దేశంలో దళితులపై జరుగుతున్న దాడులు, మణిపూర్ వీడియో అంశంపై ప్రధాని మోదీ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మహారాష్ట్ర శాఖ మంగళవారం ముంబైలో నిరసన కార్యక్రమాలను చేపట్టింది.
Tuition teacher molested teen for 9 years | ఒక టీచర్ తొమ్మిదేళ్లుగా బాలికపై లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడ్డాడు (Tuition teacher molested teen for 9 years). ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని ఆమెను బెదిరించాడు. అయితే తోటి విద్యార్థుల చొరవతో బాధిత యువతి నోరు విప్ప
Urfi Javed | ఉర్ఫీ జావెద్ (Urfi Javed).. ఈ పేరు తెలియని వారు ఉండరు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికి సుపరిచితమే. తాజాగా ఉర్ఫీకి ఓ చేదు అనుభవం ఎదురైంది. విమాన ప్రయాణ సమయంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి (Drunk Man) ఆమెను వేధి�
Opposition 3rd meeting | అధికార బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ముందడుగు వేస్తున్న ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే రెండు దఫాల సమావేశాలు ముగించుకుని, మూడో దఫా సమావేశం కావాలని నిర్ణయించుకున్నాయి. మహారాష్ట్ర రాజధాని ముంబైలో మూ�
నేపాలీ ముఠాల దొంగతనం తీరులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ముఠాలు భారీ నెట్వర్క్తో ప్రధాన నగరాలలో పాతుకుపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Ajit Pawar faction | శరద్పవార్ నేతృత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (NCP)ని మళ్లీ ఒక్కటి చేసి, మహారాష్ట్రలోని అధికార కూటమికి మద్దతుగా నిలుపాలన్న అజిత్పవార్ వర్గం ప్రయత్నాలు ఫలించడంలేదు. ఈ అంశంపై చర్చించేందుక�
Viral Video | రాకాసి అలలు ఓ మహిళను బలి తీసుకున్నాయి. అలల ధాటికి తమ కళ్ల ముందే కొట్టుకుపోయిన తల్లిని చూసి.. మమ్మీ.. మమ్మీ అంటూ పిల్లల అరిచారు. ఈ ఘటన ముంబైలోని బాంద్రా ఫోర్టులో వెలుగు చూసింది.
Cyber Crime | ముంబై : ఈ రోజుల్లో ఆన్లైన్ మోసాలు అధికమైపోయాయి. ప్రతి రోజు ఏదో ఒక చోట ఆన్లైన్ మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. డాక్టర్ అపాయింట్మెంట్ కోసం ఓ మహిళ ఆన్లైన్లో శోధించి, రూ. 1.5 లక్షలు పోగొట్టుకున్న
Cabinet expansion | మహారాష్ట్రలో క్యాబినెట్ విస్తరణ జరిగింది. ఇటీవలే ఎన్సీపీని చీల్చి ఎన్డీఏ సర్కారులో చేరిన ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్కు ఆర్థికశాఖను కట్టబెట్టారు. మరో ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీ�
గోవా, ముంబై తరువాత డ్రగ్ మాఫియా బెంగళూర్ను కేంద్రంగా చేసుకున్నట్లు తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో (టీన్యాబ్) గుర్తించింది. బెంగళూర్ నుంచి కూడా హైదరాబాద్కు ఈ మాఫియా తమ నెట్వర్క్ను నిర్వ�
మహారాష్ట్రలోని ముంబై శివారులో ఏకంగా 6 వేల కేజీల ఇనుప బ్రిడ్జిని ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘరానా దొంగతనానికి సంబంధించి నలుగురిని అరెస్టు చేసినట్టు పోలీసులు శనివారం వెల్లడించారు.
ముంబై-సికింద్రాబాద్ మధ్య నడిచే దేవగిరి ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. మహారాష్ట్రలోని జాల్నా జిల్లా మీదుగా వెళ్తున్న క్రమంలో పట్టాలపై ఉన్న ఓ పెద్ద డ్రమ్మును లోకో పైలట్ గుర్తించాడు.
Mithun Chakraborty | అలనాటి నటుడు మిథున్ చక్రవర్తికి మాతృవియోగం సంభవించింది. ఆయన తల్లి శాంతిరాణి దేవి వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కున�
దేశవ్యాప్తంగా కూరగాయల (Vegetable) ధరలు చుక్కలను తాకుతున్నాయి. అందులో టమాటా ధరల (Tomato Price) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనేలేదు. రోజురోజుకు పెరుగుతుండటంతో కిలో టమాట (Tomato) ధర గరిష్ఠానికి చేరింది. ముంబైతోపాటు (Mumbai)