కొన్నేళ్ల క్రితం ఓ స్థలం కొనుగోలు కోసం పెట్టిన పెట్టుబడి వల్ల తీవ్రంగా నష్టపోయానని, అప్పటి తన సంపాదనలో 70 శాతం మేరకు కోల్పోయానని చెప్పారు బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్అలీఖాన్. ఆయన నటించిన తాజా చిత్రం ‘బంటీ ఔ�
Fire Accident | ముంబైలోని తూర్పు కంజుమార్గ్లో ఈ ఘటన జరిగింది. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 7 అగ్నిమాపక యంత్రాలు, 4 నీళ్ల ట్యాంకర్ల సాయంతో
ముంబై, నవంబర్ 15: జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధికారులు, ఉద్యోగులు మూకుమ్మడి సెలవు పెట్టనున్నారు. వేతన సవరణను కోరుతూ ఈ అంశంలో జోక్యం చేసుకోవాలంటూ రిజర్వ్
Drugs in Mumbai | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మహారాష్ట్రకు సరఫరా అయిన డ్రగ్స్ను భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నట్లు ముంబై నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) వెల్లడించింది. జలగావ్ జిల్లాకు ఈ డ్రగ్స్ వెళ్త�
ముంబై : మహిళపై లైంగిక దాడి యత్నం విఫలం కావడంతో ఆమెను దారుణంగా హతమార్చిన కిరాతకుడి ఉదంతం ముంబైలోని ఘట్కోపర్లో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నవంబర్ 1న ఘట్కోపర్ ప్రాంతంలో�
ఆరు నెలలుగా దారుణం మృగాళ్లలో ఓ పోలీసు కూడా మహారాష్ట్రలోని బీడ్లో ఘోరం ముంబై, నవంబర్ 14: మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని అంబజోగాయిలో దారుణం చోటుచేసుకున్నది. 400 మంది వ్యక్తులు ఓ మైనర్ వివాహితపై ఆరు నెలలుగ
ముంబై : నగర పౌరులందరికీ నూటికి నూరు శాతం కొవిడ్-19 వ్యాక్సిన్ తొలి డోసు అందచేశామని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) వెల్లడించింది. ముంబై నగరంలో శనివారం ఉదయంతో 92,36,500 మందికి కొవిడ్-19 త�
కాంట్రవర్సీ క్వీన్ కంగనా | కంగనా రనౌత్.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఎన్నో సినిమాల్లో తన నటనకు మంచి మార్కులు పడ్డాయి. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ
ముంబై : మహారాష్ట్రలోని థానే సమీప గ్రామంలో ఒంటరిగా ఇంట్లో ఉన్న బాలిక(17)పై లైంగిక దాడికి పాల్పడిన యువకుడి (28)ని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కుల్గాం �
AAP Seeks Police Case Against Actor Kangana Ranaut | బాలీవుడ్ నటి కంగనా రనౌత్పై కేసు నమోదు చేయాలని ఆప్కు నాయకురాలు పోలీసులకు ముంబై ఫిర్యాదు చేసింది. ‘భారతదేశానికి 2014లో
Man Kills Wife | ఒక ఆస్పత్రిలో రిసెప్షనిస్టుగా పనిచేస్తోందా అమ్మాయి. ఎప్పట్లాగే ఉద్యోగానికి ఆటోలో బయలు దేరింది. ఆ ఆటోను వెంబడించిన ఒక వ్యక్తి.. దారి మధ్యలో ఆటోను అడ్డగించాడు. ఆమెను బయటకు పిలిచి
ముంబై : పేదరికంతో తల్లడిల్లిన తల్లి మూడు రోజుల పసికందైన తన కన్నకొడుకును ముంబైలోని ఓ వ్యక్తికి రూ 1.78 లక్షలకు అమ్మిన ఘటన మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా షిర్డీలో వెలుగుచూసింది. ఈ ఘట�
మారేడ్పల్లి : ఒడిశా నుంచి ముంబాయికి సికింద్రాబాద్ మీదుగా రైల్వేలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు. మంగళవారం సికింద్రాబాద్�