BMC | ఎనకటికి ఎవడో బర్రెను కొనకముందే దాని తలుగు కొన్నాడంట! బృహాన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు చేసిన పని కూడా అదే చందంగా ఉంది. ముంబైలోని బైకుల్లా జూలో జంతువులను ఉంచేందుకు రూ.20 కోట్లు ఖర్చు పెట్టి మరి
విద్యార్థులే లక్ష్యంగా నిషేధిత ఈ-సిగరెట్లను (E-Cigarettes) అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ-సిగరెట్లు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎస్వోటీ పోలీసులు అదుపులోక
Man Consumes Drugs in Train | లోకల్ ట్రైన్లో ప్రయాణించిన ఒక వ్యక్తి అంతా చూస్తుండగా డ్రగ్స్ సేవించాడు. (Man Consumes Drugs in Train) ఒక ప్రయాణికుడు తన మొబైల్ ఫోన్లో రహస్యంగా దీనిని వీడియో తీశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్
Mumbai Local Train | ట్రైన్లో ప్రయాణికుల మధ్య గొడవలు సర్వసాధారణమైపోయాయి. ఇటీవలే ఢిల్లీ మెట్రో రైలులో కొందరు ప్రయాణికులు తరచూ ఘర్షణపడుతున్న వీడియోలు ఇప్పటికే నెట్టింట తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ గొడవ
విపక్ష పార్టీలు ఏకమైతే బీజేపీ గెలుపు అసాధ్యమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పష్టం చేశారు. దేశ జనాభాలో 60 శాతం జనాభాకు విపక్ష కూటమి పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తాయని పేర్కొన్నారు.
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో రెండు రోజుల పాటు జరిగిన విపక్ష పార్టీల కూటమి (Opposition Meet) ఇండియా భేటీ శుక్రవారం ముగిసింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జట్టుగా పనిచేయాలని పలు తీర్మానాలు చేసిన సమావేశ�
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో జరుగుతున్న విపక్ష భారత జాతీయ సమ్మిళిత అభివృద్ధి కూటమి (ఇండియా) సమావేశంలో రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ (Kapil Sibal) ప్రత్యక్షం కావడం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపింది.
భూములు లాక్కొని బకాయిలు చెల్లించని బీజేపీ సర్కారు ఒంటెద్దు పోకడలను వ్యతిరేకిస్తూ మహారాష్ట్ర రైతన్నలు నిరసనబావుటా ఎగురవేశారు. పరిహారాన్ని వెంటనే చెల్లించాలంటూ రాష్ట్ర సచివాలయం భవనం ఆరో అంతస్తు నుంచి �
Mamata Banerjee | కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరను రూ.200 తగ్గించడంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి స్పందించారు. దేశంలో ఎన్నికలప్పుడు మాత్రమే ధరలు తగ్గుతాయని ఫైరయ్యారు.
Mahendragiri | భారత నౌకాదళం అమ్ములపొదిలో మరో యుద్ధ నౌక చేరనున్నది. ఐఎన్ఎస్ మహేంద్రగిరి (Mahendragiri) సెప్టెంబర్ 1న జలప్రవేశం చేయనున్నది. ఉప రాష్ట్రపతి జగదీప్ ధంఖర్ భార్య సుదేష్ ధంఖర్ ముంబైలోని మజాగాన్ డాక్ షిప్బిల్డర�
Fire accident | మహారాష్ట్ర రాజధాని ముంబైలోని శాంటాక్రజ్ ఏరియాలోగల గెలాక్సీ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హోటల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
INDIA alliance | కేంద్రంలో అధికార బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన ఇండియా కూటమి (INDIA alliance) తదుపరి, మూడో సమావేశం ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో జరగనుంది. ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీ అయిన డీఎంకే (DMK) అధినేత, తమిళన�