నవీ ముంబైలోని తుర్బే వద్ద టెక్నోవా తమ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టచ్ సెంటర్ను సోమవారం ప్రారంభించింది. టెక్నోవా ఓపెన్ యూనివర్సిటీ ఫర్ చేంజ్ సంక్షిప్త రూపమే ఈ టచ్ సెంటర్.
హైదరాబాద్సహా దేశంలోని 7 ప్రధాన నగరాల్లో గత ఏడాది ఇండ్ల అమ్మకాలు భారీ ఎత్తున జరిగాయి. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు, చెన్నై, కోల్కతా, పుణెల్లో 2,15,000 యూనిట్లుగా నమోదయ్యాయి.
Rishabh pant క్రికెటర్ రిషబ్ పంత్ను మెరుగైన చికిత్స కోసం ముంబై తరలించనున్నారు. ఢిల్లీ క్రికెట్ సంఘం డైరెక్టర్ శ్యామ్ శర్మ ఈ విషయాన్ని తెలిపారు. డిసెంబర్ 30వ తేదీన తెల్లవారుజామున రిషబ్ పంత్ కారు ప్ర�
Suryanagari Express | రాజస్థాన్లో పెను ప్రమాదం తప్పింది. ముంబై నుంచి జోధ్పూర్ వెళ్తున్న సూర్యనగరి ఎక్స్ప్రెస్కు (Suryanagari Express) చెందిన ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 10 మంది గాయపడ్డారు.
పదిహేనేండ్ల వయసులో ఇల్లు వదిలి ముంబై చేరిన అమ్మాయి.. ఇల్లిల్లూ తిరుగుతూ వస్తువులమ్మి పొట్టపోసుకున్న అమ్మాయి.. ఒక్కపూట భోజనంతో ఫుట్పాత్ మీద బతికిన అమ్మాయి.
Mumbai | దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం చోటుచేసుకున్నది. రోడ్డుపై మూత్రం పోయొద్దని చెప్పినందుకు ఓ వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్పై కత్తితో దాడి చేశాడు.
Air India | యిర్ ఇండియా విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఏ320 విమానంలో సాంతికేక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని ముంబై విమానాశ్రయానికి మళ్లించారు.