ఢిల్లీ : ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు గత నెల రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో మాత్రం కాస్త మార్పులు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 95.41,డీజిల్ ధర రూ. 86.67 హైదరాబాద్లో పెట్ర�
Resident doctors | మహారాష్ట్రలో (Maharashtra) కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. సాధార ప్రజలతోపాటు వారికి వైద్యం అందించే డాక్టర్లను కూడా వైరస్ వదిలిపెట్టడం లేదు.
Drugs | నగరంలో భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముంబై ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నార్త్, వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో కరోనా మరోసారి మహా ప్రళయం సృష్టిస్తున్నది. రోజువారీ కరోనా కేసులు సెకండ్ వేవ్ను దాటాయి. గత 24 గంటల్లో కొత్తగా 15,166 కేసులు నమోదయ్యాయి. ఇది మంగళవారం కంటే 39 శాతం అధికం. అయితే 13,195 మ�
ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణం వెలుగుచూసింది. అనుమానంతో మాజీ ప్రియురాలి గొంతుకోసి హత్య చేసేందుకు యువకుడు (23) ప్రయత్నించడం కలకలం రేపింది. జనసమ్మర్ధంతో కూడిన డాక్యార్డ్ రోడ్ రైల్�
Schools closed in Goa and | దేశంలో మరోసారి కరోనా విజృంభణ మొదలైంది. మహమ్మారి ప్రభావం పాఠశాలలపైనా కనిపిస్తున్నది. అనేక రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు వైరస్కు పాజిటివ్గా
66 test Covid positive in board Cordelia cruise ship | ముంబై - గోవా కార్డెజ్ క్రూయిజ్ షిప్లో కరోనా కలకలం సృష్టించింది. షిప్లో 2వేల మంది ప్రయాణించగా.. సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్గా తేలిన విషయం తెలిసిందే. తాజాగా ఇందులో ప్రయాణించిన
తనకు చావు కావాలనుకున్నప్పుడు రాదు. చావు వచ్చినప్పుడు దాన్ని మనం స్వీకరించాల్సి ఉంటుంది. అంతే తప్పా.. ఈ భూమ్మీద నూకలు ఉన్నంత కాలం ఎవ్వరినీ ఏం చేయలేం అంటారు
Cordelia Cruise | కార్డిలియా క్రూయిజ్ అనే భారీ నౌకలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆ క్రూయిజ్లో ప్రయాణిస్తున్న 2 వేల మంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 2 వేల మందితో కార్డిలియా క్రూయిజ్ ముంబై �