బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో ఉమ్మడి జిల్లాలో సక్సెస్ అయ్యింది. తారక రామారావు ప్రసంగం కార్యకర్తల్లో జోష్ నింపింది. నర్సంపేట, వర్ధన్నపేట, తొర్రూరులో ఆదివారం నిర్వహించిన కార్నర్
కేసీఆర్ అసలైన నాయకుడైతే, రేవంత్రెడ్డి డూప్లికేట్ నాయకుడని.. మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బరాబర్ అసలైన బీఆర్ఎస్ను గెలిపించి, నకిలీగాళ్లకు కర్రుకాల్చి వాతపెడతారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్
సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో నాడు బాధితులను రెచ్చగొట్టిన రేవంత్రెడ్డి నేడు అధికారంలోకి రాగానే ముఖం చాటేశాడని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్
సీఎం రేవంత్కు పాలనపై అవగాహన లేదని, పూటకో మోసం, రోజుకో అవినీతితో రాష్ట్రం పరువు పోతున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివ�
రెండేండ్ల పాలనలో క నీస అభివృద్ధి చేయని, సంక్షేమ పథకాలు అందించని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే హక్కులేదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర స్పష్టంచేశారు.
బీఆర్ఎస్ హయాంలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్టు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి గుర్తుచేశారు. కేసీఆర్ పాలనలో ఎన్నో నిర్మాణాలు చేపడితే, కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో ఎన్నో విధ�
హామీలను విస్మరించిన కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ ఇన్చార్జి దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. శుక్రవారం మహబూబాబాద్లో మాజీ ఎంపీ కవితతో కలిసి మున్సిపల్ ఎన్నికల ప్రచారంల�