రేవంత్ రెడ్డి పాలన చేతకాక సంక్షేమ పథకాలన్నీ బంద్ చేశాడని ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీలో(Isnapur Municipality) మాజీ మంత్రి, హరీష్ రావు(Harish rao) విస్తృతంగా పర్యటించారు.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక వార్డుల ప్రజలను, పట్టణ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఇప్పటికే అబద్ధాలు చెప
మహబూబ్నగర్ కార్పొరేషన్లోని 11వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న అధికార పార్టీ అభ్యర్థి కోసం ఏకంగా రాత్రికి రాత్రే కోడ్ ఉల్లంఘించారు. దాదాపు పదిచోట్ల హైమాస్ట్ లైటింగ్ పోల్స్ బిగించడం చర్చనీయాంశంగా �
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తేనే ఓటు అడగాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శనివారం ఆయన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని 5వ వార్డు, వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో 3వ వార్డులో �
మున్సిపల్ ఎన్నికల వేళ అధికార పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో భారీగా చేరుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నట్టు కాంగ్రెస్ న�
BRS party | మున్సిపల్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మహిళలు, నాయకులు, కార్యకర్తలు శనివారం సూర్యాపేట జిల్లా కేం
అధికారం ఉందని పెత్త నం చెలాయిస్తే ఊరుకోబోమని, తాటాకు సప్పుళ్లకు బీఆర్ఎస్ కార్యకర్తలు బెదరని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల స్పష్టం చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 మున్సిపాలిటీలతో పాటు మంచిర్యాల కార్పొరేషన్లో శుక్రవారం నామినేషన్ల జాతర కనిపించింది. కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు చివరి రోజైన శుక్రవారం డప్�
కాంగ్రెస్ పాలనపై ప్రజలతోపాటు ఆ పార్టీ నేతల్లోనే తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా అభివృద్ధి, సంక్షేమాన్ని మరచ