ఏడు చోట్లా టీఆర్ఎస్ జెండా ఎగరేసి తీరుతామన్న విశ్వాసం అభివృద్ధి.. సంక్షేమమే ఎజెండా సమరానికి గులాబీ సేన సిద్ధం కేసీఆర్కు ద్విదశాబ్ది కానుక అందిస్తామంటున్న శ్రేణులు హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగ�
ఎస్ఈసీ | తెలంగాణలో పట్టణ, స్థానిక ఎన్నికలకు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఖాళీ అయిన పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నది.
అమరావతి : ఏపీలో నగరపాలిక, మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఒకటి రెండుచోట్ల చెదురుమదురు ఘటనల మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం క�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో నగరపాలిక, పురపాలికల ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఒకటి రెండుచోట్ల చెదురుమదురు ఘటనల మినహా అన్నిచోట�
అమరావతి : మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ దాడులకు తెగబడుతోందని టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఆరోపించారు. పోలింగ్ రోజు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ సానుభూతిపరులపై దాడులు జరగడం హేయనీ
అమరావతి : మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులుకు మున్సిపల్ అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. రెండురోజులు రాయదుర్గంలో ఉండవద్దని అధికారులు ఆయనకు సూచించారు. స్థానికంగా ఓటుహక్కు లేకపోవడంతో అధికారులు కాల
అమరావతి : పసుపు జెండా చూస్తే సీఎం జగన్ భయపడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు
అమరావతి : ప్రభుత్వ యంత్రాంగాన్ని వైసీపీ రాజకీయంగా వాడుకుంటోందని టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆక్షేపించారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ కార్యక్రమాలకు రావాలని మెప్మా అధికారి లలితకుమారి