Schools closed in Goa and | దేశంలో మరోసారి కరోనా విజృంభణ మొదలైంది. మహమ్మారి ప్రభావం పాఠశాలలపైనా కనిపిస్తున్నది. అనేక రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు వైరస్కు పాజిటివ్గా
66 test Covid positive in board Cordelia cruise ship | ముంబై - గోవా కార్డెజ్ క్రూయిజ్ షిప్లో కరోనా కలకలం సృష్టించింది. షిప్లో 2వేల మంది ప్రయాణించగా.. సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్గా తేలిన విషయం తెలిసిందే. తాజాగా ఇందులో ప్రయాణించిన
తనకు చావు కావాలనుకున్నప్పుడు రాదు. చావు వచ్చినప్పుడు దాన్ని మనం స్వీకరించాల్సి ఉంటుంది. అంతే తప్పా.. ఈ భూమ్మీద నూకలు ఉన్నంత కాలం ఎవ్వరినీ ఏం చేయలేం అంటారు
Cordelia Cruise | కార్డిలియా క్రూయిజ్ అనే భారీ నౌకలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆ క్రూయిజ్లో ప్రయాణిస్తున్న 2 వేల మంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 2 వేల మందితో కార్డిలియా క్రూయిజ్ ముంబై �
వచ్చేసింది.. ఆ సమయం రానే వచ్చింది. 2021కి ఘనంగా వీడ్కోలు పలికి కొత్త సంవత్సంర 2022కు వెల్కమ్ చెప్పేందుకు ప్రపంచమంతా రెడీ అవుతోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో కొత్త సంవత్సరం ప్రారంభం అయింది. న్యూజి
ముంబై : పెండ్లి పేరుతో ప్రియురాలిని లోబరుచుకుని ఆపై ఆమెకు అబార్షన్ చేయించి మరొక యువతితో పెండ్లికి సిద్ధమైన వ్యక్తి (29)ని కళ్యాణ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమరావతి జిల్లాకు చెందిన అజయ్ ఫ్రాన్సిస�
ముంబై: కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముంబై పోలీసులు కొత్త ఆదేశాలు జారీ చేశారు. జనవరి 15వ తేదీ వరకు 144వ సెక్షన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కొత్త ఆంక్షలు ప్రకటించారు. బీచ్�
Omicron | మహారాష్ట్రను ఒమిక్రాన్ వేరియంట్ అతలాకుతలం చేస్తున్నది. నిన్నటి వరకు ఒక్క మహారాష్ట్రలోనే 450 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకున్నా.. 141 మందికి ఒమిక�
Omicron | కరోనా మహమ్మారి మహారాష్ట్రలో మరోసారి విజృంభిస్తున్నది. మొదటి రెండు దశల్లో కరోనాకు కేంద్రబిందువుగా ఉన్న రాష్ట్రం.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్కు కూడా ప్రధాన కేంద్రంగా మారింది.
Mumbai | మహారాష్ట్ర రాజధాని ముంబైలోని హార్బర్ లైన్లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. కానీ విఫలమైంది. రైలు పట్టాల పక్కన ఉన్న సదరు యువకుడు.. రైలు రావడాన్ని గమనించి.. పట్టాలపై