ముంబై : బాలీవుడ్ నటి పూనం పాండే భర్త సామ్ బాంబేను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. తనను తీవ్రంగా కొట్టడంతో పాటు వేధింపులక గురిచేశాడని పూనం ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నార�
Sachin Waze: బలవంతపు వసూళ్ల కేసులో నిందితుడిగా ఉన్న ముంబై మాజీ పోలీస్ అధికారి సచిన్ వాజేకు.. ఎస్ప్లానడే కోర్టు ఈ నెల 13 వరకు పోలీస్ కస్టడీ విధించింది. కేసుకు సంబంధించి
ముంబై : భారత్లో తొలి రూఫ్టాప్ డ్రైవ్ ఇన్ మొబైల్ ధియేటర్ శుక్రవారం ముంబైలో ప్రారంభమైంది. రిలయన్స్ రిటైల్ భాగస్వామ్యంతో ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్లో ఈ డ్రైవ్ ఇన్ ధియేటర్ను పీవీఆర్ లి�
ముంబై: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు చెందిన అధికారులు ముంబై విమానాశ్రయంలో ఓ వ్యక్తిని పట్టుకున్నారు. అతని వద్ద 4 కోట్లు విలువ చేసే 700 గ్రాముల హెరాయిన్ సీజ్ చేశారు. ముంబై విమానాశ్రయం సమీపంలో ఉన్న కా�
సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు సొంతింటి కలను సాకారం చేసుకోవాలని తపిస్తారు. తమ అభిరుచులకు అనుగుణంగా ఇంటిని తీర్చిదిద్దుకోవాలనే భావనతో ఉంటారు. అగ్ర కథానాయిక పూజాహెగ్డే ఇటీవల ముంబయిలో ఇంటి �
ముంబై : బాలీవుడ్ను ముంబై నుంచి తరిమివేసేందుకే బీజేపీ కుట్రపూరితంగా క్రూయిజ్ డ్రగ్ కేసును తెరపైకి తెచ్చిందని ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపించారు. ముంబై ప్రతిష్టను మసకబా
Mumbai Local Trains | దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గురువారం నుంచి అన్ని లోకల్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో లోకల్ రైలుసేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇటీవల కేసుల
ముంబై : చేప కొనుగోలు విషయంలో తలెత్తిన గొడవతో తన బంధువును హత్య చేసిన యువకుడి (19)ని థానే జిల్లా డొంబివలిలో ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. కల్యా అలియాస్ హితేష్ నక్వాల్ చేప వ్యవహారంలో శనివారం ర�
కోర్టులు నేరస్తుల కోసమే కాదు.. జనం కోసం కూడా హక్కుల సాధన, న్యాయం కోసం కోర్టు తలుపులు తట్టాలి ప్రజలకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పిలుపు న్యాయస్థానాల్లో మౌలిక వసతుల లేమిపై తీవ్ర ఆవేదన సత్వరన్యా�
ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) పార్టీ చీఫ్ రాజ్ ఠాక్రే, ఆయన తల్లి కుందా ఠాక్రే, సోదరికి కరోనా సోకింది. కొవిడ్ పరీక్షలో పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని బీఎంసీ అధికారి తెలిపారు. కాగా, రాజ్ ఠాక్