ముంబై : దేశ ఆర్థిక రాజధానిలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు వ్యక్తులపై దోపిడీ ముఠా దాడికి తెగబడింది. కార్టర్ రోడ్లో ఓ వ్యక్తిపై దోపిడీ దొంగలు కత్తితో దాడి చేస్తుండగా అడ్డుకున్న ఇద్దరు మహిళలపైనా దుండగులు ద�
ముంబై : ఇంటి ముందు చెత్త వేశారని ప్రశ్నించినందుకు పొరుగింటి మహిళ చంపుతానని బెదిరించడంతో ఆందోళనకు లోనైన బాలిక(11) బలవన్మరణానికి పాల్పడిన ఘటన ముంబైలోని మన్ఖుర్ధ్ ప్రాంతంలో వెలుగుచూసింది. మైనర్ బాలిక తీ�
బాలీవుడ్ భామ శ్రద్దాకపూర్ తన బాయ్ఫ్రెండ్, సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫొటోలు కొన్ని ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ముంబైలోని ఓ చైనీస్ రెస్టార
న్యూఢిల్లీ: భారత ఓపెనర్ పృథ్వీ షా (123 బంతుల్లో 185 నాటౌట్; 21 ఫోర్లు, 7 సిక్సర్లు) భారీ సెంచరీ బాదడంతో ముంబై జట్టు విజయ్ హజారే టోర్నీ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ముంబై 9 వికె�
ముంబై : దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో కరోనా వైరస్ మళ్లీ విస్తరిస్తున్నది. గత కొన్నిరోజులుగా కొత్త కేసులు నమోదవుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పరిస్థితి అదుపులోకి రానిపక్షంలో ముంబైలో మళ్�
ముంబై: మహారాష్ట్రకు చెందిన ఒక బామ్మ కరోనా టీకా వేయించుకుని వందవ పుట్టిన రోజు జరుపుకున్నారు. ముంబైలోని అంధేరిలో నివాసం ఉండే ప్రభుతి ఖేద్కర్ శుక్రవారం ఆశ్చర్యానికి గురయ్యారు. కరోనా టీకా కోసం ఆమె బాంద్రా �
ముంబై: వర్ధమాన నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్నారు. ముంబైలోని కూపర్ ఆస్పత్రిలో వైద్యులు ఆమెకు టీకా ఇచ్చారు. అనంతరం ఆమె నేను టీకా తీసుకున్నాను, మీరు కూడా తీసుకోండి అని ట్వీ�
ముంబై : పోలీసుగా ఫోజు కొడుతూ బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు లేకుండా తిరిగే జనాల నుండి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీసును పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. మహిం పోలీసులు గడిచిన బుధవార�
ముంబై : ఎయిర్క్రాఫ్ట్ టాయిలెట్లో కస్టమ్స్ అధికారులు దాదాపు మూడు కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ముంబై విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఇంటలిజెన్స్ ఇన్పుట్ల ఆధారంగా కస్టమ్స్ అధిక
ముంబై : బంగారం, షేర్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు కంటే రియల్ ఎస్టేట్లో పెట్టుబడులకే మహిళలు అధికంగా మొగ్గుచూపుతున్నారని తాజా అథ్యయనం వెల్లడించింది. బంగారం సహా ఇతర పెట్టుబడి సాధనాలతో పోలిస్తే ప్రాపర్టీలో ప�
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని విరార్ రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఓ ఖాళీ బస్తా రైలు పట్టాలపై పరుచుకుని రైలుకు అడ్డంగా పడుకున్నాడు. అయితే రైలు అతడిని సమీపించే ల�
తెలుగు, మలయాళ భాషల్లో వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ గా కొనసాగుతుంది రష్మిక మందన్నా. తెలుగులో స్టార్ హీరోలతో నటిస్తూ కోట్లాదిమంది ఫాలోవర్లను సంపాదించుకుంది. తాజాగా నటుడు సిద్దార్థ్ మల్హోత్రాత