అనారోగ్యంతో ప్రభుత్వ దవాఖానకు వచ్చిన కొడుకు మృతి చెందగా, పాడె మోసేందుకు నలుగురు లేక, ఖననం చేసేందుకు తల్లి చేతిలో చిల్లిగవ్వ లేక, పిడికెడు పూలను కొడుకు శవం మీద చల్లి చేతులెత్తి మొక్కి పంచాయతీ సిబ్బందితో క�
ఉమ్మడి జిల్లాలో ఒక్కసారిగా మారిన వాతావరణ మార్పులు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొద్ది రోజులుగా భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండుతుండడంపై రైతులు అందోళన చెందుతున్న తరుణంలో ఇప్పుడు అకాల వర్షాలు మ రిం
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంగళవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామాన్ని సందర్శించనున్నారు. కొద్ది నెలల క్రితం ములుగు జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఈ గ్రామాన్ని గవర్నర్ దత్తత తీస�
ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు ఆశ్రమ బాలుర వసతి గృహంలో 8వ తరగతి చదువుతున్న సోయం వినీత్(13) శనివారం రాత్రి మృతి చెందగా, హాస్టల్ వార్డెన్, హెచ్ఎం నిర్లక్ష్యమే కారణమని ఆదివారం కుటుంబసభ్యులు ధర్నా చేశార�
మావోయిస్టులు తమ సిద్ధ్దాంతాలను వీడి అజ్ఞా తం నుంచి బయటకు వచ్చి సామాన్య పౌరులు గా జీవించి సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయా లని రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి సూచించారు.
పార్లమెంట్లో కేంద్రమంత్రే ఒప్పుకున్నరు ఇక్కడి సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో పాలన చూడండి.. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మేశారు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ధ్వజం కొత్త పి
జయశంకర్ జిల్లాకు 151 యూనిట్లు మంజూరు యూనిట్ల ధర, నాణ్యతలో నిబంధనలు పాటించాలిమ కలెక్టర్ భవేశ్ మిశ్రా భూపాలపల్లి రూరల్, మే 19 : దళితబంధు యూనిట్ల గ్రౌడింగ్ ప్రక్రియ వారం రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ �
వరికొయ్యలో పోషకాలు మెండు కాల్చితే పంటకు, భూమికి నష్టం భూసారంతో పాటు దిగుబడిపై ప్రభావం దీనికి తోడు అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం గడ్డిని సేంద్రియ ఎరువుగా మార్చితే సిరుల పంట ములుగు, మే 17 (నమస్తేతెలంగాణ): ‘వరి�
కాకతీయుల కాలంలో పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఉందనేందుకు అనేక ఆనవాళ్లు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. శత్రువుల రాకపోకలను గుర్తించేందుకు గుట్టలు, కొండలపై నిర్మించిన అనేక సైనిక స్థావరాలు కొన్నిచోట్ల చెక్కుచెదర
పండుగ రోజున గోదావరిలో పుణ్యస్నానం కోసం వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రొయ్యూరులో శనివా రం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది.
ములుగు జిల్లా గట్టమ్మ దేవాలయ సమీపంలోని ములుపు వద్ద 163వ జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో నలుగురు అక్కడికక్కడే మృత�
మేడారం సమ్మక-సారలమ్మ మహాజాతరను అందరి సహాయ సహకారాలతో విజయవంతం చేసినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఈమేరకు పలువురు అధికారులను వారు సన్మా