Kieron Pollard | వెస్టిండీస్ మాజీ క్రికెటర్, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ప్లేయర్ కిరెన్ పొల్లార్డ్ తన ఐపీఎల్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు ట్విటర్లో
ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ జట్టు హెడ్ కోచ్గా షేన్ బాండ్ను నియమిస్తున్నట్లు యాజమాన్యం శనివారం ప్రకటించింది. వచ్చే జనవరిలో జరిగే తొలి ఇంటర్నేషనల్ లీగ్(ఐఎల్టీ20) చాంపియన్షిప్లో ముంబై ఇండియన్స్
భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు ముంబై రంజీ జట్టుతో విడదీయరాని అనుబంధముంది. కానీ అతడి కొడుకు అర్జున్ టెండూల్కర్ మాత్రం ఇప్పుడు ముంబైతో అనుబంధాన్ని తెంచుకోబోతున్నాడు. దేశవాళీలో ముంబై జట్టుకు
వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరిలో ప్రారంభంకావాల్సి ఉన్న క్రికెట్ సౌతాఫ్రికా టీ20 లీగ్ (CSA T20 League)లో భాగంగా కేప్టౌన్ ఫ్రాంచైజీని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫ్రాంచైజీకి ఎంఐ కేప్టౌన్ (MI Capetown) అన�
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరు పొందింది ముంబై ఇండియన్స్. ఈ లీగ్లొ మరే జట్టుకు సాధ్యంకాని విధంగా ఏకంగా ఐదు సార్లు ట్రోఫీ నెగ్గింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అం�
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్ ఇటీవలే ముగిసిన సీజన్లో అనుకున్న స్థాయిలో రాణించలేదు. ఈ సీజన్కు ముందు కీలక ఆటగాళ్లను దూరం చేసుకున్న ముంబైకి ఈసారి పలువురు కొత్త కుర్రాళ్లు భావ�
టీమిండియా అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వారసుడు అర్జున్ ఎంట్రీపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున అతడిని ఆడ�
ఐపీఎల్ లో ఐదు సార్లు ఛాంపియన్ అన్న ట్యాగ్ లైన్ తో ఈ సీజన్ లో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కు 2022 సీజన్ దారుణ పరాజయాలను మిగిల్చింది. వరుసగా 8 మ్యాచులను ఓడిన ఆ జట్టు.. ఈసారి పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో నిలిచిం
ముంబై: ఈ యేటి ఐపీఎల్ సీజన్లో రోహిత్ శర్మ దారుణంగా విఫలం అయిన విషయం తెలిసిందే. ఇక ఆ మూడ్ నుంచి బయటపడేందుకు ఇప్పుడు అతను తన భార్యతో కలిసి మాల్దీవుల్లో టూర్ చేస్తున్నాడు. ఓ రిసార్ట్లో భార్య రిత
ఐపీఎల్ 15వ సీజన్ లీగ్ దశ ముగియక ముందే ప్లే ఆఫ్స్ చేరే జట్లు ఖరారయ్యాయి. ముందంజ వేయాలంటే తప్పక నెగ్గాల్సిన పోరులో ఢిల్లీ తడబడటంతో బెంగళూరు ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లింది.