గడిచిన రెండు సంవత్సరాల్లో హామీల అమల్లో ఘోరంగా విఫలమైన అధికార కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ మాజీ చైర్మన్ కోల�
దేవరకొండ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం దేవరకొండ పట్టణంల�
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తిరిగి కష్టాలు కొని తెచ్చుకున్నట్లేనని మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు, జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. సోమవారం మిర్యా
గత పదేళ్లుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాజకీయాలకు అతీతంగా అందరికీ అండగా నిలిచి అభివృద్ధి చేసిన ఘనత మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డికి దక్కుతుందని, ప్రజలు సెంటిమెంట్కు లొంగితే
KTR | రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.రెండేళ్ల తర్వాత ఎగిరేది గులాబీ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ను తిట్టినోళ్లు ఎక్కడ దాక్కున్నా వదిలి�
Harish Rao | రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ విమర్శించారు. 420 హామీలు ఇచ్చి ఒక్క హామీని అమలు చేయకుండా మోసం చేశారని మండిపడ్డారు. మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చారు.. కానీ రేవం�
Zaheerabad | మున్సిపాలిటీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమ వార్డులోని ఓటర్లు ఎక్కడెక్కడ ఉన్నారు.. ఎవరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని ఆరా తీస్తూ వారిని ప్రసన్నం చేసుకునేందుకు పరుగులు పెడుతున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టపోయినట్టు ఫలితాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ.. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో పరువు దక్కించుకొనేందుకు అడ్డదారులు తొక్కుతున్నది.
Revanth Reddy | జిల్లాల పునర్విభజనపై సీఎం రేవంత్ మరోసారి అస్పష్ట ప్రకటన చేశారు. పునర్విభజన చేయబోమని చెప్తూనే, మరోవైపు, చే యాలనుకుంటే అసెంబ్లీలో చర్చించాకే నిర్ణ యం తీసుకుంటామని పేర్కొన్నారు.
Ramchander Naik | కాంగ్రెస్కు ఓట్లు వేయకుంటే డంపింగ్ యార్డును మళ్లీ తెస్తానని ప్రభుత్వ విప్ రాంచంద్రు నాయక్ ఓటర్లను హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి ఆయన మహబూబాబాద్ జిల్లా మర�
Municipal Elections | మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మార్క్ రాజకీయం ప్రారంభించింది. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సిద్దిపేట జిల్లా చేర్యాలలోని రెండో వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కానిస్టేబుల్ రమేశ�
కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో ప్రజలు మోసపోద్దని, ప్రజల స్థానిక తీర్పుతోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు కావాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. వనపర్తి మున్సిపాలిటీ ఎన