ముంబై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. రెండురోజుల్లో 8 కేసుల్లో 9.5 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. దానివిలు రూ.4.75 కోట్లు ఉంటుందని
Uorfi Javed | తన డ్రెస్సింగ్ విషయంలో ఇటీవల కేసులను కూడా ఎదుర్కొన్న ఉర్ఫీ జావెద్కు ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. ఆమెకు ముంబైలో ఎవరూ ఇల్లు కిరాయికి ఇవ్వడం లేదట. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చెప్పుకుంటూ వి
మహారాష్ట్రలో కొత్త రాజకీయ కూటమి ఏర్పడింది. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ), ప్రకాశ్ అంబేద్కర్ ఆధ్వర్యంలోని వంచిత్ బహుజన్ ఆఘాడీ జతకట్టాయి.
Supreme Court | సుప్రీంకోర్టు తీర్పు కాపీలు త్వరలో హిందీతో సహా ఇతర అన్ని భారతీయ భాషల్లో అందుబాటులోకి రానున్నాయి. ముంబయి దాదర్లోని యోగి ఆడిటోరియంలో శనివారం బార్ కౌన్సిల్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ గోవా (బీసీఎంజీ) ఏర్పాట
రష్మిక మందన్న మనసు మనసులో లేదు. కథలు వింటున్నా, స్క్రిప్ట్ చదువుతున్నా, మేకప్ వేసుకుంటున్నా, కాస్ట్యూమ్స్ ఎంచుకుంటున్నా.. అదే పరధ్యానం. ముంబైలోని బీచ్ ఫేసింగ్ అపార్ట్మెంట్, షూటింగ్ స్పాట్, లైట్స�
Rishabh Pant | భారత క్రికెట్ జట్టు స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 2023లో చాలాకాలం ఆటకు దూరంగా ఉండాల్సిందేనా..? కారు ప్రమాదంలో ఆయనకు తగిలిన గాయాలు మానడానికి
Tunisha death case | యువనటి తునిషా శర్మ మృతి కేసులో బెయిల్ కోసం ఆమె సహనటుడు షీజాన్ ఖాన్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను ముంబైలో వసాయ్ కోర్టు తిరస్కరించింది. కేసు దర్యాప్తు
స్వతహాగా ఫుడ్ లవర్ అయిన భారత్లో బ్రిటన్ రాయబారి అలెక్స్ ఎలిస్ తరచూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్ధానిక వంటకాలను రుచి చూస్తూ ఆయా పోస్ట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.
నవీ ముంబైలోని తుర్బే వద్ద టెక్నోవా తమ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టచ్ సెంటర్ను సోమవారం ప్రారంభించింది. టెక్నోవా ఓపెన్ యూనివర్సిటీ ఫర్ చేంజ్ సంక్షిప్త రూపమే ఈ టచ్ సెంటర్.