ఐపియల్ టీ20 మెగా టోర్నీలో ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా ఐదో మ్యాచులోనూ ఓడిపోయింది. మంచి బ్యాటింగ్తో పాటు అద్భుతమైన బౌలింగ్ తోడవడంతో పంబాబ్ కింగ్స్.. ముంబై టీంని 12 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ �
ముంబై బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. సిక్సర్ల వరద పారిస్తున్నారు. జూనియర్ డివిలయర్స్గా పేరొందిన డివాల్ బ్రీవీస్ పంజాబ్ బౌలర్లైన స్మిత, రాహుల్ చాహర్లకు చుక్కలు చూపించాడు. స్మిత వేసిన �
ఈ ఐపీఎల్లో ఒక్క విజయం కూడా నమోదు చేయని ఏకైక జట్టు ముంబై ఇండియన్స్. వీళ్లతోపాటు పరాజయాల పరంపర కొనసాగించిన చెన్నై సూపర్ కింగ్స్ కూడా బెంగళూరుపై విజయం సాధించి గెలుపు బాట పట్టింది. కానీ ముంబై ఇంకా ఓటముల్లోన�
ఈ ఐపీఎల్ సీజన్లో విజయాల ఖాతా తెరవని ఏకైక జట్టు ముంబై ఇండియన్స్. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన ఈ జట్టు ఈ సీజన్లో ఆడిన అన్ని మ్యాచుల్లోనూ ఓడింది. పంజాబ్ కింగ్స్తో ఐదో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ
ప్రపంచ క్రికెట్లో సౌతాఫ్రికా వెటరన్ ఏబీ డివిలియర్స్ గురించి తెలియని వారుండరు. ‘మిస్టర్ 360 డిగ్రీస్’ అని అభిమానులు పిలుచుకునే ఈ ప్లేయర్.. ఎలాంటి క్లిష్ట తరమైన స్టేజ్ నుంచి అయినా జట్టును గెలిపించగల సమర్ధ
పుణే: వరుస పరాజయాలతో ఇబ్బందిపడుతున్న ముంబై ఇండియన్స్ జట్టు సభ్యుల్లో కెప్టెన్ రోహిత్ శర్మ ఆత్మవిశ్వాసం నింపాడు. రానున్న మ్యాచ్ల్లో మరింత కసితో ఆడాలని సూచించాడు. ఐపీఎల్లో ఇప్పటి వరకు ఐదు సార్లు చాంప�
ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్లుగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు తమ కొత్త యాంథెమ్ను విడుదల చేసింది. బుధవారం విడుదల చేసిన ఈ పాట.. 2022 ఐపీఎల్ సీజన్ కోసం ప్రారంభించిన ‘‘ఖేలేంగే దిల్ ఖోల్కే’’ క్యాంపెయిన్కు కొనస
ఢిల్లీ బోణీ మెరిసిన కుల్దీప్, లలిత్, అక్షర్ ఐపీఎల్ 15వ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదిహేనో సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ బోణీ కొట్టింది. మొదట కట్టుదిట్టమైన బౌలింగ్తో ముంబై ఇండియన్స్కు ముకుతాడు