ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని లోకల్ రైల్వే స్టేషన్లలో భద్రతపై పశ్చిమ రైల్వే దృష్టిసారించింది. ఇందులో భాగంగా విరార్ నుండి చర్చ్గేట్ వరకు ఉన్న 30 లోకల్ రైల్వే స్టేషన్లలో 2,729 సీసీ కెమెరాలను ఇన్స్టా
ముంబై: మహారాష్ట్రకు చెందిన ఒక ఎన్జీవో సంస్థ వీధి పిల్లల చదువుకు కృషి చేస్తున్నది. ముంబైలోని కాండివాలి ప్రాంతానికి చెందిన స్వచ్ఛంద సంస్థ ‘జునూన్ ఫౌండేషన్’ ఈ మేరకు చొరవ చూపింది. స్థానిక ఫుట్ ఓవర్ బ్రిడ్
మహేశ్ బాబు (Tollywood) తో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తోంది స్టార్ హీరోయిన్ కీర్తిసురేశ్ (Keerthy Suresh). ఎప్పుడూ షూటింగ్స్ తో బిజీగా ఉండే కీర్తిసురేశ్ ఇపుడెక్కడుందో తెలుసా..?
Leopard | చిరుత పులిని చూస్తేనే శరీరంలో వణుకు పుడుతోంది. అలాంటి చిరుత ఓ వృద్ధురాలిపై దాడి చేయబోగా, ఆమె చాకచక్యంతో దాన్ని తప్పించుకుంది. స్వల్ప గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది వృద్ధురాలు.
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో అక్టోబర్ 4 నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. తొలుత 8-12 తరగతుల విద్యార్థులకు భౌతిక క్లాసులు ప్రారంభిస్తామని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) బుధవారం తెలిపింది. ‘�
అక్కినేని కోడలు సమంత పేరు గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్గా నిలుస్తుంది. ముఖ్యంగా ఈ అమ్మడి ప్రవర్తన, సోషల్ మీడియాలో చేసే కొన్ని పోస్ట్లు, చైతూతో డైవర్స్పై అనేక వార్తలు వస్తున్నా కూడా ఏ మాత్�
ముంబై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డొంబివలి లైంగిక దాడి కేసులో పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అరెస్ట్ చేసింది. తాజా అరెస్టులతో ఈ కేసులో బాధిత బాలిక ఆర�
మూడున్నర గంటల్లో ముంబైకి..! గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం ప్రస్తుతం ప్రయాణంతో పోల్చితే 9 గంటలు ఆదా నవంబర్ 18 ప్రాజెక్టు నిర్మాణ టెండర్లు ఓపెన్ హైదరాబాద్/వికారాబాద్, సెప్టెంబర్ 27: ముత్యాల నగరానికి మ�