Farmers march | మహారాష్ట్ర (Maharastra) రైతులు (Farmers) తమ సమస్యల పరిష్కారం కోసం కదం తొక్కారు. నాసిక్ నుంచి ముంబై వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో వేలాది మంది రైతులు పాల్గొన్నారు.
Fire accident | మహారాష్ట్ర రాజధాని ముంబైలోని జోగేశ్వరి వెస్ట్ ఏరియాలో ఇవాళ ఉదయం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఫర్నీచర్ గోదాంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.
దేశ వాణిజ్య రాజధాని ముంబై లోకల్ ట్రైన్లో ప్రయాణీకులు సందడి చేశారు. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ పాటలకు ప్యాసింజర్ల గ్రూపు లోక్ల్ ట్రైన్లో (Viral Video) ఆటపాటలతో హోరెత్తించారు.
Sharad Pawar | దేశమంతటా మార్పు గాలులు వీస్తున్నాయని, వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని రాజకీయ కురువృద్ధుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్పవార్ వ్యాఖ్యానించారు. మహారాషట్రలో�
Shah Rukh Khan | పఠాన్ (Pathaan) మూవీతో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) మరోసారి ఫామ్లోకి వచ్చాడు. వివాదాల నడుమ విడుదలైన ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నది.
Mumbai | ముంబైకి హై అలర్ట్ ! కరుడుగట్టిన ఉగ్రవాది సిటీలోకి ఎంటరయ్యాడు. నగరంలో భారీ విధ్వంసానికి అతను స్కెచ్ వేసినట్లు సమాచారం. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా విషయం తెలుసుకున్న ఎన్ఐఏ అధికారులు అప్రమత్తమయ్యార
Hyderabad | వేగంగా.. ఒక్కో మెగా సిటీని దాటుకుంటూ...హైదరాబాద్ నగరంలో మూడేండ్ల క్రితమే విద్యుత్తు డిమాండ్ బెంగళూరు, కోల్కతాల కన్నా అధికంగా నమోదైంది. 2019-20లో నమోదైన వివరాలను పరిశీలించగా.. హైదరాబాద్లో గరిష్ఠ విద్య�
Sonu Nigam | బాలీవుడ్ స్టార్ సింగర్ సోనూ నిగమ్పై మరోసారి దాడి జరిగింది. ముంబైలోని ఓ ఈవెంట్లో పాల్గొన్న అతనిపై పలువురు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సోనూ నిగమ్తో పాటు అతని స్నేహితులు, బాడీగార్డుకు గాయాలయ్యాయ
MLC Kavitha | ఈ నెల 25న ముంబయిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించనున్నారు. ‘ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్-2023’ పేరుతో ఓ ప్రముఖ టీవీ చానెల్ నిర్వహించనున్న.. ‘2024 ఎన్నికలు - విపక్షాల వ్యూహం’ అనే అంశంపై చర్చలో పాల్గొని
హౌసింగ్ సొసైటీ సమీపంలోని చెట్ల పొదల్లో ఒక మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.