Apple BKC | యాపిల్ కస్టమర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. మరికొన్ని గంటల్లో భారత్లో తొలి అధికారిక ‘యాపిల్ బీకేసీ’ (Apple BKC) రిటైల్ స్టోర్ (retail store) వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఈ �
మహారాష్ట్ర భూషణ్-2022 అవార్డు ప్రదానోత్సవంలో అపశృతి చోటుచేసుకొన్నది. నవీ ముంబైలో కేంద్ర హోంమంత్రి అమిత్షా పాల్గొన్న సభలో ఎండ వేడిమి భరించలేక ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రమైన ఎండ కారణంగా వడదెబ�
Bollywood Actress: ముంబైలో బాలీవుడ్ నటికి వేధింపులు ఎదురయ్యాయి. ఆ నటితో ఓ ఫైనాన్సర్ అసభ్యకరంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ నటి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Boarding Passes | శ్రీలంక జాతీయుడు, జర్మనీ జాతీయుడు సోమవారం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలోని టాయిలెట్లో తమ తమ బోర్డింగ్ పాస్లను మార్చుకున్నారు. బ్రిటన్ రాజధాని లండన్కు శ్రీలంక జాతీయుడు, నేపాల్ రాజధాని ఖాట్�
దళిత జనోద్ధరణ, బాబా సాహెబ్ అంబేద్కర్ పట్ల తమ ప్రేమ గురించి ప్రధాని మోదీ ఘనంగా ఉద్ఘాటిస్తుంటారు. మరి చేతలు? అంబేద్కర్ ఆశయాల అమలు సంగతి పక్కన పెడదాం. కనీసం ఆయన ‘మూర్తి’మత్వాన్ని ఆకాశమంత ఎత్తున నిలపడమూ చే
Hema Malini | దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ట్రాఫిక్ భారీగా పెరుగుతున్నది. దాంతో వాహనదారులకు కష్టాలు ఇబ్బందులుపడుతున్నారు. సామాన్యులతో పాటు సెలెబ్రిటీలకు సైతం కష్టాలు తప్పడం లేదు. ట్రాఫిక్లో ఇబ్బందులుపడలేక ప్
Masks Mandatory | కరోనా (Corona) మహమ్మారి మరోసారి దేశాన్ని వణికిస్తున్నది. రోజు రోజుకు తీవ్ర పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ (Mask)ను తప్పనిసరి చేశాయ
Preity Zinta | ఇటీవల చోటుచేసుకున్న రెండు ఘటనలు తనను ఒకింత షాక్ గురిచేశాయని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రతీ జింతా చెప్పింది. అందులో ఒకటి ఒక మహిళ తన కుమార్తెను గట్టిగా హత్తుకుని, ముద్దుపెట్టి పారిపోయిన ఘటన కాగా,
Pritvi Shaw | ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షాను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. టీమిండియాలో చోటు కోల్పోయిన షా.. మళ్లీ జట్టులోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా.. మరో వైపు కష్టాలు పెరుగుతున్నాయి. క్రికెటర్పై ముం�
భారత్లో తొలి రిటైల్ స్టోర్ను ముంబైలో యాపిల్ (Apple) లాంఛ్ చేయనుండగా ఈ స్టోర్ ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. ముంబై జియో వరల్డ్ డ్రైవ్ మాల్లో టెక్ దిగ్గజం తొలి అధికారిక రిటైల్ స్టోర్ అందుబాటులోకి రానుం
మహారాష్ట్రలో (Maharashtra) కరోనా కేసులు (Covid cases) మరోసారి విజృంభిస్తున్నాయి. కరోనా బారినపడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 550 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.