అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నాయకులు చేసిన తప్పుడు ప్రచారాలు నమ్మి ప్రజలు మోసపోయారని, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మరోసారి మోసపోవద్దని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కోరారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి దళిత కుటుంబాలకు అండగా నిలిచించి కేసీఆర్యేనని మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పట్టణంలోని పలు వార్డుల్లో జడ్ప�
జిల్లాలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో గత వారం రోజులుగా హోరెత్తించిన ప్రచారానికి తెరపడింది. దీంతో మైకులు మూగబోయాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు డబ్బు, మద్యం పంపిణీకి రంగం సిద్ధమైంది. జిల్లాలోని ఆ�
‘జిల్లాలు తీసెయ్య అని రేవంత్ చెబుతున్నాడు.. తీసేస్తే ఊరుకోవడానికి ఇక్కడి ప్రజలు అమాయకులా.. వీపు చింతపండు అయితది’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్ర చారం సోమవారంతో ముగిసింది. చివరి రోజు అన్ని రాజకీయ పార్టీలు ఇంటింటి ప్రచారాలు,రోడ్ షోలతో ఓటర్లను ఆకట్టుకున్నారు. వారం రోజులుగా నిర్వహిస్తున్న మున్సి
మున్పిపల్ ఎన్నికల ప్రచార పర్వం సోమవారం ముగిసింది. ఇక మిగిలింది పోలింగ్, ఓట్ల లెక్కింపు మాత్రమే. ఇందుకోసం అధికారులు సన్నద్ధమవుతున్నారు. జనవరి 27న రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన రోజు నుంచి ఉమ
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఫెయిల్ అయ్యింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఆ పార్టీకి చెందిన అగ్రనేతలు ఎవ్వరూ సంగారెడ్డి జిల్లా వైపు కన్నెత్తి చూడలేదు. సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ �
తొర్రూరు మున్సిపాలిటీ పై ఎగిరేది గులాబీ జెండానేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమావారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో 16 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ఇంటింటా ప్రచారం నిర్వహ�
హామీలతో మోసం చేసిన కాంగ్రెస్, నర్సాపూర్లో అభివృద్ధి చేయని బీజేపీని మున్సిపల్ ఎన్నికల్లో ఓడించాలని మా జీ మంత్రి తన్నీరు హరీశ్రావు పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిట�
మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి వివిధ పార్టీలు ప్రజల మద్దతు కూడగట్టుకోవడంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఎల్లంపేట్, అలియాబాద�
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెర పడింది. ప్రలోభాలకు తెర లేచింది. మద్యం, మాంసంతో పాటు ఇతరత్రా కానుకల పంపిణీ ప్రారంభమైంది. పది రోజుల పాటు హోరాహోరీగా సాగిన ప్రచార పర్వం సోమవారం సాయంత్రం ఐదు గంటలతో ముగిసిం�
ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే దండుపాళ్యం ముఠా వచ్చినట్లేనని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. ఈ ఎన్నికలు ఎల్లారెడ్డి ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నికలని పేర్కొన్�
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలుచేయకుండా మోసం చేసిన కాం గ్రెస్ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పిలుప�
దుబ్బాక అభివృద్ధి కోసం పట్టణ ప్రజలంతా ఒక్కసారి ఆలోచించి ఓటువేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కారు గుర్తుకు ఓటువేయాలని కోరారు.