మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఇక కాంగ్రెస్, బీజేపీలు అదే పాట మళ్లీ పాడతాయి. బీఆర్ఎస్ పని అయిపోయిందని, కారు షెడ్డుకు వెళ్లిందని, ఆ పార్టీకి సమాధి కట్టామని, పోటీలు తమ ఇద్దరి మధ్య మాత్రమేనని, కాంగ్రెస్కు ప�
మున్సిపల్ ఎన్నికల్లో(Muncipal elections )కాంగ్రెస్ దౌర్జన్యాలపై మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి(Election Commission) ఫిర్యాదు చేశారు.
సిరిసిల్ల మున్సిపల్పై బీఆర్ఎస్ వరుసగా మూడోసారి జెండా ఎగురవేసి, చర్రిత సృష్టించింది. 39 వార్డులకు గాను అత్యధికంగా 27 వార్డులు కైవసం చేసుకోగా, తాజాగా మున్సిపల్ పీఠం దక్కించుకున్నది. పార్టీ వర్కింగ్ ప్ర
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం నాటి ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఓటర్లు షాక్ ఇచ్చారు. ఎలాగైనా గెలవాలన్న పంతంతో అధికార దుర్వినియోగానికి పాల్పడినప్�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో చతికిలపడిన కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు తెరలేపింది. 32వ డివిజన్లో విజయం సాధించిన బీఆర్ఎస్ అభ్యర్థి గుగులోత్ రాంబాబును కాంగ్రెస్
మహా నగర శివారుల్లోని మున్సిపాలిటీల్లో గులాబీ దండు నిటారుగా నిలబడింది. ప్రలోభాలు.. అధికార దుర్వినియోగం.. వ్యవస్థల్ని వాడుకొని బెదిరింపులు... ఇలా అధికార కాంగ్రెస్ అనేక అడ్డదారులు తొక్కి ప్రజాస్వామ్యాన్ని
ఓటర్లను ప్రలోభపెట్టి మద్యం, డబ్బులు విచ్చలవిడిగా పంచి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కొనుగోలు చేసినా చాలా చోట్లా అధికార పార్టీకి ఎదురు దెబ్బలే తగిలాయి.. అధికార పార్టీకి దీటుగా నిలిచేది బీఆర్ఎస్సేనని ప్�
పాలమూరు కార్పొరేషన్ ఫలితాలు ఉత్కంఠను రేపాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. హోరాహోరీగా సాగిన పోరులో బీఆర్ఎస్ 16 డివిజన్లను గెలుచుకుంది.
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినప్పటికీ ఇందూర్ ఓటర్లు పట్టించుకోలేదు. నిజామాబాద్ నగరపాలక సంస్థలో తమకే సపోర్ట్ చేయాలని బర్దిపూర్ సభా వేదికపై నుంచి ఓటర్లను �
మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ సత్తా చాటింది. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్నికలు జరిగిన 12 మున్సిపాలిటీల్లో రెండు చోట్ల విజయ
ఉద్యమాల పురిటిగడ్డ మెతకుసీమలో ఇతర పార్టీలకు చోటులేదని మరోసారి రుజువైంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లా కావడంతో ఆది నుంచి జిల్లా బీఆర్ఎస్కు అండగా నిలుస్తున్నది.