మున్సిపాలిటీ పరిధిలో పదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఆదరించాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధి 17వ వార్డు అభ్యర
కాంగ్రెస్ పార్టీ హామీలు, మాయ మాటలకు మరోసారి మోసపోవద్దని, పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి బీఆర్ఎస్ పార్టీకి ఓటువేయాలని మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి కోరారు. ఆర్మూర్ పట్
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెర పడింది. ఆరు రోజులపాటు జరిగిన ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లోని ప్రతి వార్డుల్లోనూ మోగిన మైకులు మూగబోయాయి. సోమవారం ప్రచ�
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రానికి తెరపడింది. చివరి రోజు బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారాలతో హోరెత్తించారు. గల్లీగల్లీ తిరుగుతూ.. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని, మోసపూరిత కాంగ్రెస్ను
దేవరకొండ అభివృద్ధికి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజైన సోమవారం
ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత, ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, కా�
మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో విస్తృతంగా తిరుగుతూ.. ఇంటింటికీ వెళ్తున్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని, అమలు చేసిన విప్లవ
కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో ప్రజలు మోసపోద్దని, ప్రజల స్థానిక తీర్పుతోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు కావాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. వనపర్తి మున్సిపాలిటీ ఎన
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా భూపాలపల్లి ఏరియాలో ఏర్పాటు చేసిన సభను స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికల సభగా మార్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార సభకు జిల్లాలోని ప్రజలను తరలించారు. సీఎం సభకు మహిళలు ఇందిరమ్�
పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా కేసీఆర్ కోసం జైలుకు వెళ్లడానికి సిద్ధమని, బెయిల్ కూడా తీసుకోనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వర్ధన్నపేట, తొర్రూరులో కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. వ
కాంగ్రెస్కు ఒక్కసారి ఓటు వేసి గోసపడుతున్నామని, ఈసారి కందనూలు మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుంటామని ప్రజలు హామీ ఇస్తున్నారని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్ర�
మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా భూత్పూర్ మున్సిపాలిటీ లో 10, 4, 9వ వారు