144 Section | కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కోరలు చాస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి మహానగరంలో పోలీసులు నేటి నుంచి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
Omicron | దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా మూడో వేవ్ ప్రారంభమైందని మహారాష్ట్ర కొవిడ్ టాస్క్ఫోర్స్ సభ్యుడు డాక్టర్ శశాంక్ జోషి అన్నారు. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 80 శాతం ఒమిక్రాన్ వేరియంట్వే ఉంటున్నాయన�
More than 80 percent increase in Covid-19 cases in one day in Mumbai and Delhi | కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. దేశ రాజధాని ఢిల్లీతో ఆర్థిక రాజధాని ముంబై నగరంలో కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో
ముంబై : కరోనా తాజా వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఆందోళన రేకెత్తుతోంది. కొత్త స్ట్రెయిన్ ప్రబలుతున్న క్రమంలో నూతన సంవత్సర వేడుకలపై పలు రాష్ట్రాలు నియంత్రణలు విధిస్తున�
ముంబై : ముంబైకి చెందిన చెస్ ప్లేయర్ వేదాంత్ పనేసర్ ఫిడే మాస్టర్ (ఎఫ్ఎం) టైటిల్ గెలుచుకున్నాడు. విలేపార్లేలోని ఎన్ఎం కాలేజీ విద్యార్ధి అయిన వేదాంత్, 17జాతీయ చెస్ చాంపియన్షిప్లతో పాటు, కామన్వెల్
ముంబైలోని ఓ మురికివాడ. ఆ సందుగొందుల్లో అడ్రస్ దొరకడం కూడా కష్టమే. కానీ జొమాటో డెలివరీ బాయ్ కూడా ఇప్పుడు, నేరుగా వెళ్లి బిర్యానీ ప్యాకెట్లు డెలివరీ చేస్తున్నాడు. కిరాణా సరుకులు,మందులు, గ్యాస్ వంటివి సకా
Maharashtra | మహారాష్ట్ర అసెంబ్లీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. అసెంబ్లీ ఉద్యోగులతో పాటు అక్కడ విధుల్లో ఉన్న పోలీసులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గత రెండు రోజుల్లో 2,300 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్ష
Salman Khan | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ఖాన్ పాముకాటుకు గురయ్యారు. దీంతో ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సల్మాన్ ఖాన్పై చేయి మీద పాము కాటు వేసినట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి
Hyderabad | అనారోగ్యంతో బాధపడుతూ మృత్యువుతో పోరాడుతున్న తండ్రిని కడసారి చూసేందుకు కొడుకు వచ్చాడు. రెండు రోజుల్లో తండ్రితోపాటు కొడుకూ మృతి చెందాడు. ఈ విషాద ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్
ముంబై : మీ సమస్యలు తీర్చేందుకు ప్రార్ధనలు చేస్తామంటూ మహిళల ఇండ్లలోకి చొరబడి నగదు, నగలతో ఉడాయించిన ఇద్దరు వ్యక్తులను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. తమకు తాము దేవుడి అవతారంగా చెప్పు�
ముంబై: కొత్త ఏడాదిని వినూత్నంగా స్వాగతం పలికేందుకు పలు రాష్ట్రాలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇందులో భాగంగా మహారాష్ట్ర రాజధాని ముంబైలో 2022 జనవరి నుంచి వాటర్ ట్యాక్సీలను ప్రారంభించనున్నారు. దక్షిణ మ�
ముంబై : 15 ఏండ్ల మైనర్ బాలికను పెండ్లి చేసుకుని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ముంబైకి చెందిన వ్యక్తి (27)ని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక తల్లి, నిందితుడి తల్లితండ్రులతో పాటు వివాహం జరిపించిన మ�