో చేసినట్లు మభ్యపెడుతున్నారని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మండిపడ్డారు.
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా భూపాలపల్లి ఏరియాలో ఏర్పాటు చేసిన సభను స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికల సభగా మార్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార సభకు జిల్లాలోని ప్రజలను తరలించారు. సీఎం సభకు మహిళలు ఇందిరమ్�
పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా కేసీఆర్ కోసం జైలుకు వెళ్లడానికి సిద్ధమని, బెయిల్ కూడా తీసుకోనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వర్ధన్నపేట, తొర్రూరులో కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. వ
కాంగ్రెస్కు ఒక్కసారి ఓటు వేసి గోసపడుతున్నామని, ఈసారి కందనూలు మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుంటామని ప్రజలు హామీ ఇస్తున్నారని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్ర�
మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా భూత్పూర్ మున్సిపాలిటీ లో 10, 4, 9వ వారు
మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా సోమవారం మెదక్లో నిర్వహించే కార్నర్ మీటింగ్కు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు హాజరు కానున్నారని మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, బీఆర్ఎస్ పట్టణ
కాంగ్రెస్ దుష్టపాలనకు ప్రజలు చరమగీతం పాడేరోజు దగ్గరలోనే ఉందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మా
రెండున్నర సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన తప్ప, చేసింది ఏమీలేదని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. నిజామాబాద్ నగరం మురికి కూపంగా తయారైందని మండిపడ్డారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తన రెండేళ్ల పాలనను కేవలం కాలక్షేపంతోనే వెళ్లిదీసింది తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు విమర్శించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి �
కాంగ్రెస్కు ఓటేసి ఆగం కావొద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన మూడుచింతలపల్లి మున్సిపాలిటీ జగన్గూడలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరుపున ప్రచారం నిర్వహించా�
ఆరు గ్యారెంటీలను అమలు చేసిన తర్వాతే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే నైతికహకు ఉంటుందని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నాయకుడు నామా నాగేశ్వరరావు పేరొన్నారు. ఆదివారం మధిర పట్టణంలోని 1, 4, 8వ వార్డుల్లో బీఆర్ఎస్ అభ్య�