ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ తమ జట్టు డబ్ల్యూపీఎల్ జెర్సీని ఈరోజు విడుదల చేసింది. జెర్సీని వర్ణిస్తూ సోషల్మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. ట్విట్టర్ వీడియోలో.. 'ఇది సూపర్ హీరోలు ధరించే జెర్సీ - మ�
స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ ఎంట్రీపై మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'ఈ సీజన్లో బుమ్రా కొన్ని మ్యాచ్లు ఆడకుంటే ప్రపంచం ఏమీ ఆగిపోదని అన్నాడు. ఐపీఎల్
భారత కెప్టెన్ రోహిత్ శర్మ మొదట్లో ముంబై హిందీ మాట్లాడేవాడని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. 'కైసా హై రే తూ?, కైసా హై షానే?' వంటి పదాలు ఎక్కువగా ఉపయోగించేవాడని భజ్జీ తన యూట్యూబ్ ఛానల్లో
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో మిచెల్ స్టార్క్ భార్య అలిసా హేలీని యూపీ వారియర్స్ కొనుగోలు చేసింది. రూ. 70 లక్షలకు ఈ వికెట్ కీపర్ను దక్కించుకుంది.
డబ్ల్యూపీఎల్ వేలంలో భారత జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. రూ.1.80 కోట్లకు ఈ స్టార్ క్రికెటర్ను ముంబై ఫ్రాంఛైజీ దక్కించుకుంది.
మహిళల ఐపీఎల్ జట్ల వేలం ద్వారా బీసీసీఐ రూ.4 వేల కోట్లు సంపాదించనుంది. జనవరి 25న జరగనున్న వేలంలో మొత్తం 30 సంస్థలు పాల్గొంటున్నాయి. కంపెనీలు రూ. 500 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్�
మైదానంలో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే.. మ్యాచ్కు ముందు సాధన చాలా ముఖ్యం. అప్పుడే ఒత్తిడిని దూరం చేసుకోగలం. మ్యాచ్కు ముందే వీలైనంత ఎక్కువ ఒత్తిడి అనుభవిస్తే.. అది ఆటలో ఉపయోగపడుతుంది.