ప్రజాస్వామ్యం| పోలింగ్ శాతం ఎంత పెరిగితే ప్రజాస్వామ్యం అంత బలపడుతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సిద్దిపేట 23వ వార్డులోని 69వ బూత్లో హరీశ్ రావు ఓటు హక్కు వినియోగించుకున్
జోరుగా ఓటింగ్| రాష్ట్రంలో మినీ పురపోరు ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే మున్సిపాలిటీల్లో జోరుగా ఓటి�
పోలింగ్| మినీ పురపోరు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఉదయన్నే ప్రజలు పోలింగ్ కేంద్రాలకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. కరోనా నిబంధనలు
పురపోరు| మినీ పురపోరు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. పోలింగ్ సందర్భంగా పలువురు ప్రముఖులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఖమ్మం కార్పొరేషన్ 20 డివిజన్లో మంత్రి పువ్వాడ అజయ్ కుటుంబ
ఎన్నారై | గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్తోపాటు సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చెర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు జరగబోయే ఎన్నికల్లో వాటి సర్వతోమఖాభివృద్ధికి టీఆర్ఎస్కు ఓటేసి భారీ మెజారిటీతో గెలి�
బీజేపీకి ఓటు| కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినందుకా లేక బీడీ కార్మికులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చినందుకా అని ఆ పార్టీ నే
ఎన్నారై | గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏప్రిల్ 30 న జరగబోయే ఎన్నికల్లలో టీఆర్ఎస్ అభ్యర్థుల్ని భారీ మెజారిటీ తో గెలిపించాలని టీఆర్ఎస్ ఎన్నారై వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, కా
వరంగల్ : వరంగల్ మహానగర కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ బీసీలకు పెద్ద పీట వేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సో కాల్డ్ పార్టీలకు భిన్నంగా టీఆర్ఎస్ పార్టీ బడుగుల పక్షపాతిగా ఉందన�
వరంగల్ : ఎన్నికలు వచ్చినపుడు అన్ని రాజకీయ పార్టీలు వస్తాయి. అయితే ఎవరికి ఓట్లు వేస్తే మనకు మేలు జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది ఆలోచించాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గ్రేటర్ వర�
బీజేపీ, కాంగ్రెస్ల తప్పుడు ప్రచారం నమ్మొద్దు వరంగల్ను అభివృద్ధి చేసింది, చేసేది టీఆర్ఎస్సే.. జీడబ్ల్యూసీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హన్మకొండ, ఏ�
మంత్రి సత్యవతి రాథోడ్ | రాబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇతర పార్టీల పనైపోయిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
సిద్దిపేట : సిద్దిపేట మున్సిపాలిటీకి నామినేషన్ల పర్వం ముగిసింది. మూడు రోజుల్లో 361 మంది అభ్యర్థులు మొత్తం 576 నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో టీఆర్ఎస్-208, బీజేపీ-118, కాంగ్రెస్-58, ఎంఐఎం-10, సీపీఐ-1, సీపీఎం-1, స్వతంత్రు�
నామినేషన్లు షురూ | రాష్ట్రంలో 2 నగర కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది.