కౌన్సిలర్గా సంధ్యారెడ్డి విజయం హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి చెందిన ఓ మహిళ ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం స్ట్రాత్ఫీల్డ్ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్గా గెలుపొందారు. స్వతంత�
అమరావతి : కొండపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. దీంతో కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. అక్కడి పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ర�
Chandrababu naidu | ఆంధ్రప్రదేశ్లోని మున్సిపల్ ఎన్నికల్లో ఫాను గాలి జోరుగా వీస్తున్నది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ఇలాఖాలో అధికార పార్టీ పాగావేసింది.
Counting | ఆంధ్రప్రదేశ్లోని లో నగరపాలక, పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు (Counting) కొనసాగుతున్నది. వివిధ కారనాల వల్ల నిలిచిపోయిన నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీల
Eluru muncipal elections | పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. మొత్తం ఇక్కడ 50 విడిజన్లు 47 స్థానాల్లో (ఏకగ్రీవంతో కలిపి) వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు.
ప్రజలకు ధన్యవాదాలు | రాష్ట్రంలోని రెండు మున్సిపల్ కార్పొరేషన్లు (వరంగల్, ఖమ్మం), ఐదు మున్సిపాలిటీలకు (సిద్ధిపేట, నకిరేకల్, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు) జరిగిన ఎన్నికల్లో అన్నింటినీ గెలిపించి, 74శాతం ఓట్లతో ట
మంత్రులు | గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయమని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ అన్నారు.
మంత్రి హరీశ్రావు | సిద్దిపేట నాడు ఉద్యమం.. నేడు అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచింది. టీఆర్ఎస్కు సిద్దిపేట కంచుకోట అని సిద్దిపేట ప్రజలు మరో సారి నిరూపించారని మంత్రి హరీశ్ రావు అన్నారు.
బోధన్| కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కారు పార్టీ దూసుకుపోతున్నది. ఇప్పటికే నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నది. ఇక మున్సిపల్ ఉపఎన్నికల్లో కూడా గులాబీ గుబాలించ�
టీఆర్ఎస్ విన్| ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఇప్పటివరకు 12 స్థానాల్లో ఫలితాలు వెలువడగా టీఆర్ఎస్ పార్టీ ఆరు స్థానాల్లో విజయం సాధించింది. మున్�
ఖమ్మం కార్పొరేషన్| ఖమ్మం కార్పొరేషన్లో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. కార్పొరేషన్లోని 1, 13, 25, 37వ డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు.
అచ్చంపేట| ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. మున్సిపాలిటీలోని 4, 16 వార్డులను టీఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకుంది.