ముంబై: ఈ యేటి ఐపీఎల్ సీజన్లో రోహిత్ శర్మ దారుణంగా విఫలం అయిన విషయం తెలిసిందే. ఇక ఆ మూడ్ నుంచి బయటపడేందుకు ఇప్పుడు అతను తన భార్యతో కలిసి మాల్దీవుల్లో టూర్ చేస్తున్నాడు. ఓ రిసార్ట్లో భార్య రిత
ఐపీఎల్ 15వ సీజన్ లీగ్ దశ ముగియక ముందే ప్లే ఆఫ్స్ చేరే జట్లు ఖరారయ్యాయి. ముందంజ వేయాలంటే తప్పక నెగ్గాల్సిన పోరులో ఢిల్లీ తడబడటంతో బెంగళూరు ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లింది.
ముంబై: ఉత్తరాఖండ్ పేసర్ ఆకాశ్ మధ్వాల్కు ముంబై ఇండియన్స్ అవకాశం కల్పించింది. తదుపరి ఆఖరి రెండు లీగ్ మ్యాచ్ల కోసం ఆకాశ్ను జట్టులోకి తీసుకుంది. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ గాయం కారణంగా ఐప�
ఐపీఎల్ స్టార్ ఆటగాళ్లలో అంబటి రాయుడు ఒకడు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న ఈ బ్యాటర్.. తన కెరీర్లో ఎన్నో మరపురాని ఇన్నింగ్సులు ఆడాడు. అలాంటి రాయుడు.. సడెన్గా తన ఐపీఎల్ కెరీర్కు గుడ్బై చె�
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో ఒక హైదరాబాదీ ఆటగాడు.. స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ను దాటేశాడు. ఒక్క పంత్నేకాదు, పృథ్వీ షా, సంజూ శాంసన్ వంటి స్టార్ ప్లేయర్లను దాటేశాడు. అతనెవరో కాదు ముంబై ఇండియన్స్ తరఫున ఆడు�
ముంబైపై కోల్కతా ఘనవిజయం బుమ్రా శ్రమ వృథా ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్కు ఈ సీజన్లో ఏదీ కలిసి రావడం లేదు! గత రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధించి గాడిన పడ్డట్లు కనిపించిన రోహిత్ సేన.. సాధారణ లక్ష్య�
ముంబై: మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు. గాయం కారణంగా అతడు మిగితా మ్యాచ్లకు అందుబాటులో ఉండటం లేదని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తెలిపింది. గుజరాత్ టైటా
జట్టులో మార్పులు చేయాలని ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ జయవర్దనే పేర్కొన్నాడు. లక్నో చేతిలో ఓటమి అనంతరం జయవర్దనే మీడియాతో మాట్లాడాడు. వరుస ఓటములతో జట్టులో ఏమైనా మార్పులు చేస్తారా అని మీడియా అడిగిన ప్రశ్�
ఈ ఐపీఎల్ సీజన్లో ఒక్క విజయం కూడా లేకుండా పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉన్న జట్టు ముంబై ఇండియన్స్. ఐదు సార్లు టోర్నీ ఛాంపియన్లుగా నిలిచిన ఈ జట్టుకు. ఈసారి చేదు అనుభవాలే మిగిలాయి. కెప్టెన్ రోహిత్
ముంబై: ఈ యేటి ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ మరీ చెత్తగా ఆడుతోంది. ఆరు మ్యాచ్లు ఆడిన ఆ జట్టు ఇప్పటి వరకు ఒక్క గేమ్లోనూ గెలవలేదు. అయితే ఆ జట్టులో కొన్ని మార్పులు చేయాలన్న సంకేతాలు వినిపిస్తున్నాయ�
ముంబై: మాజీ క్రికెటర్ సచిన్ పట్ల ఉన్న గౌరవాన్ని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ చాటుకున్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పాదాలకు జాంటీ రోడ్స్ వందనం చేశారు. ఈ ఘటన బుధవార�